Home » Manchu Manoj
తలసేమియాతో బాధపడుతున్న చిన్నారులను చూసి మనసు భారంగా మారిందని హీరో మంచు మనోజ్ అన్నారు. ఆ చిన్నారులకు అండగా ఉంటామని తెలిపారు.
హేమావతిలో మానవాకృతిలో సిద్దేశ్వరున్ని దర్శించుకోవడం చాలా అదృష్టమని సినీనటుడు మంచు మనోజ్ పేర్కొన్నారు. మండలంలోని ప్రముఖ శైవక్షేత్రమైన హేమావతి సిద్దేశ్వరస్వామి ఆలయాన్ని ఆయన తన భార్య భూమా మౌనికరెడ్డి, మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, ఉమాదేవి దంపతులతో కలిసి శుక్రవారం సందర్శించారు. వారికి హేమావతి పంచాయతీ టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు.
మంచు కుటుంబంలో గత కొంతకాలంగా విభేదాలు ఉన్న సంగతి తెలిసిందే. ఆస్తి కోసం కుటుంబంలో తరచు గొడవలు జరుగుతున్నాయి. మంచు మనోజ్, మంచు మోహన్ బాబు, మంచు విష్ణు మధ్య వివాదాలు రోజుకోటి వీధికెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలోనే..
Manchu Brothers Controversy: మంచు ఫ్యామిలీలో వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. అన్నదమ్ముల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. ఇప్పుడు తాజాగా మంచు విష్ణును ఉద్దేశించి మంచు మనోజ్ సెటైరికల్ ట్వీట్ చేశారు.
ప్రముఖ సినీ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబంలో రేగిన వివాదం చల్లారడం లేదు. జల్పల్లిలోని మోహన్బాబు నివాసం వద్ద ఆయన చిన్న కుమారుడు మంచు మనోజ్ బుధవారం ధర్నాకు దిగారు.
Mohan Babu Court Case: మంచు ఫ్యామిలీ వివాదం రాష్ట్రంలో ఎంతటి దుమారాన్ని రేపిందో అందరికీ తెలిసిందే. ఆస్తులపై కోర్టుకు కూడా వెళ్లారు మోహన్ బాబు. ఇప్పుడు మోహన్ బాబుకు గట్టి షాకే తగిలింది.
తమది ఆస్తుల గొడవ కాదని.. స్టూడెంట్ విషయాల్లో ప్రారంభమైన గొడవ అని మంచు మనోజ్ తెలిపారు. తన ఇంట్లో జరిగిన బీభత్సంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. మీరు ఇక్కడ ఉండడం లేదు కదా అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారని అన్నారు. ఇప్పటి వరకు మూడు ఎఫ్ఐఆర్లు అయినా పహాడీ షరీఫ్ ఇన్స్పెక్టర్ ఒక్క ఛార్జ్ షాట్ కూడా ఫైల్ చేయలేదుని ఆరోపించారు.
Mohan Babu Family Dispute: మంచు ఫ్యామిలీ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. గత కొద్దిరోజులుగా మంచు ఫ్యామిలీలో వివాదాలు నెలకొన్న విషయం తెలిసిందే. కాస్త సర్దుమణిగిందని అంతా భావిస్తున్న సమయంలో మనోజ్ ఆందోళనతో ఆ ఇంట్లో గొడవలు మరోసారి బయటపడ్డాయి.
తిరుపతి ఘటన తరువాత మరోసారి మంచు మనోజ్ స్పందించారు. తన తండ్రి మోహన్ బాబును ఉద్దేశించి సంచలన వీడియో రిలీజ్ చేశారు. తాను చేస్తున్న పోరాటాన్ని పక్కదోవ పట్టించేందుకు ..
మంచు కుటుంబంలో గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. గత రెండు నెలలుగా టీవీ సీరియల్గా సాగుతున్న ఈ కలహాలు హైదరాబాద్ నుంచి తిరుపతికి చేరాయి. తాజాగా తిరుపతి జిల్లా, భాక్ర పేటలో ప్రైవేట్ రిసార్ట్స్ లో హీరో మంచు మనోజ్ స్టే చేశారు. ఘాట్ రోడ్, ప్రైవేట్ రిసార్ట్స్ పరిసర ప్రాంతాలలో పోలీసులు సోమవారం అర్ధరాత్రి గస్తీ చేస్తున్న సమయంలో ప్రైవేట్ బౌన్సర్లు ఉండటాన్ని చూసి..