Home » Mallu Ravi
దేశ రాజధాని దిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మల్లు రవి బాధ్యతలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ అధికారులతో మాట్లాడి తెలంగాణ పెండింగ్ అంశాల పరిష్కారానికి కృషి చేస్తానని మల్లు రవి అన్నారు.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీని కొందరు తమ ఎదుగుదల కోసం వినియోగిస్తుంటే.. మరికొందరు మాత్రం చెడు పనులకు వాడుతున్నారు. ఆ సాంకేతికతకు తమ ప్రతిభను జోడించి.. అక్రమ మార్గాల్లో డబ్బులు దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఒక నిందితుడైతే.. ఏకంగా కాంగ్రెస్ పార్టీ పేరుతో నకిలీ వెబ్సైట్ క్రియేట్ చేసి, భారీ మోసాలకు పాల్పడ్డాడు.
అయోధ్యలో శ్రీరామ ప్రాణప్రతిష్ఠకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము ( Draupadi Murmu ) ఎందుకు రాలేదని తెలంగాణ ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి ( Mallu Ravi ) ప్రశ్నించారు.
తెలంగాణ ప్రభుత్వం నలుగురిని సలహాదారులను నియమించింది. ఈ మేరకు ఆదివారం ఉత్తర్వులు జారీచేసింది.
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ( Mallikarjunakharge ) ని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి ( Mallu Ravi ) ఢిల్లీలో శుక్రవారం కలిశారు. తెలంగాణ రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులను, ప్రభుత్వ పనితీరును మల్లు రవి వివరించారు. నెల రోజుల్లో ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న నిర్ణయాలు, అమలవుతున్న పథకాలను తెలియజేశారు.
పార్లమెంట్లో ఎంపీలను సస్పెండ్ చేయడం అత్యంత దారుణం.. ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి ( Mallu Ravi ) వ్యాఖ్యానించారు.
బీజేపీ మహిళా నేత, మాజీ ఎంపీ విజయశాంతి (Vijayashanti) పార్టీ మార్పుపై పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి (mallu ravi) కీలక వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దళారీ ప్రభుత్వం వస్తుందని కేసీఆర్ చెప్పడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి ( Mallu Ravi ) అన్నారు.
మాజీమంత్రి పొన్నాల లక్ష్మయ్యకి రాజకీయ జీవితం ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి(Mallu Ravi) వ్యాఖ్యానించారు.
కార్ల్మార్క్స్(Karl Marx0 ఎలాగైతే సమాజం కోసం పని చేసి మార్గదర్శకం అయ్యారో.. గద్దర్(Gaddar) ఆలోచన విధానం కూడా అదేనని.. సామాజిక న్యాయం కోసం కృషి చేశారని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి(Mallu Ravi) అన్నారు.