• Home » Mallikarjun Kharge

Mallikarjun Kharge

ఎమ్మెల్యేలను కొనడం.. ప్రభుత్వాలను కూల్చడం!

ఎమ్మెల్యేలను కొనడం.. ప్రభుత్వాలను కూల్చడం!

ఎమ్మెల్యేలను కొనడం, ప్రభుత్వాలను కూల్చడం, ప్రతిపక్షాలను అణచేయడం.. ఇవే ప్రధాని మోదీకి తెలుసంటూ కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విరుచుకుపడ్డారు.

Devendra Fadnavis: కాషాయం రంగు, దేవుడంటే ఖర్గే కాంగ్రెస్‌కు పడదు

Devendra Fadnavis: కాషాయం రంగు, దేవుడంటే ఖర్గే కాంగ్రెస్‌కు పడదు

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో చాలా దయనీయంగా ఉందని దేవేంద్ర ఫడ్నవిస్ అన్నారు ఆ పార్టీని ఎవరూ నమ్మరని చెప్పారు. గతంలోనూ కాంగ్రెస్ వాగ్దానాలు చేయడమే కానీ అమలులో మాత్రం విపలమైందన్నారు. నాగపూర్ సౌత్ వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం ప్రజలు తనను ఆరోసారి గెలిచిపేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

వాడివేడిగా మహా సమరం!

వాడివేడిగా మహా సమరం!

మహారాష్ట్రలో మరో పది రోజుల్లో ఎన్నికలు జరగనుండగా అధికార మహాయుతి కూటమి, ప్రతిపక్ష మహారాష్ట్ర వికాస్‌ అఘాఢీ (ఎంవీఏ) కూటమి సమస్త బలగాలను మోహరించి గెలుపుకోసం శ్రమిస్తున్నాయి.

రాజ్యాంగం రెడ్‌బుక్‌ని నక్సలిజంతో పోల్చుతారా?

రాజ్యాంగం రెడ్‌బుక్‌ని నక్సలిజంతో పోల్చుతారా?

రాజ్యాంగం రెడ్‌బుక్‌ని అర్బన్‌ నక్సలిజంతో పోలుస్తారా... అంటూ ప్రధాని మోదీ, బీజేపీలను కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే ప్రశ్నించారు.

Himachal Pradesh: కాంగ్రెస్ కీలక నిర్ణయం.. పార్టీ రాష్ట్ర విభాగాలు రద్దు

Himachal Pradesh: కాంగ్రెస్ కీలక నిర్ణయం.. పార్టీ రాష్ట్ర విభాగాలు రద్దు

కాంగ్రెస్ పార్టీ 2019లోనూ ఇదే తరహా చర్యలు తీసుకుంది. పార్టీ రాష్ట్ర యూనిట్ కాంగ్రెస్ అప్పట్లో రద్దు చేసింది. అయితే అధ్యక్షుడు కుల్దీప్ సింగ్ రాథోడో మాత్రం కొద్దికాలం కొనసాగారు. 2022లో హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ విభాగం అధ్యక్షురాలిగా ప్రతిభా సింగ్ నియమితులయ్యారు.

Mallikarjun kharge :  బడ్జెట్‌లోనే హామీలివ్వండి

Mallikarjun kharge : బడ్జెట్‌లోనే హామీలివ్వండి

ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ ప్రకటిస్తున్న హామీలపై ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయా రాష్ట్రాల బడ్జెట్‌ను పరిగణనలోకి తీసుకోకుండా హామీలు ప్రకటించవద్దని త్వరలో అసెంబ్లీ

Mallikarjun Kharge: ఖర్గేను అవమానించిందంటూ బీజేపీ ఆరోపణలు.. తోసిపుచ్చిన కాంగ్రెస్‌

Mallikarjun Kharge: ఖర్గేను అవమానించిందంటూ బీజేపీ ఆరోపణలు.. తోసిపుచ్చిన కాంగ్రెస్‌

వయనాడ్ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక నగారా మోగింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రియాంక గాంధీ బరిలో దిగుతున్నారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 23న కలపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆమె నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కార్యాలయం వెలుపల ఉన్నారు. దీంతో ఖర్గేను కాంగ్రెస్ పార్టీ పెద్దలు అవమానించారంటూ బీజేపీ ఆరోపణలు గుప్పించింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది.

BJP vs Congress: ప్రియాంక గాంధీ నామినేషన్‌లో ఖర్గేను అవమానించారా.. అసలు ఏం జరిగింది

BJP vs Congress: ప్రియాంక గాంధీ నామినేషన్‌లో ఖర్గేను అవమానించారా.. అసలు ఏం జరిగింది

వయనాడ్‌‌లో ప్రియాంక గాంధీ తన నామినేషన్ పత్రాలను దాఖలు చేస్తున్న సమయంలో ఆఫీసర్ గదికి వెలుపల ఖర్గే వేచి ఉన్నట్టుగా వీడియోలో ఉంది. ఈ వీడియోను అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ సహా పలువురు బీజేపీ నేతలు షేర్ చేశారు. అయితే ఈ ప్రచారం అవాస్తవమని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. అసలు ఏం జరిగింది.

Priyanka Gandhi: మీలో సొంత కుటుంబ సభ్యులను చూస్తున్నా.. వయనాడ్ సభలో ప్రియాంక ఎమోషనల్..

Priyanka Gandhi: మీలో సొంత కుటుంబ సభ్యులను చూస్తున్నా.. వయనాడ్ సభలో ప్రియాంక ఎమోషనల్..

తన కొత్త ప్రయాణాన్ని వయనాడ్‌లో ప్రారంభిస్తున్నట్లు ప్రియాంకగాంధీ తెలిపారు. తాను రాజకీయాల కోసం ఇక్కడకు రాలేదని, ప్రజల ఉజ్వల భవిష్యత్తు కోసం వయనాడ్ వచ్చినట్లు తెలిపారు. రాజకీయానికంటే ఈ దేశం ముఖ్యమన్నారు. సమానత్వం కోసం కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందన్నారు. తన సోదరుడు రాహుల్ గాంధీ దేశం మొత్తం

BJP: బీజేపీ ఉగ్రవాదుల పార్టీ అన్న ఖర్గే.. కమలం పార్టీ మండిపాటు

BJP: బీజేపీ ఉగ్రవాదుల పార్టీ అన్న ఖర్గే.. కమలం పార్టీ మండిపాటు

బీజేపీ టెర్రరిస్టుల పార్టీ అంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చేసిన వ్యాఖ్యలపై బీజేపీ శనివారం ఆగ్రహం వ్యక్తం చేసింది. టెర్రరిస్టులకు అండగా నిలిచేది ప్రతిపక్ష పార్టీనే అంటూ విమర్శలు గుప్పించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి