• Home » Mallareddy

Mallareddy

Mallareddy: ‘నన్ను శానా ఇబ్బంది పెడ్తున్నరు’.. మల్లారెడ్డి భావోద్వేగం..

Mallareddy: ‘నన్ను శానా ఇబ్బంది పెడ్తున్నరు’.. మల్లారెడ్డి భావోద్వేగం..

Mallareddy: ‘నన్ను శానా ఇబ్బంది పెడ్తున్నరు’ అంటూ మాజీ మంత్రి మల్లారెడ్డి(Ex Minister Mallareddy) భావోద్వేగానికి గురయ్యారు. సికింద్రాబాద్(Secunderabad) పరిధిలోని సుచిత్రలో మల్లారెడ్డికి సంబంధించిన భూమి వివాదంలో(Suchitra Land Issue) ఉన్న ఈ విషయం తెలిసిందే. ఈ అంశంపై మీడియాతో మాట్లాడిన ఆయన.. ఎమ్మెల్యే లక్ష్మణ్ పై(MLA Laxma Reddy) తీవ్ర ఆరోపణలు చేశారు.

Hyderabad: భూకబ్జాపై మల్లారెడ్డి హాట్ కామెంట్స్.. కాంగ్రెస్ ఎమ్మెల్యేకు సవాల్..

Hyderabad: భూకబ్జాపై మల్లారెడ్డి హాట్ కామెంట్స్.. కాంగ్రెస్ ఎమ్మెల్యేకు సవాల్..

సుచిత్రలో నెలకొన్న భూవివాదంపై మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి(MLA Mallareddy) హాట్ కామెంట్స్ చేశారు. భూమి విషయంలో తన వద్ద ఉన్నవి తప్పుడు డాక్యూమెంట్స్ అని కాంగ్రెస్ నేతలు(Congress Leaders) ఆరోపించడంపై తీవ్రంగా స్పందించారు. తన డాక్యుమెంట్స్ ఫేక్ అని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు తాను సిద్ధం అని ప్రకటించారు మల్లారెడ్డి. తనపై ఆరోపణలు చేసిన ప్రభుత్వ విప్ లక్ష్మణ్(MLA Laxman) సిద్ధమా? అని ప్రశ్నించారు.

Hyderabad: సుచిత్రలో ఉద్రిక్తత.. మాజీ మంత్రి మల్లారెడ్డి, అల్లుడు రాజశేఖర్‌రెడ్డిపై కేసు..

Hyderabad: సుచిత్రలో ఉద్రిక్తత.. మాజీ మంత్రి మల్లారెడ్డి, అల్లుడు రాజశేఖర్‌రెడ్డిపై కేసు..

హైదరాబాద్‌ కుత్బుల్లాపూర్‌ మండలం జీడిమెట్ల రెవెన్యూ పరిధిలోని సుచిత్ర ప్రాంతంలోని 1.11 ఎకరాల భూ వివాదంలో గొడవకు సంబంధించి బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి, మేడ్చల్‌ ఎమ్మెల్యే మల్లారెడ్డిని.. ఆయన అల్లుడు, మల్కాజిగిరి ఎమ్మెల్యే రాజశేఖర్‌ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరిపైనా కేసు నమోదు చేశారు. సర్వేనంబరు 82, 83లోని ఈ భూమి మాది అంటూ శ్రీనివాస్‌ రెడ్డి, మరో 15 మంది కలిసి శనివారం తెల్లవారుజామున కోర్టు పత్రాలను వెంటబెట్టుకొని వచ్చారు.

Malla Reddy: మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి అరెస్ట్.. తీవ్ర ఉద్రిక్తత

Malla Reddy: మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి అరెస్ట్.. తీవ్ర ఉద్రిక్తత

సుచిత్ర భూ వివాదంలో మాజీ మంత్రి మల్లారెడ్డి (Mallareddy), ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి (MLA Rajasekhar Reddy) లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిద్దరిని పేట్ బషీరాబాద్ పీఎస్‌కు తరలించారు. దీంతో పోలీస్ స్టేషన్ వద్దకు బీఆర్ఎస్ శ్రేణులు భారీగా చేరుకున్నాయి.

MallaReddy: మల్లారెడ్డిని కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసిందా..? ఎందుకంటే..?

MallaReddy: మల్లారెడ్డిని కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసిందా..? ఎందుకంటే..?

మాజీమంత్రి మల్లారెడ్డిని తెలంగాణ ప్రభుత్వ పెద్దలు టార్గెట్ చేశారా..? అందుకే వరసగా భూ వివాదాల్లో ఇరుక్కుంటున్నారా..? అంటే ఔననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. గతంలో జరిగిన పరిణామాలను ఒక్కొక్కటిగా వివరిస్తున్నారు.

Mallareddy Land Issue: మా భూమినే కబ్జా చేస్తారా? అల్లుడితో వచ్చి రచ్చ చేసిన మల్లారెడ్డి..

Mallareddy Land Issue: మా భూమినే కబ్జా చేస్తారా? అల్లుడితో వచ్చి రచ్చ చేసిన మల్లారెడ్డి..

మాజీ మంత్రి మల్లారెడ్డి వర్సెస్ 15 మంది మధ్య భూ వివాదం తారా స్థాయికి చేరింది. కోర్టు వివాదంలో ఉన్న తమ స్థలాన్ని కొందరు ఆక్రమించుకుంటున్నారంటూ మాజీ మంత్రి మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి కలిసి స్థలంలో వేసిన బారికేడ్లను తొలగించారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు.

Telangana: మల్లన్నా మజాకా.. బర్రెలతో మల్లారెడ్డి ముచ్చట్లు.. వీడియో చూస్తే నవ్వాగదు..

Telangana: మల్లన్నా మజాకా.. బర్రెలతో మల్లారెడ్డి ముచ్చట్లు.. వీడియో చూస్తే నవ్వాగదు..

మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత మల్లారెడ్డి(MallaReddy) ఏం చేసినా సంచలనమే. తెలంగాణ రాజకీయాల్లోనే(Telangana Politics) ఆయనొక స్పెషల్. రాజకీయ నేతలందు ఆయన వేరయా అన్నట్లు ఉంటుంది మల్లారెడ్డి శైలి. తాజాగా ఎన్నికల ప్రచారంలో(Election Campaign) పాల్గొన్న మల్లారెడ్డి.. నవ్వులు పూయించారు.

కాంగ్రెస్‌లో బీఆర్‌ఎస్‌ కోవర్టులు ఉన్నారు

కాంగ్రెస్‌లో బీఆర్‌ఎస్‌ కోవర్టులు ఉన్నారు

కాంగ్రె్‌సలో తమ పార్టీకి చెందిన కోవర్టులు ఉన్నారని బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఆ కోవర్టులంతా బీఆర్‌ఎస్‌

Loksabha Polls: తూచ్, నా ఉద్దేశం అది కాదు.. ఈటలతో కామెంట్లపై మల్లారెడ్డి

Loksabha Polls: తూచ్, నా ఉద్దేశం అది కాదు.. ఈటలతో కామెంట్లపై మల్లారెడ్డి

మల్కాజిగిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుస్తారని మాజీమంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది. దాంతో మల్లారెడ్డి స్పందించక తప్పలేదు. అసలు ఏం జరిగిందో మీడియాకు వివరించారు. తాను ఏదో సరదాకి అన్నానని, దానిని సీరియస్‌గా తీసుకోవద్దని సూచించారు.

Loksabha Polls: అన్నా.. నువ్వే గెలుస్తావ్.. ఈటల రాజేందర్‌తో మాజీమంత్రి మల్లారెడ్డి

Loksabha Polls: అన్నా.. నువ్వే గెలుస్తావ్.. ఈటల రాజేందర్‌తో మాజీమంత్రి మల్లారెడ్డి

మాజీమంత్రులు ఈటల రాజేందర్, మల్లా రెడ్డి మధ్య ఆస్తికర సంభాషణ జరిగింది. ఈటల రాజేందర్ మల్కాజిగిరి బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ప్రచారంలో భాగంగా ఈటల రాజేందర్‌కు మల్లారెడ్డి ఎదురు పడ్డారు. గతంలో వీరిద్దరూ బీఆర్ఎస్ పార్టీలో కలిసి పనిచేశారు. ఈటల రాజేందర్ పార్టీని వీడి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. లోక్ సభ ఎన్నిక, విజయం గురించి చర్చ వచ్చింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి