• Home » Mahesh Kumar Goud

Mahesh Kumar Goud

Mahesh Kumar Goud: ఆలింగనం చేసుకున్నప్పుడు గద్దర్‌ భావజాలం గుర్తుకు రాలేదా?

Mahesh Kumar Goud: ఆలింగనం చేసుకున్నప్పుడు గద్దర్‌ భావజాలం గుర్తుకు రాలేదా?

ప్రజా యుద్ధనౌక గద్దర్‌ను ఆలింగనం చేసుకున్నప్పుడు బీజేపీ నేతలకు ఆయన భావజాలం గుర్తుకు రాలేదా?’’ అని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ని టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ ప్రశ్నించారు.

Mahesh Kumar Goud: మనువాదం అమలుకు బీజేపీ యత్నం

Mahesh Kumar Goud: మనువాదం అమలుకు బీజేపీ యత్నం

అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి.. దేశంలో కాషాయ అజెండా, మనువాద సిద్ధాంతాన్ని అమలు చేసేందుకు బీజేపీ యత్నిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ మండిపడ్డారు.

Patancheru Congress: ముదిరిన పటాన్‌చెరు‌ కాంగ్రెస్ లొల్లి.. పీసీసీ కమిటీ ఏం చెప్పిందంటే..

Patancheru Congress: ముదిరిన పటాన్‌చెరు‌ కాంగ్రెస్ లొల్లి.. పీసీసీ కమిటీ ఏం చెప్పిందంటే..

Patancheru Congress: పటాన్ చెరు నియోజకవర్గంలోని కాంగ్రెస్‌లో నెలకొన్న విభేదాలను సర్దుమణిగేలా చూస్తామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తల మనోభావాలను గౌరవిస్తామని చెప్పారు. కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా పార్టీ బలోపేతానికి చర్యలు చేపట్టామన్నారు.

Mahesh Kumar: ఇందిరమ్మ ముందు మోదీ ఎంత?

Mahesh Kumar: ఇందిరమ్మ ముందు మోదీ ఎంత?

ఇందిరమ్మ త్యాగం ముందు బీజేపీ త్యాగం ఎంత.. మోదీ పర్సనాలిటీ ఎంత?’ అంటూ టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌ నిలదీశారు. కేంద్ర పథకాలకు ఇందిరమ్మ పేరు పెడితే నిధులివ్వబోమంటూ కేంద్రమంత్రి బండి సంజయ్‌ ఏ హక్కుతో అన్నారని ప్రశ్నించారు.

Mahesh Kumar Goud: ఏడాదిలోనే రూ. 2,19,182 కోట్లు

Mahesh Kumar Goud: ఏడాదిలోనే రూ. 2,19,182 కోట్లు

కేసీఆర్‌ పదేళ్ల పాలనలో రాష్ట్రానికి వచ్చిన పె ట్టుబడులు కేవలం రూ.25,750 కోట్లు మాత్రమేనని టీపీసీసీ చీఫ్‌ మహే్‌షకుమార్‌గౌడ్‌ అ న్నారు. తమ ఏడాది పాలనలో ఏకంగా రూ.2,19,182 కోట్ల మేరకు పెట్టుబడులు వచ్చాయని చెప్పారు.

Mahesh Kumar: ఆ నివేదిక తర్వాతే మహిపాల్‌పై నిర్ణయం

Mahesh Kumar: ఆ నివేదిక తర్వాతే మహిపాల్‌పై నిర్ణయం

Mahesh kumar: గూడెం మహిపాల్ రెడ్డి మాటలను తీవ్రంగా పరిగణిస్తున్నామని టీపీసీసీ చీఫ్ అన్నారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై కమిటీ రిపోర్ట్ ఇస్తుందని.. ఆయన మాటలను తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. మహిపాల్ రెడ్డి వ్యాఖ్యలపై కమిటీ రిపోర్ట్ ఇస్తుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో కొత్తగా చేరిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కొంత సమస్య ఉందని.. కమిటీ వేశామని తెలిపారు.

Hyderabad: తెలంగాణకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. ఎప్పుడంటే..

Hyderabad: తెలంగాణకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. ఎప్పుడంటే..

సూర్యాపేట లేదా ఖమ్మంలో నిర్వహించే భారీ బహిరంగ సభకు ఏఐసీసీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) రానున్నట్లు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) తెలిపారు.

Mahesh goud: ఆ తర్వాతే మంత్రివర్గ విస్తరణ

Mahesh goud: ఆ తర్వాతే మంత్రివర్గ విస్తరణ

Mahesh kumar: తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కీలక అప్‌డేట్ వచ్చేసింది. మంత్రి వర్గ విస్తరణ ఎప్పుడనే విషయాన్ని టీపీసీసీ చీఫ్ మహేష్‌ కుమార్ గౌడ్ తెలిపారు. అలాగే త్వరలోనే కాంగ్రెస్‌లోకి మరిన్ని చేరికలు ఉంటాయని స్పష్టం చేశారు.

Mahesh Kumar Goud: కేటీఆర్‌ జైలుకెళ్లడం ఖాయం

Mahesh Kumar Goud: కేటీఆర్‌ జైలుకెళ్లడం ఖాయం

ఇక కేటీఆర్‌ పని అయిపోయిందని.. జైలుకెళ్లడం ఖాయమని టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌ అన్నారు.

ఏడాది పాలనపై సమీక్ష!

ఏడాది పాలనపై సమీక్ష!

ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా పాలనా తీరుపై సమీక్షించేందుకు ఈ నెల 8న గాంధీభవన్‌లో టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ) భేటీ కానుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి