• Home » Mahbubnagar

Mahbubnagar

ఆధ్యాత్మిక చింతన అలవరుచుకోవాలి

ఆధ్యాత్మిక చింతన అలవరుచుకోవాలి

ఆధ్యాత్మిక చింతనను ప్రతి ఒక్కరూ అలవరుచుకోవా లని సోదర భావం, శాం తిని పెంపొందించాలని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు.

ఆరోగ్యంగా ఉండే ప్రతీ ఒక్కరు రక్తదానం చేయాలి

ఆరోగ్యంగా ఉండే ప్రతీ ఒక్కరు రక్తదానం చేయాలి

ఆరోగ్యంగా ఉండే ప్రతి ఒక్కరు ఐదు నె లలకు ఒకసారి రక్తదానం చేయాలని ఎస్పీ రావుల గిరిధర్‌ సూచించారు.

అమరుల స్ఫూర్తితో శాంతిభద్రతల పరిరక్షణ

అమరుల స్ఫూర్తితో శాంతిభద్రతల పరిరక్షణ

The maintenance of law and order in the spirit of the immortals అమరుల స్ఫూర్తితో శాంతిభద్రతల పరిరక్షణకు మరింత చిత్తశుద్ధితో కృషి చేయాలని కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌, ఎస్పీ గైక్వాడ్‌ వైభవ్‌ రఘు నాథ్‌ సిబ్బందికి పిలుపునిచ్చారు. పోలీసుల సంక్షే మానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తా మని వారు భరోసానిచ్చారు.

మేధస్సు వికాసానికి అయోడిన్‌ ఉప్పునే వాడండి

మేధస్సు వికాసానికి అయోడిన్‌ ఉప్పునే వాడండి

Use iodine salt for intelligence development మేధస్సు వికాసానికి అయోడిన్‌ ఉప్పును వాడా లని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి కేవీ స్వరా జ్యలక్ష్మి సూచించారు.

‘స్వదేశీ దర్శన్‌’ పనులకు అటవీశాఖ అభ్యంతరం

‘స్వదేశీ దర్శన్‌’ పనులకు అటవీశాఖ అభ్యంతరం

నల్లమల ప్రాంతాన్ని టూరిజం హబ్‌గా మారుస్తామని పర్యాటక శాఖ మంతి జూపల్లి కృష్ణారావు హామీ ఇచ్చారు. ఇటీవల ఎమ్మెల్యే ల బృందంతో నల్లమలలో పర్యటించిన సంద ర్భంగా ఆయన ప్రకటించారు.

TG News:  ముగ్గురు యువకుల పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు చూస్తే..

TG News: ముగ్గురు యువకుల పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు చూస్తే..

Telangana: ముగ్గురు యువకుల పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు పోలీసు అధికారులు తలదించుకునేలా చేసింది. ఓ చిన్న గొడవనే పెద్దదిగా చేసి యువకులను పోలీసులు మానసికంగా వేధించారు. అంతేకాకుండా పోలీసులు తీరుతో మనస్థాపం చెందిన ఓ యువకుడు ప్రాణాలు తీసుకునేందుకు యత్నించాడు.

వక్ఫ్‌ చట్టాన్ని సవరణతో సమాధి చేస్తే సహించం

వక్ఫ్‌ చట్టాన్ని సవరణతో సమాధి చేస్తే సహించం

వక్ఫ్‌ చట్టాన్ని సవరణ పేరు తో సమాధి చేయాలని మోదీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోం దని, అది ఎంత మాత్రం సహించబోమని ఆల్‌ ఇండియా తంజీమే-ఈ-ఇన్సాఫ్‌ జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎంపీ అజీజ్‌పాష హెచ్చరించారు.

ముగిసిన పోలీస్‌ డ్యూటీ మీట్‌

ముగిసిన పోలీస్‌ డ్యూటీ మీట్‌

జోగుళా ంబ రేంజ్‌ పోలీస్‌ డ్యూటీ మీట్‌లో మహ బూబ్‌నగర్‌ జట్టు విజే తగా నిలిచింది. రెండ్రో జులుగా మహబూబ్‌ నగర్‌ పోలీస్‌ మైదా నంలో జోన్‌ పరిధిలో ని జిల్లాల పోలీస్‌లకు డ్యూటీ మీట్‌ నిర్వహించారు.

కొలువుదీరిన ‘జోగుళాంబ’ పాలకమండలి

కొలువుదీరిన ‘జోగుళాంబ’ పాలకమండలి

అలంపూర్‌ జోగు ళాంబ బాలబ్రహ్మేశ్వర దేవస్థాన నూతన పాలక మండలి శుక్రవారం ఏర్పాటైంది. 13 మంది సభ్యులు గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌ టోర్నీలో పతకాలు సాధించాలి

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌ టోర్నీలో పతకాలు సాధించాలి

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌లో జిల్లా క్రీడాకారులు పతకాలు సాధించాలని ఒలంపిక్‌ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎన్పీ వెంకటేశ్‌ సూచించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి