Home » Maharashtra
ఎగువన మహారాష్ట్ర, కర్ణాటకల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా నదికి వరద వస్తోంది. కర్ణాటకలో ఆల్మట్టిలోకి శుక్రవారం సాయంత్రానికి 1,15,339 క్యూసెక్కుల వరద వస్తుండగా, కిందకు 70,420 క్యూసెక్కుల నీరు వదులుతున్నారు.
ఓ వృద్ధుడు బైకుపై వచ్చి రోడ్డు పక్కన దిగాడు. అయితే ఆ సమయంలో అక్కడే ఉన్న రెండు ఆవులు.. వృద్ధుడిపైకి దూసుకొచ్చాయి. వచ్చీ రావడంతోనే అతడిపై దాడి చేశాయి. చివరకు దారుణ ఘటన చోటు చేసుకుంది..
ప్రభుత్వ నిధులతో నిర్వహించిన ఓ కార్యక్రమం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. అందుకు సంబంధించిన ఖర్చు విషయంపై పలువురు నేతలతోపాటు అనేక మంది కూడా అసంతృప్తి వ్యక్తం (Mumbai Platinum Jubilee) చేస్తున్నారు. అసలు ఏం జరిగిందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మెట్రో స్టేషన్ కిందనున్న రోడ్డుపై బస్సు పార్కింగ్ చేసి ఉండటంతో దట్టమైన పొగలు వెలువడ్డాయి. అదే సమయంలో మెట్రో రైలు ఆగడం, తలుపులు తెరుచుకోవడంతో ఒక్కసారిగా పొగలు కోచ్లోకి ప్రవేశించాయి.
మహారాష్ట్రలోని థానే నుంచి తెలంగాణలోని కల్లు దుకాణాలకు మత్తు మందు సరఫరా చేస్తున్న ముఠా గుట్టు రట్టయింది.
తలసరి ఆదాయం విషయంలో ప్రపంచంలోని తొలి 10 దేశాల్లో భారత్ ఎందుకు లేదని అడిగిన ప్రశ్నకు దేశ జనాభానే కారణమని నితిన్ గడ్కరి జవాబిచ్చారు. జనాభా నియంత్రణను ఆర్థిక సమస్యగా చూడాలని, భాష, మతపరమైన సమస్యగా చూడరాదని సూచించారు.
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ డిమాండ్ను ఎన్నికల కమిషన్ త్రోసిపుచ్చింది. పోలింగ్ సందర్భంలోని సీసీ టీవీ ఫుటేజ్ బహిరంగ పర్చాలన్న డిమాండ్ సరైందికాదని అభిప్రాయపడింది. ఓటర్ల గోప్యత, వారి భద్రతా సమస్యలకు..
Mangalsutra Surprise: డబ్బుల కోసం నెల రోజుల నుంచి భిక్షమెత్తాడు. రూపాయి, రూపాయి పోగు చేశాడు. దాన్నంతా ఓ గుడ్డ సంచిలో వేసుకుని భార్యతో కలిసి షాపుకు వెళ్లాడు. వారిని చూడగానే.. సాయం అడగడానికి వస్తున్నారేమో అని షాపులోని సిబ్బంది భావించారు.
93 Year Old Man: ఇద్దరికీ పెళ్లై 70 ఏళ్లు పైనే అయింది. పెళ్లై 70 ఏళ్లు అయినా.. నడవడానికి కూడా ఇబ్బందిపడే వయసులో ఉన్నా.. షిండేకు మాత్రం భార్య మీద ప్రేమ ఏ మాత్రం తగ్గలేదు.
స్పైస్ జెట్ విమానం ఆలస్యం కావడంతో ప్రయాణికులు ఫుడ్ సర్వ్ చేశారు. అయితే ఏ మాత్రం నాణ్యత లేని ఆహారం సరఫరా చేయడంపై ప్రయాణికులు గొడవకు దిగారు. గ్రౌండ్ సిబ్బంది నచ్చచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వినిపించుకోలేదు.