Home » Maharashtra
Maharashtra : ఛావా సినిమా ఎఫెక్ట్ ఔరంగజేబు సమాధిపై పడింది. ఈ మూవీ రిలీజ్ తర్వాత ఔరంగజేబు సమాధికి మరాఠా గడ్డపై స్థానం లేదని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే ఓ ముఠా సమాధిని ధ్వంసం చేయనుందనే సమాచారం పోలీసులకు అందడంతో.
కొన్ని శక్తివంతమైన దేశాలు ప్రపంచాన్ని విధ్యంసం దిశగా తీసుకెళ్లాలని కోరుకుంటున్నందున భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాందేవ్ బాబా అన్నారు.
మహాయుతి ప్రభుత్వంలో బీజేపీ, శివసేన, ఎన్సీపీలు సమన్వయంతో పనిచేస్తుంటాయని, విధాన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూటమి నేతలు సమష్టిగా నిర్ణయాలు తీసుకుంటారని ఫడ్నవిస్ తెలిపారు. ప్రాజెక్టులను ఆపేస్తున్నారంటూ వస్తున్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు.
పునరావృద్ధి ప్రాజెక్టు నిర్మాణంపై స్టే ఇవ్వాలని యూఏఈకి చెందిన సీలింక్ టెక్నాలజీస్ కార్పొరేషన్ ఈ పిటిషన్ వేసింది. తాము గతంలో వేసిన బిడ్ను తోసిపుచ్చి అదానీ ప్రాపర్టీస్ లిమిటెడ్కు ధారావా ప్రాజెక్టు ఇవ్వాలని మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆ సంస్థ సవాలు చేసింది.
ఛత్రపతి శివాజీ మహరాజ్, సంభాజీ మహరాజ్ గురించి కానీ ఇతర గొప్ప వ్యక్తుల గురించి కానీ తాను ఎలాంటి కించపరచే వ్యాఖ్యలు చేయలేదని, అయినప్పటికీ తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధించి ఉంటే వాటిని వెనక్కి తీసుకోడానికి సిద్ధంగా ఉన్నానని అబూ అజ్మీ తెలిపారు.
అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా మంత్రి రాజీనామా వ్యవహారాన్ని సభ మందుకు తీసుకురావాల్సి ఉండగా సీఎం అందుకు భిన్నంగా వ్యవహరించారని కాంగ్రెస్ ఆరోపించింది. రాజీనామాపై సీఎం తన నిర్ణయాన్ని ప్రకటించడానికి ముందు సభ దృష్టికి తీసుకురావాల్సి ఉంటుందని తెలిపింది.
ఓ సర్పంచ్ హత్య కేసులో తన సన్నిహిఓ సర్పంచ్ హత్య కేసులో తన సన్నిహితుడు అరెస్టైన నేపథ్యంలో మహారాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి ధనంజయ్ ముండే తన పదవికి తాజాగా రాజీనామా చేశారు. తుడు అరెస్టైన నేపథ్యంలో మహారాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి ధనంజయ్ ముండే తన పదవికి తాజాగా రాజీనామా చేశారు.
సున్నితమైన అంశాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో పేరున్న అబు అజ్మి తాజాగా ఔరంగజేబ్ను కనికరం లేని నేత అనడం సరికాదని, ఆయన మంచి పాలకుడని కితాబిచ్చారు.
మహారాష్ట్ర బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమవుతున్నాయి. 2025-2026 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ను మార్చి 10న అసెంబ్లీలో ప్రవేశపెడతారు. గత వర్షాకాల సమావేశం మంత్రుల ప్రమాణస్వీకారం లేకుండా నాగపూర్లో జరుగగా, ఈసారి పూర్తి స్థాయి సెషన్ ముంబైలో జరుగనుంది.
వంట చేయడంలో కొందరు.. పండ్లు, కూరగాయలు విక్రయించే క్రమంలో మరికొందరు దారుణంగా వ్యవహరించడం చూస్తుంటాం. రోటీలు చేస్తూ దానిపై ఉమ్మి వేస్తూ కొందరు, కూరగాయలపై మూత్రవిసర్జన చేస్తూ మరికొందరు, పానీపూరీలో మురుగు నీరు కలిపి ఇంకొందరు.. ప్రజల ఆగ్రహానికి గురవుతుంటారు. ఇలాంటి ..