Home » Mahanaadu 2023
దేశంలో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో టీడీపీ మహానాడు నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. మే 27 నుంచి కడపలో జరగాల్సిన మహానాడును వాయిదా వేసేందుకు లేదా కుదింపుపై పార్టీ నేతల చర్చలు కొనసాగుతున్నాయి
టీడీపీ మహానాడు (TDP Mahanadu) వేడుకలను ఘనంగా నిర్వహించారు. టీడీపీ (TDP) మహానాడుకు 20 వేల మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు.
మంత్రి జోగి రమేష్కు టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణ మూర్తి కౌంటర్ ఇచ్చారు. శనివారం రాజమండ్రిలోని మహానాడులో ఆయన మాట్లాడుతూ సీఎం జగనుకు కూడా వైఎస్ వివేకా హత్యలో పాత్ర ఉందని సీబీఐ చెప్పలేదా..?
ప్రతినిధుల నమోదు కార్యక్రమం దగ్గర ఘంటా శ్రీనివాస్.. లోకేష్ పలకరించుకున్నారు. అలాగే తెలుగు దేశం కార్యకర్తలు.. లోకేష్తో సెల్పీలు తీసుకునేందుకు
జగనేమో పేద వాడంట.. చంద్రబాబేమో ధనవంతుడట. జగన్ అబద్ధాల కోరు. 28 రాష్ట్రాల సీఎంలకు రూ. 508 కోట్లు ఉంటే.. జగన్ ఒక్కడికే అంత ఆస్తి ఉంటుంది. 30 కేజీలున్న జగన్కు ఏడు బంగళాలు కావాలంట. బెంగళూరు, ఇడుపులపాయ, లోటస్ పాండ్, అమరావతిలో ప్యాలెస్ ఎవరిది..? ఇప్పుడేమో
అన్ని మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో డ్వాక్రా మహిళలకు వైద్య పరీక్షలు.. వివిధ అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
తూర్పుగోదావరి జిల్లా: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహానాడు శనివారం నుంచి రాజమండ్రిలో జరగనుంది. ఇందు కోసం భారీ ఏర్పాట్లతో వేమగిరి సభా ప్రాంగణం సిద్ధమైంది. తొలిరోజు సభకు పార్టీ అభిమానులు.. నేతలు..కార్యకర్తలు లక్షల్లో తరలివస్తున్నారు.
27, 28 తేదీల్లో రాజమహేంద్రవరం వేదికగా తలపెట్టిన మహానాడు-2023కు సర్వంసిద్ధమైంది. ఈ మేరకు ‘మహానాడు పార్టీ ప్రతినిధుల సభకు ఆహ్వానము’ పేరిట పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu naidu) ఆహ్వానాలు పంపిస్తున్నారు. తన డిజిటల్ సైన్తో ఉన్న ఆహ్వాన పత్రికలతో పార్టీ కేడర్ను ఆహ్వానిస్తున్నారు.