• Home » Mahabubnagar

Mahabubnagar

BRS: మహబూబ్‌నగర్‌లో బీఆర్ఎస్‌కి బిగ్ షాక్.. ఆ కీలక నేత రాజీనామా

BRS: మహబూబ్‌నగర్‌లో బీఆర్ఎస్‌కి బిగ్ షాక్.. ఆ కీలక నేత రాజీనామా

మహబూబ్‌నగర్‌‌ ( Mahbubnagar ) లో బీఆర్ఎస్ ( BRS ) పార్టీకి బిగ్ షాక్ తగిలింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి ( MLC Kuchakulla Damodar Reddy ) పార్టీకి రాజీనామా చేశారు.

TS POLICE: నారాయణపేట జిల్లాలో ఉద్రికత్త.. పోలీసులు రైతుల మధ్య ఘర్షణ

TS POLICE: నారాయణపేట జిల్లాలో ఉద్రికత్త.. పోలీసులు రైతుల మధ్య ఘర్షణ

జిల్లాలోని మరికల్‌ మండలం చిత్తనూరులో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. రసాయన వ్యర్థాల ట్యాంకర్లను రైతులు అడ్డుకున్నారు.పోలీసులు రైతులపై లాఠీచార్జ్‌ చేశారు.

Nagam Janardhan Reddy: కష్టపడిన వారికి కాంగ్రెస్ అన్యాయం చేసింది

Nagam Janardhan Reddy: కష్టపడిన వారికి కాంగ్రెస్ అన్యాయం చేసింది

నాగర్ కర్నూల్ జిల్లా: కాంగ్రెస్ పార్టీ టికెట్ల విషయంలో కష్టపడిన వారికి అన్యాయం చేసిందని, దీనికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని మాజీమంత్రి నాగం జనార్దన్ రెడ్డి అన్నారు.

Dilip Achari: రేవంత్ ఆ టికెట్ అమ్ముకున్నారు

Dilip Achari: రేవంత్ ఆ టికెట్ అమ్ముకున్నారు

నాగర్ కర్నూల్ కాంగ్రెస్ పార్టీ టికెట్‌ను ఆ పార్టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి(Revanth Reddy) 12 కోట్లకు అమ్ముకున్నారని బీజేపీ నాగర్ కర్నూల్ ఇన్‌చార్జి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దిలీప్ ఆచారి(Dilip Achari) ఆరోపించారు.

TS Politics : ప్రధాని మోదీ పాలమూరు సభకు దూరంగా బీజేపీ ముఖ్య నేతలు.. ఏదో తేడా కొడుతోందే..?

TS Politics : ప్రధాని మోదీ పాలమూరు సభకు దూరంగా బీజేపీ ముఖ్య నేతలు.. ఏదో తేడా కొడుతోందే..?

అవును.. ప్రధాని నరేంద్ర మోదీ పాలమూరు సభకు బీజేపీ ముఖ్యనేతలు, సీనియర్లంతా డుమ్మా కొట్టారు..

PM Modi:  ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన షెడ్యూల్లో స్వల్ప మార్పులు

PM Modi: ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన షెడ్యూల్లో స్వల్ప మార్పులు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలంగాణలో పర్యటించనున్నారు. అక్టోబర్ 1న మహబూబ్‌నగర్ జిల్లాకు రానున్న మోదీ అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. అయితే ప్రధాని షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చోటు చేసుకుంది. బేగంపేట్ ఎయిర్‌పోర్టుకు బదులుగా ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు ప్రధాని రానున్నారు.

Vande Bharat train: రేపటి నుంచే ‘వందేభారత్‌’ రైలు.. ఎక్కడినుంచి ఎక్కడివరకంటే...

Vande Bharat train: రేపటి నుంచే ‘వందేభారత్‌’ రైలు.. ఎక్కడినుంచి ఎక్కడివరకంటే...

యశ్వంతపుర - కాచిగూడ(Yeswantapura - Kachiguda)ల మధ్య వందేభారత్‌ రైలు సంచారం ఈనెల 25నుంచి ప్రారంభం కానున్నట్టు

N.  Janardhan Reddy: పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు గురించి కేసీఆర్ గొప్పలు  చెప్తున్నారు

N. Janardhan Reddy: పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు గురించి కేసీఆర్ గొప్పలు చెప్తున్నారు

సీఎం కేసీఆర్(CM KCR) హడావుడి ప్రారంభించి పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు(Palamuru - Rangareddy Project) నుంచి వచ్చే నీటిని రెండు గంటల పాటే విడుదల చేశారని కాంగ్రెస్ సీనియర్ నేత నాగం జనార్దన్‌రెడ్డి(Nagam Janardhan Reddy) వ్యాఖ్యానించారు.

Vande Bharat train: కాచిగూడ - యశ్వంతపుర మధ్య ‘వందేభారత్‌’ ట్రయల్‌రన్‌

Vande Bharat train: కాచిగూడ - యశ్వంతపుర మధ్య ‘వందేభారత్‌’ ట్రయల్‌రన్‌

బెంగళూరులోని యశ్వంతపుర - హైదరాబాద్‌లోని కాచిగూడ(Yeswantapura in Bengaluru - Kachiguda in Hyderabad) రైల్వేస్టేషన్‌ల

CM KCR: ఇంటి దొంగలే మనకు ప్రాణగండం తెచ్చారు

CM KCR: ఇంటి దొంగలే మనకు ప్రాణగండం తెచ్చారు

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం(Palamuru Ranga Reddy Lift Scheme) కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం(BRS Govt) ఎంతో శ్రమించిందని సీఎం కేసీఆర్(CM KCR) వ్యాఖ్యానించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి