Home » Mahabubabad
గణతంత్ర దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్ జిల్లాకు చెందిన కందునూరి వెంకటేశ్
సీజు చేసిన రేషన్ బియ్యం లారీని విడిచేందుకు రూ.5లక్షల లంచం డిమాండ్ చేసిన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు సీఐ కె.జగదీశ్ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.
మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం కేలోత్ తండాలో మిర్చి సాగు చేసిన రైతులు నకిలీ విత్తనాల తో నష్టపోయారని, దీనిపై సంబంధిత అధికారులతో క్షేత్రస్థాయిలో
సాగు చేసిన పంటలు చేతికిరాక, అప్పులు తీర్చే మార్గం కనిపించక ముగ్గురురైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు.
విద్యుత్ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ 15 మంది దగ్గరి నుంచి రూ.1.76 కోట్లు వసూలు చేసిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి, రిమాండ్కు తరలించినట్లు మహబూబాబాద్ రూరల్ సీఐ సర్వయ్య ఆదివారం తెలిపారు.
తెలుగు రాష్ట్రాల రాజకీయాలను శాసించే శక్తి ఒక్క మున్నూరు కాపులకే ఉందని ఆంధ్రప్రదేశ్ భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు.
కేసముద్రం స్టేషన్లోని ఉప్పరపల్లి రోడ్లో ఆదివారం బత్తుల అనూష(30)ను ఆమె భర్త ఉరి వేసి చంపి, ఆత్మహత్య చేసుకున్నట్లుగా చిత్రీకరించినట్లు రూరల్ సీఐ సర్వయ్య తెలిపారు.
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకే బీఆర్ఎస్ నేతలు కుట్రలు చేస్తున్నారని మంత్రి సీతక్క ఆరోపించారు. ప్రభుత్వ హాస్టళ్లలో ఫుజ్ పాయిజనింగ్ ఘటనల్లో వారి కుట్ర ఉందని సీతక్క ఆరోపించారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలించే వరకూ తాము పోరాడతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు.ఫార్మా విలేజీ కోసం 3వేల ఎకరాలు సేకరిస్తామంటే లగచర్ల రైతులు నిరసనకు దిగారని చెప్పారు. 9నెలలుగా వారు నిరసన చేస్తున్నా సీఎం రేవంత్రెడ్డి ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.
మహబూబాబాద్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం గిరిజన రైతు మహా ధర్నా జరగనుంది. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాకను నిరసిస్తూ లంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో బాబు నాయక్ తండా గిరిజనులు నిరసన చేపట్టారు. వైద్య కళాశాల కోసం తమ భూములను బీఆర్ఎస్ ప్రభుత్వం లాక్కుందని.. కేటీఆర్కు మహబూబాబాద్కు వచ్చే అర్హత లేదని.. కేటీఆర్ గో బ్యాక్... గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.