• Home » Madhavaram Krishna Rao

Madhavaram Krishna Rao

MLA: సీఎం రేవంత్‌రెడ్డిది డైవర్షన్‌ పాలిటిక్స్‌..

MLA: సీఎం రేవంత్‌రెడ్డిది డైవర్షన్‌ పాలిటిక్స్‌..

సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారని, రైతుభరోసా, ఆరు గ్యారెంటీల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు చేశారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(MLA Madhavaram Krishna Rao) ఆగ్ర హం వ్యక్తం చేశారు.

MLA: ప్రజల మనోభావాలు దెబ్బతీసే వ్యాఖ్యలు సహించం..

MLA: ప్రజల మనోభావాలు దెబ్బతీసే వ్యాఖ్యలు సహించం..

తెలంగాణలో స్థిర నివాసం ఏర్పరుచుకున్న ఆంధ్రప్రాంత వాసులపై వివాదాస్పద వ్యాఖ్య లు చేసిన నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే భూపతిరెడ్డి వ్యాఖ్యలు గర్హనీయమని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(Kukatpally MLA Madhavaram Krishna Rao) అన్నారు.

BRS: కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మాధవరం కృష్ణారావు స్ట్రాంగ్ కౌంటర్

BRS: కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మాధవరం కృష్ణారావు స్ట్రాంగ్ కౌంటర్

Telangana: కాంగ్రెస్ ఎమ్మెల్యే భూపతిరెడ్డిపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సినీపరిశ్రమను చెన్నారెడ్డి తమిళనాడు నుంచి హైదారాబాద్ నగరానికి తీసుకొచ్చారని తెలిపారు. సినీ పరిశ్రమలో లక్షల మంది ఉపాధి పొందుతున్నారన్నారు. హైదారాబాద్ నగర ప్రజలు ప్రశాంతతను కోరుకొంటున్నారన్నారు.

MLA: ‘పది’ విద్యార్థులకు బంపరాఫర్ ఇచ్చిన ఎమ్మెల్యే.. అదేంటో తెలిస్తే..

MLA: ‘పది’ విద్యార్థులకు బంపరాఫర్ ఇచ్చిన ఎమ్మెల్యే.. అదేంటో తెలిస్తే..

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఎమ్మెల్యే మాధవరం(MLA Madhavaram Krishna Rao) కృష్ణారావు అన్నారు. సోమవారం ఓల్డుబోయినపల్లి హస్మత్‌పేట్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఏర్పా టు చేసిన కంప్యూటర్‌ ల్యాబ్‌ను కార్పొరేటర్‌ ముద్దం నర్సింహ యాదవ్‌తో కలిసి ఆయన ప్రారంభించారు.

MLA: బీసీ కులగణన పేరుతో మోసం చేస్తే ఊరుకోం..

MLA: బీసీ కులగణన పేరుతో మోసం చేస్తే ఊరుకోం..

బీసీ కులగణన పేరిట ప్రజలను మోసం చేస్తే బీఆర్‌ఎస్‌ పార్టీ చూస్తూ ఊరుకోదని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(MLA Madhavaram Krishna Rao) అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే ఇంటి వద్ద జీహెచ్‌ఎంసీ అధికారులు ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే చేపట్టారు.

MLA: హైడ్రా పేరుతో పేదలను పరేషాన్‌ చేయొద్దు..

MLA: హైడ్రా పేరుతో పేదలను పరేషాన్‌ చేయొద్దు..

హైడ్రా పేరుతో పేద ప్రజలను పరేషాన్‌ చేయొద్దని, లేదంటే బంగ్లాదేశ్‌ ప్రధానికి పట్టిన గతే కాంగ్రెస్‌ ప్రభుత్వానికి పడుతుందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(MLA Madhavaram Krishna Rao) హెచ్చరించారు.

MLA: హైడ్రా ఓ పెద్ద హైడ్రామా: ఎమ్మెల్యే

MLA: హైడ్రా ఓ పెద్ద హైడ్రామా: ఎమ్మెల్యే

హైడ్రా చర్యలతో మధ్య తరగతి ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(Kukatpally MLA Madhavaram Krishna Rao) అన్నారు. కూకట్‌పల్లి నల్లచెరువులో ఆదివారం హైడ్రా కూల్చివేతలపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్పందించారు.

Madhavaram Krishna Rao: పేదలకు ఇబ్బంది కలిగిస్తే ఊరుకోం

Madhavaram Krishna Rao: పేదలకు ఇబ్బంది కలిగిస్తే ఊరుకోం

చెరువుల పరిరక్షణ కోసం ఉద్దేశించిన హైడ్రా ఏర్పాటును స్వాగతిస్తున్నామని.. అయితే, హైడ్రా పేరుతో చిన్న, మధ్య తరగతి కుటుంబాల వారికి ఇబ్బందులు కలిగిస్తే సహించబోమని కూకట్‌పల్లి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.

BRS: కీలక సమావేశానికి ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డుమ్మా..!

BRS: కీలక సమావేశానికి ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డుమ్మా..!

తెలంగాణలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఊహించని పరిణామాలే చోటుచేసుకుంటున్నాయి. ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కీలక నేతలు ఎప్పుడు గులాబీ కండువా తీసేసి..

Hyderabad: అధికారంలోకొచ్చి ఆరునెలలైనా చేసిందేమీ లేదు..

Hyderabad: అధికారంలోకొచ్చి ఆరునెలలైనా చేసిందేమీ లేదు..

కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరునెలలు దాటినా ఇప్పటి వరకు ఏ ఒక్క సమస్య పరిష్కారానికి నోచుకోకపోవడం సిగ్గుచేటని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(Kukatpally MLA Madhavaram Krishna Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి