• Home » Madanapalle

Madanapalle

సర్వేయర్‌ పనితీరుపై విచారణ చేయించండి

సర్వేయర్‌ పనితీరుపై విచారణ చేయించండి

మదనపల్లె మండల సర్వేయర్‌ పని తీరుపై విచారణ చేయించాలని మాలమహానాడు జిల్లా ఉపాధ్యక్షుడు గుండా మనోహర్‌ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

 మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం

మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం

మదనపల్లె నియోజకవర్గంలో ప్రజల మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్య మివ్వాలని ఎమ్మెల్యే షాజహానబాషా అధికారులకు సూచించారు.

అర్హులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం

అర్హులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం

మదనపల్లె సిరికల్చర్‌కాలనీలో అన ర్హులకు కేటాయించిన రీలింగ్‌ యూ నిట్ల స్థలాలను రద్దు చేసి, అర్హులకు న్యాయం చేసే వరకు పోరాటం తప్పదని బహుజన యువసేన అధ్యక్షుడు పునీత డిమాండ్‌ చేశారు.

పార్వతీ తనయ గణాధిపా

పార్వతీ తనయ గణాధిపా

వినాయక చవితి పండుగను పురస్కరించుకుని పార్వతి తనయుడు గణనాథుడికి ప్రజలు భక్తిశ్ర ద్ధలతో పూజలు చేస్తున్నారు.

చవితి వేడుకలకు ఏర్పాట్లు  సిద్ధం

చవితి వేడుకలకు ఏర్పాట్లు సిద్ధం

చవితి వేడుకలను పురస్కరిం చుకుని పార్వతి సుతుడైన వినాయకుడిని పూజించేందుకు అన్ని ఏర్పా ట్లు పూర్తి చేశారు.

మట్టి గణపతులనే పూజించాలి

మట్టి గణపతులనే పూజించాలి

మట్టి వినాయకుల ప్రతిమ లనే పూజించి పర్యావ రణాన్ని పరిరక్షిద్దామని ఎమ్మెల్యే షాజహానబా షా పిలుపునిచ్చారు.

అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలి

అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలి

గ్రామా ల్లో పంచాయతీ కార్యదర్శులు, వైద్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉం డాలని ఎమ్మెల్యే షాజహానబాషా ఆదే శించారు.

విగ్రహ ప్రతిష్ఠను అడ్డుకున్న పోలీసులు

విగ్రహ ప్రతిష్ఠను అడ్డుకున్న పోలీసులు

మండలంలోని మద్దయ్యగారిపల్లె లోని ఓ ప్రభుత్వ స్థలంలో చేపట్ట తలచిన ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఆదివారం అనుమతుల్లేవంటూ పోలీసులు అడ్డుకున్నారు. వి

విద్యుత సబ్‌ స్టేషన్ల ఏర్పాటు ఎప్పుడో..?

విద్యుత సబ్‌ స్టేషన్ల ఏర్పాటు ఎప్పుడో..?

గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల సమయంలో విద్యుత సబ్‌స్టేషన్లు గురించి పట్టించుకోకుండా ఎన్నికల సమయంలో హడావిడిచేసి చివరికి చేతులెత్తేసిన వైనం తంబళ్లపల్లె నియోజక ర్గంలో చోటుచేసుకుంది.

తంబళ్లపల్లెలో టెన్షన్‌..టెన్షన్‌...

తంబళ్లపల్లెలో టెన్షన్‌..టెన్షన్‌...

తంబళ్లపల్లె నియోజకవర్గంలో ఆదివారం హై టెన్షన్‌ నెలకొంది. పెద్దతిప్పసముద్రం మండలం మద్దయ్యగారిపల్లెలో జరుగుతున్న ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠకు ఎంపీ పెద్దిరెడ్డి మిధున్‌రెడ్డి, మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి వస్తున్నారని సమాచారం రావడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి