• Home » Machilipatnam

Machilipatnam

Crime:  కృష్ణా జిల్లా: మగ శిశువును ఎత్తుకెళ్లిన మహిళ

Crime: కృష్ణా జిల్లా: మగ శిశువును ఎత్తుకెళ్లిన మహిళ

కృష్ణా జిల్లా: మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం జరిగింది. మగ శిశువును మహిళ ఎత్తుకెళ్లింది. సకాలంలో స్పందించిన పోలీసులు ఆ మహిళను పట్టుకుని శిశువును కన్న తల్లికి అప్పగించారు. వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళానికి చెందిన స్వరూప రాణి అనే మహిళ కాన్పు‌ కోసం కృష్ణాజిల్లా, మచిలీపట్నం ఆసుపత్రిలో చేరింది.

  Pawan Kalyan: నిజానికి నిప్పు పెట్టిందెవరు?

Pawan Kalyan: నిజానికి నిప్పు పెట్టిందెవరు?

రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (ఏపీపీసీబీ) ఫైళ్ల్ల దహనం కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఫైళ్లను కృష్ణా జిల్లా యనమలకుదురు-పెదపులిపాక గ్రామాల మధ్య కృష్ణా కరకట్టపై బుధవారం రాత్రి సంబంధిత శాఖ సిబ్బంది తగలబెట్టిన విషయం తెలిసిందే.

మచిలీపట్నం మాజీ మున్సిపల్‌ కమిషనర్‌కు జైలు

మచిలీపట్నం మాజీ మున్సిపల్‌ కమిషనర్‌కు జైలు

మచిలీపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌ మాజీ కమిషనర్‌ జి.చంద్రయ్యకు కోర్టు ధిక్కరణ కేసులో జైలు శిక్ష పడింది. ఆయనకు ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.2000 జరిమానాకు హైకోర్టు విధించింది.

Machilipatnam : బందరు వైసీపీ కార్యాలయానికి నోటీసు

Machilipatnam : బందరు వైసీపీ కార్యాలయానికి నోటీసు

కృష్ణాజిల్లా మచిలీపట్నంలో అనుమతులు లేకుండా నిర్మించిన వైసీపీ కార్యాలయ భవనానికి మునిసిపల్‌ అధికారులు నోటీసులు జారీచేశారు.

Kollu Ravindra: రంగంలోకి మినిష్టర్ ... అధికారుల్లో టెన్షన్‌

Kollu Ravindra: రంగంలోకి మినిష్టర్ ... అధికారుల్లో టెన్షన్‌

ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రభుత్వం కొలువు తిరింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. అందులోభాగంగా కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రక్షాళన దిశగా స్థానిక శాసన సభ్యుడు, మంత్రి కొల్లు రవీంద్ర అడుగులు వేస్తున్నారు.

పేర్ని నానిపై  మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం..

పేర్ని నానిపై మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం..

కృష్ణా జిల్లా: మాజీ మంత్రి పేర్ని నానిపై రాష్ట్ర గనులు, భూగర్భవనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పినా ఆ పార్టీలో పేర్ని నానిలాంటి వ్యక్తులకు ఇంకా బుద్ధి రావడం లేదని మండిపడ్డారు.

Andhra Pradesh: మా ఉద్యోగాలు మాకివ్వండి.. మాజీ వాలంటీర్ల డిమాండ్..

Andhra Pradesh: మా ఉద్యోగాలు మాకివ్వండి.. మాజీ వాలంటీర్ల డిమాండ్..

ఎన్నికల సమయంలో వైసీపీ నేతల మాటలు నమ్మి మోసపోయిన వాలంటీర్లు ఇప్పుడు గోసపడుతున్నారు. వైసీపీని గుడ్డిగా నమ్మి తమ ఉద్యోగాలు పోగొట్టుకున్నామే అని వాపోతున్నారు. తాజాగా మచిలీపట్నం పరిధిలో వాలంటీర్లు తమ ఉద్యోగాలు తమకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. తమని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతున్నారు. మళ్లీ ఉద్యోగాలిస్తే.. ప్రజా సేవ చేసుకుంటామని రిక్వెస్ట్ చేస్తున్నారు.

Balasowry: కక్ష సాధింపు చర్యలు మా విధానం కాదు:  బాలశౌరి

Balasowry: కక్ష సాధింపు చర్యలు మా విధానం కాదు: బాలశౌరి

కృష్ణాజిల్లా: కక్ష సాధింపు చర్యలు తమ విధానం కాదని మచిలీపట్నం పార్లమెంట్ సభ్యుడు వల్లభనేని బాలశౌరి అన్నారు. జనసైనికులు కూడా ఎక్కడా దాడులు, దౌర్జన్యాలకు దిగవద్దని కోరారని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో జనసైనికులను ఇబ్బందులకు గురి చేసిన వారిని చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు.

CEO MK Meena: కృష్ణావర్శిటీలో సీఈవో ఎంకే మీనా కౌంటింగ్ కేంద్రం తనిఖీ..

CEO MK Meena: కృష్ణావర్శిటీలో సీఈవో ఎంకే మీనా కౌంటింగ్ కేంద్రం తనిఖీ..

మచిలీపట్నంలోని కృష్ణావర్శిటీ(Krishna University)లో ఏర్పాటు చేసిన ఓట్ల కౌంటింగ్ కేంద్రాన్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా(CEO MK Meena) సందర్శించారు. కౌంటింగ్ కేంద్రం వద్ద అధికారులు చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించారు.

AP Elections: కృష్ణాజిల్లాలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో మహిళా పోలీసులకు విధులు

AP Elections: కృష్ణాజిల్లాలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో మహిళా పోలీసులకు విధులు

కృష్ణాజిల్లా: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోమవారం పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. సమస్యాత్మక ప్రాంతాల్లో నిఘా పెడుతూ.. గట్టి బందోబస్తు ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో కృష్ణాజిల్లా, మచిలీపట్నం నియోజకవర్గం పరిధిలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో మహిళా పోలీసులను విధుల్లో నియమించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి