• Home » Lok Sabha

Lok Sabha

PM Modi: ఎవర్నీ వదిలిపెట్టలేదు.. ఆటాడుకున్న పీఎం

PM Modi: ఎవర్నీ వదిలిపెట్టలేదు.. ఆటాడుకున్న పీఎం

పేదలపై కపట ప్రేమ తమకు చేతకాదని, తాము చేతల మనుషులమని, లక్షలాది మందిని పేదరికం నుంచి ఒడ్డున పడేశామని, మధ్యతరగతి ప్రజానీకాన్ని ఆదుకున్నామని ప్రదానమంత్రి లెక్కలతో సహా చెప్పారు.

PM Modi: వికసిత్ భారత్ లక్ష్యం సాధిస్తాం

PM Modi: వికసిత్ భారత్ లక్ష్యం సాధిస్తాం

పార్లమెంటు బడ్జె్ట్ సమావేశాల్లో రాష్ట్రపతి చేసిన ప్రసంగంపై ధన్యవాద తీర్మానానికి లోక్‌సభలో ప్రధాని సమాధానమిస్తూ, రాష్ట్రపతి ప్రసంగం 'వికసిత్ భారత్' లక్ష్యంపై దేశ దృఢసంకల్పాన్ని పునరుద్ఘాటించిందని అన్నారు.

Jai Shankar: నా అమెరికా పర్యటనపై రాహుల్ వ్యాఖ్యలు నిరాధారం: జైశంకర్

Jai Shankar: నా అమెరికా పర్యటనపై రాహుల్ వ్యాఖ్యలు నిరాధారం: జైశంకర్

బైడెన్ అడ్మినిస్ట్రేషన్ లోని సెక్రటరీ, ఎన్ఎస్ఏను కలిసేందుకు అమెరికా వెళ్లానని, మన కాన్సుల్ జనరల్ సమావేశానికి అధ్యక్షత వహించాననీ, అయితే ఏ దశలోనూ ప్రధానమంత్రికి ఆహ్వానం విషయంపై చర్చ జరగలేదని ఎస్ జైశంకర్ తెలిపారు.

Rahul Gandhi: దేశంలో మకాం వేసిన చైనా: రాహుల్ గాంధీ

Rahul Gandhi: దేశంలో మకాం వేసిన చైనా: రాహుల్ గాంధీ

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై లోక్‌సభలో సోమవారంనాడు చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ఉత్పత్తి రంగంలో భారత్ నిలదొక్కుకోలేకపోయిందని, అందువల్లే చైనా ఇక్కడ మకాం వేసిందని అన్నారు.

Waqf Amendment Bill: ఫిబ్రవరి 3న లోక్‌సభకు వక్ఫ్ సవరణ బిల్లు 2024 నివేదిక

Waqf Amendment Bill: ఫిబ్రవరి 3న లోక్‌సభకు వక్ఫ్ సవరణ బిల్లు 2024 నివేదిక

వక్ఫ్ సవరణ బిల్లు 2024 నివేదికను జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC) ఛైర్మన్ జగదాంబికా పాల్ సోమవారం (ఫిబ్రవరి 3, 2025) లోక్‌సభలో సమర్పించనున్నారు. దీంతోపాటు రాజ్యసభలో కూడా ప్రవేశపెట్టనున్నారు.

Budget 2025: కేంద్ర వార్షిక బడ్జెట్ ఎంత.. ఏయే శాఖలకు ఎంత కేటాయించారు

Budget 2025: కేంద్ర వార్షిక బడ్జెట్ ఎంత.. ఏయే శాఖలకు ఎంత కేటాయించారు

Budget 2025: రూ. 50,65,345 కోట్లతో 2025-26 ఏడాది కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌‌ను ప్రవేశపెట్టారు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్. రక్షణ శాఖకు అధికంగా నిధులు కేటాయించింది కేంద్రం.

Budget 2025: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం.. ముఖ్యాంశాలు ఇవే

Budget 2025: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం.. ముఖ్యాంశాలు ఇవే

Budget 2025: కేంద్ర వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. వలసలు అరికట్టడంపై ప్రధాన దృష్టి సారించినట్లు తెలిపారు. మూడు రకాల పప్పు ధాన్యాల్లో స్వయం సంవృద్ధి సాధించామన్నారు. బిహార్‌లో మఖానా రైతుల కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

Yearender 2024: జ‌నాన్ని క‌దిలించిన నినాదాలు

Yearender 2024: జ‌నాన్ని క‌దిలించిన నినాదాలు

కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ, ప్రధాన మంత్రి న‌రేంద్ర మోదీ, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, ఆర్జేడీ నేత తేజ‌స్వి యాద‌వ్‌, స‌మాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాద‌వ్ వంటి నేత‌ల నోట వెలువ‌డిన ప‌దాలు జ‌నాన్ని ఉత్సాహ‌ప‌రిచాయి.

Yearender 2024: మోదీ కాస్త వెనుకంజ.. రాహుల్ కాస్త ముందంజ

Yearender 2024: మోదీ కాస్త వెనుకంజ.. రాహుల్ కాస్త ముందంజ

మోదీ నినాదం 400+ నినాదం విఫ‌ల‌మ‌వ‌డానికి రాహుల్ గాంధీయే కార‌ణ‌మ‌ని కాంగ్రెస్ గ‌ట్టిగా చెప్తున్నది. ఎన్డీయే కూట‌మికి 400కు పైగా స్థానాలు వ‌స్తే రాజ్యాంగాన్ని మార్చుతార‌ని ప్రజ‌ల‌కు వివ‌రంగా చెప్పగ‌లిగార‌ని ఆ పార్టీ నేత‌లు సంతోషిస్తున్నారు.

Yearender 2024: విశ్లేష‌కుల‌ను కంగు తినిపించిన ఓట‌రు

Yearender 2024: విశ్లేష‌కుల‌ను కంగు తినిపించిన ఓట‌రు

ప్రజ‌ల నాడిని చాక‌చ‌క్యంగా ప‌ట్టగ‌లిగే సెఫాల‌జిస్టులు, విశ్లేష‌కులు ప్రకటించిన ఒపీనియ‌న్ పోల్స్‌, ఎగ్జిట్ పోల్స్ అంచ‌నాలు అస‌లు ఫ‌లితాల్లో విఫ‌ల‌మ‌య్యాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి