• Home » Lok Sabha

Lok Sabha

Both Houses Adjourned: లోక్‌సభలో కార్యకలాపాలు మొదలైన వెంటనే గందరగోళం.. ఉభయ సభలు వాయిదా

Both Houses Adjourned: లోక్‌సభలో కార్యకలాపాలు మొదలైన వెంటనే గందరగోళం.. ఉభయ సభలు వాయిదా

నేడు పార్లమెంటు సమావేశాలు ఉదయం మొదలైన కొద్ది సేపటికే హంగామా వాతావరణం నెలకొంది. ప్రతిపక్ష నేతలు లోక్‌సభ, రాజ్యసభలో గందరగోళం సృష్టించడంతో ఉభయ సభలను వాయిదా వేశారు.

Jagdeep Dhankhar Resignation: ధన్‌ఖడ్‌పై ఒక దశలో అభిశంసన యోచన

Jagdeep Dhankhar Resignation: ధన్‌ఖడ్‌పై ఒక దశలో అభిశంసన యోచన

ఉప రాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన జగదీప్‌ ధన్‌ఖడ్‌ పట్ల కొన్నాళ్లుగా బీజేపీ తీవ్ర ఆగ్రహంతో ఉందని తెలుస్తోంది.

Parliament Monsoon Session: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. నిరసనల మధ్య సభ వాయిదా, కొత్త బిల్లుల ప్రవేశం

Parliament Monsoon Session: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. నిరసనల మధ్య సభ వాయిదా, కొత్త బిల్లుల ప్రవేశం

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో మూడో రోజు కీలకమైన అంశాలపై చర్చ జరగాల్సి ఉండగా, నిరసనలు, గందరగోళం కారణంగా సభలు సజావుగా కొనసాగడం లేదు. ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉన్నప్పటికీ, ప్రతిపక్షాల వైఖరి సభా కార్యకలాపాలను దెబ్బతీస్తోందని బీజేపీ సభ్యులు ఆరోపిస్తున్నారు.

Parliament Debate Bihar Voters: ఓటర్ల జాబితా వివాదం.. లోక్‌సభలో నినాదాలు, నిరసనలు

Parliament Debate Bihar Voters: ఓటర్ల జాబితా వివాదం.. లోక్‌సభలో నినాదాలు, నిరసనలు

భారత పార్లమెంటులో వర్షాకాల సమావేశాల మూడో రోజు హడావుడిగా ప్రారంభమైంది. సమావేశం మొదలైన వెంటనే ప్రతిపక్ష ఎంపీలు గట్టిగా తమ డిమాండ్లను లేవనెత్తారు. బీహార్‌లో ఓటర్ల జాబితాపై స్పెషల్ ఇంటెన్సివ్ సవరణ (SIR) విషయంలో చర్చ జరగాలని వారు పట్టు పట్టారు. సభలో నినాదాలతో హోరెత్తించారు.

MP Sivanath: ఎన్టీఆర్ జిల్లాకు మరిన్ని పీఎం-శ్రీ  పాఠశాలలు మంజూరు చేయాలి

MP Sivanath: ఎన్టీఆర్ జిల్లాకు మరిన్ని పీఎం-శ్రీ పాఠశాలలు మంజూరు చేయాలి

కేంద్ర‌ ప్రభుత్వం ప్రారంభించిన ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా పథకం కింద ఎన్టీఆర్ జిల్లాకి పీఎం-శ్రీ పాఠ‌శాల‌ల కేటాయింపు చాలా త‌క్కువ‌గా ఉన్న అంశాన్ని విజ‌య‌వాడ ఎంపీ కేశినేని శివ‌నాథ్ లోక్‌స‌భ‌లో మంగ‌ళ‌వారం ప్ర‌స్తావించారు.

Operation Sindoor Debate: తొలిరోజే రభస

Operation Sindoor Debate: తొలిరోజే రభస

పహల్గామ్‌ ఉగ్రవాద దాడి, అనంతరం పాకిస్థాన్‌ మీద భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌ అంశాలపై ..

Ram Mohan Naidu: విమాన ప్రమాదంపై పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన..

Ram Mohan Naidu: విమాన ప్రమాదంపై పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన..

ఇటీవల అహ్మదాబాద్‌లో చోటుచేసుకున్న ఎయిర్ ఇండియా AI-171 విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై లోక్‌సభలో ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయగా, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు.

Speaker Om Birla: ఇక ప్రతి ఎంపీ పంచ్‌ కొట్టాల్సిందే

Speaker Om Birla: ఇక ప్రతి ఎంపీ పంచ్‌ కొట్టాల్సిందే

వచ్చేవారం ప్రారంభం కానున్న పార్లమెంట్‌ సమావేశాల నుంచి లోక్‌సభ సభ్యులకు నూతన హాజరు వ్యవస్థ అమల్లోకి రానుంది.

Parliment Security Breach: పార్లమెంటులో భద్రతా వైఫల్యం.. నిందితులకు బెయిల్

Parliment Security Breach: పార్లమెంటులో భద్రతా వైఫల్యం.. నిందితులకు బెయిల్

నిందితులపై తగినన్ని సాక్ష్యాధారాలు ఉన్నందున బెయిల్ ఇవ్వరాదని ఢిల్లీ పోలీసులు విచారణ సందర్భంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. విశ్వసనీయ పత్రాలు, మెటీరియల్ ఉన్నందున 1967 చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం కింద శిక్షార్హులని కోర్టుకు విన్నవించారు.

Rahul Gandhi: పుట్టిన రోజున మారిన రాహుల్‌ చిరునామా

Rahul Gandhi: పుట్టిన రోజున మారిన రాహుల్‌ చిరునామా

లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్‌ గాంధీ తన 55వ పుట్టిన రోజున చిరునామా మార్చారు. న్యూఢిల్లీ సునెహ్రీ బాగ్‌ రోడ్‌లో ప్రభుత్వం ఆయనకు కేటాయించిన బంగ్లా నంబర్‌5లోకి సామాన్ల తరలింపు ప్రారంభమైంది....

తాజా వార్తలు

మరిన్ని చదవండి