• Home » Lok Sabha Polls 2024

Lok Sabha Polls 2024

సోనియా :ఫలితాలు ఎగ్జిట్‌ పోల్స్‌కు  భిన్నంగా ఉంటాయి

సోనియా :ఫలితాలు ఎగ్జిట్‌ పోల్స్‌కు భిన్నంగా ఉంటాయి

లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్‌ పోల్స్‌కు పూర్తి భిన్నంగా ఉంటాయన్న ఆశాభావంతో ఉన్నామని కాంగ్రెస్‌ అగ్రనేత సోనియా గాంధీ తెలిపారు. సోమవారం తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి శత జయంతి సందర్భంగా ఢిల్లీలోని డీఎంకే కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి సోనియా హాజరై నివాళి అర్పించారు.

EC: 64.2 కోట్లు ఈ సార్వత్రిక ఎన్నికల్లో పోలైన ఓట్లు

EC: 64.2 కోట్లు ఈ సార్వత్రిక ఎన్నికల్లో పోలైన ఓట్లు

లోక్‌సభ ఎన్నికల్లో 64.2 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుని ప్రపంచరికార్డు సృష్టించారని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ ప్రకటించారు! ‘‘భారతదేశ ఎన్నికలు నిజానికి ఒక అద్భుతం. వీటికి ప్రపంచంలో ఏదీ సాటిరాదు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

Lok Sabha Elections 2024: ప్రధానమంత్రి అయ్యేది ఆయనే.. అయోధ్య ప్రధాన పూజారి జోస్యం

Lok Sabha Elections 2024: ప్రధానమంత్రి అయ్యేది ఆయనే.. అయోధ్య ప్రధాన పూజారి జోస్యం

గతంలో కన్నా ఈసారి ఎన్డీఏ భారీ విజయం సొంతం చేసుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన నేపథ్యంలో.. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఎలా వస్తాయని అందరూ..

Mamata Banerjee: రెండు నెలల క్రితమే ఇంట్లో కూర్చొని.. ఎగ్జిట్ పోల్స్‌పై మమతా సెటైర్లు

Mamata Banerjee: రెండు నెలల క్రితమే ఇంట్లో కూర్చొని.. ఎగ్జిట్ పోల్స్‌పై మమతా సెటైర్లు

కేంద్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని, ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోదీ ప్రధాని పీఠం ఎక్కుతారని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన విషయం తెలిసిందే. అయితే..

Election Counting: మరికొన్ని గంటల్లో ఎన్నికల కౌంటింగ్‌.. ఎన్నికల కమిషన్ కీలక ప్రకటన

Election Counting: మరికొన్ని గంటల్లో ఎన్నికల కౌంటింగ్‌.. ఎన్నికల కమిషన్ కీలక ప్రకటన

దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు-2024, ఆంధ్రప్రదేశ్, ఒడిశా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు (మంగళవారం) వెల్లడి కానున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. దేశవ్యాప్తంగా ఎన్నికల కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలిపింది.

PM Modi: దేశాభివృద్ధి కలలు సాకారం చేసుకోవాలి.. మోదీ సుదీర్ఘ లేఖ

PM Modi: దేశాభివృద్ధి కలలు సాకారం చేసుకోవాలి.. మోదీ సుదీర్ఘ లేఖ

దేశాభివృద్ధి కోసం కలలు కని వాటిని సాకారం చేసుకునే దిశగా అడుగులు వేయాలని ప్రధాని మోదీ(PM Modi) పేర్కొన్నారు. జూన్ 4న లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న క్రమంలో మోదీ సుదీర్ఘ లేఖ రాశారు. దేశం అభివృద్ధిపథంలో దూసుకుపోతోందన్నారు. దేశ పురోగతి ప్రతి ఒక్కరినీ గర్వంతో, కీర్తితో నింపుతుందని పేర్కొన్నారు.

Exit Poll: రెండునెలల క్రితమే రూపకల్పన.. దీదీ నిప్పులు

Exit Poll: రెండునెలల క్రితమే రూపకల్పన.. దీదీ నిప్పులు

ఎగ్జిట్ పోల్స్ అంతా అబద్దమని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్ర ఆరోపణలు చేశారు. కేంద్రంలో మరోసారి ఎన్డీఏ సర్కార్ ఏర్పడుతుందని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ సంస్థలు పేర్కొన్నాయి. ఆ సంస్థల నివేదికలను దీదీ తప్పు పట్టారు.

Loksabha Results: తెలంగాణ బీజేపీలో ఉత్సాహం నింపిన ఎగ్జిట్ పోల్స్

Loksabha Results: తెలంగాణ బీజేపీలో ఉత్సాహం నింపిన ఎగ్జిట్ పోల్స్

మరికొన్ని గంటల్లో దేశవ్యాప్తంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. ఇందుకు సంబంధించి ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం అవనుంది. కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత ఈవీఎంలను తెరచి ఓట్లను లెక్కిస్తారు.

National :అక్కడ గెలిచిన పార్టీకే ఢిల్లీ పీఠం!

National :అక్కడ గెలిచిన పార్టీకే ఢిల్లీ పీఠం!

కొన్ని సీట్లలో గెలుపోటములు లోక్‌సభ ఎన్నికల్లో ఆయా పార్టీల జయాపజయాలను నిర్ణయిస్తుంటాయని రాజకీయ పండితులు చెబుతుంటారు. దానికి తగినట్లే లోక్‌సభ ఎన్నికల్లో ఏడు రాష్ట్రాల్లోని 13 లోక్‌సభ స్థానాల్లో గెలిచిన పార్టీలే గత ఐదు దఫాలుగా కేంద్రంలో ప్రభుత్వాలు ఏర్పాటుచేయడం గమనార్హం.

National : అరుణాచల్‌లో   బీజేపీ హ్యాట్రిక్‌

National : అరుణాచల్‌లో బీజేపీ హ్యాట్రిక్‌

అరుణాచల్‌ ప్రదేశ్‌లో కాషాయ జెండా రెపరెపలాడింది. బీజేపీ ఇక్కడ వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. మరోవైపు సిక్కింలో.. సిక్కిం క్రాంతి మోర్చా(ఎ్‌సకేఎం) రెండోసారి అధికారాన్ని చేపట్టనుంది. ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీలకు ఏప్రిల్‌ 19 ఎన్నికలు జరగ్గా.. లోక్‌సభతోపాటు ఫలితాలను ఈ నెల 4న ప్రకటించాల్సి ఉంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి