• Home » Lok Sabha Polls 2024

Lok Sabha Polls 2024

BJP: బీజేపీ అత్యధిక ఓట్లు కోల్పోయిన రాష్ట్రమిదే..

BJP: బీజేపీ అత్యధిక ఓట్లు కోల్పోయిన రాష్ట్రమిదే..

లోక్ సభ ఎన్నికల్లో ఈసారి బీజేపీ(BJP) అనుకున్న మేర ఫలితాలు రాబట్టలేకపోయింది. కొన్ని రాష్ట్రాల్లో 30కిపైగా స్థానాల్లో కొత్తగా ఎంపీ సీట్లను గెలవగా.. ఉత్తరాది రాష్ట్రాల్లో ఆ పార్టీకి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది.

Lok Sabha Results: యూపీ ప్రజలకు ప్రియాంక ధన్యవాదాలు

Lok Sabha Results: యూపీ ప్రజలకు ప్రియాంక ధన్యవాదాలు

ఇండియా కూటమికి అద్భుతమైన ఫలితాలను అందించిన యూపీ ప్రజలకు కాంగ్రెస్‌ నేత ప్రియాంకా గాంధీ ధన్యవాదాలు తెలిపారు. యూపీ వాసులు దేశ ప్రజలకు ధృడమైన సందేశం ఇచ్చారని, రాజ్యాంగ రక్షణకు వారు చూపిన తెగువ అద్భుతమైనదని గురువారం ఎక్స్‌ వేదికగా కొనియాడారు.

Mallikarjuna Kharge :రేపు సీడబ్ల్యూసీ సమావేశం

Mallikarjuna Kharge :రేపు సీడబ్ల్యూసీ సమావేశం

కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ(సీడబ్ల్యూసీ) శనివారం సమావేశం కానుంది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షత జరిగే ఈ భేటీలో లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై చర్చిస్తారని సమాచారం. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 99 స్థానాలు సాధించి రెండో అతి పెద్ద పార్టీగా ఆవిర్భవించిన సంగతి తెలిసిందే.

ADR : 46%మంది నేరచరితులే

ADR : 46%మంది నేరచరితులే

కొత్తగా కొలువు దీరనున్న 18వ లోక్‌సభకు ఎన్నికైన 543 మంది ఎంపీలలో 251 మందిపై క్రిమినల్‌ కేసులున్నాయి. మొత్తం లోక్‌సభ ఎంపీలలో వీరు 46 శాతంగా ఉన్నారు. గత లోక్‌సభలో క్రిమినల్‌ కేసులున్న ఎంపీల సంఖ్య 233 కాగా ఈసారి మరింత పెరిగింది. 2004లో 125 మంది, 2009లో 162 మంది, 2014లో 185 మంది క్రిమినల్‌ కేసులున్న వారు లోక్‌సభకు ఎన్నికయ్యారు. అత్యున్నత చట్టసభకు ఎన్నికవుతున్న క్రిమినల్‌ నేతల సంఖ్య పెరుగుతోందని ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

NDA: మోదీకి కొత్త తలనొప్పి.. కీలక శాఖలపై జేడీయూ కన్ను..

NDA: మోదీకి కొత్త తలనొప్పి.. కీలక శాఖలపై జేడీయూ కన్ను..

లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి సంపూర్ణ మెజారిటీ రాకపోవడంతో కేంద్రంలో సంకీర్ణ సర్కార్ అనివార్యమైంది. దీంతో బిహార్‌లో అధికారంలో ఉన్న జేడీయూ, ఏపీలో త్వరలో ప్రభుత్వ పగ్గాలు చేపట్టనున్న టీడీపీ మద్దతు బీజేపీకి(BJP) తప్పనిసరి. మిత్ర పక్షాల మద్దతు కావాలంటే వారు కోరిన పదవులు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Congress: ఏ సీటు వదులుకుంటారు.. రాహుల్ గాంధీ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి

Congress: ఏ సీటు వదులుకుంటారు.. రాహుల్ గాంధీ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) పోటీ చేసిన కేరళలోని వయనాడ్, యూపీలోని రాయ్ బరేలీ రెండింటిలోనూ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. నియమాల ప్రకారం ఒకే వ్యక్తి రెండు స్థానాల నుంచి ప్రాతినిధ్యం వహించకూడదు. ఈ నేపథ్యంలో ఆయన ఒక స్థానాన్ని వదులుకోవాల్సి ఉంటుంది.

Sanjay Raut: 'రాహుల్ అంగీకరిస్తే'.. ప్రధాని పదవిపై సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు

Sanjay Raut: 'రాహుల్ అంగీకరిస్తే'.. ప్రధాని పదవిపై సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) నాయకత్వంపై ఒకప్పుడు కాంగ్రెస్ నేతలతోపాటు, ఇండియా కూటమి(INDIA Alliance) నేతలకు ఓ సందేహం ఉండేది. లోక్ సభ ఎన్నికల ఫలితాలతో ఆ సందేహం తీరిపోయింది.

BJP vs Congress: బీజేపీ vs కాంగ్రెస్.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో వచ్చిన ఓటు షేర్ ఎంత?

BJP vs Congress: బీజేపీ vs కాంగ్రెస్.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో వచ్చిన ఓటు షేర్ ఎంత?

‘అబ్ కీ బార్ 400 పార్’ అనే నినాదంతో లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగిన బీజేపీకి (BJP) గట్టి షాక్ తగిలింది. తాము వేసిన అంచనాలకు భిన్నంగా ప్రజలు తీర్పు ఇవ్వడంతో..

Arvind Kejriwal: కేజ్రీవాల్‌కు కోర్టులో చుక్కెదురు.. ఆ బెయిల్ తిరస్కరణ

Arvind Kejriwal: కేజ్రీవాల్‌కు కోర్టులో చుక్కెదురు.. ఆ బెయిల్ తిరస్కరణ

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు రౌస్ అవెన్యూ కోర్టులో చుక్కెదురైంది. ఢిల్లీ లిక్కర్ కేసులో తిహార్ జైలులో ఉన్న తనకు వైద్య పరీక్షల నిమిత్తం 7 రోజుల పాటు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని...

Loksabha Results: ఉద్దండులను మట్టికరిపించిన యువ నేతలు

Loksabha Results: ఉద్దండులను మట్టికరిపించిన యువ నేతలు

లోక్ సభ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వచ్చాయి. అధికార బీజేపీ కూటమి అతి కష్టం మీద మెజార్టీ మార్క్ చేరింది. బీజేపీ ధీమా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. గత పార్లమెంట్ ఎన్నికల్లో 62 సీట్లు సాధించింది. ఈ సారి మాత్రం 33 సీట్లతో సరిపెట్టు కోవాల్సి వచ్చింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి