Home » LK Advani
ఆడ్వాణీ 98వ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శశిథరూర్ సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలిపారు. ఆడ్వాణీని కలిసిన పాత పోటోను పోస్ట్ చేస్తూ, ప్రజాసేవ పట్ల ఆడ్వాణీకి ఉన్న అంకితభావాన్ని ప్రశంసించారు.
ఆడ్వాణీ బర్త్డే పోస్టులో ఆయనను తాను కలిసినప్పటి పాత ఫోటోను శశిథరూర్ పోస్ట్ చేశారు. నవీన భారతదేశ జర్నీలో ఆడ్వాణీ సేవలు ప్రశంసనీయమని అన్నారు. ప్రజాసేవ పట్ల ఆయనకు ఉన్న చెక్కుచెదరని సంకల్పం, వినయం, మర్యాద శ్లాఘనీయమని పేర్కొన్నారు.
నక్సల్స్పై కేంద్రప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలిపారు. నక్సల్స్ మూమెంట్ వీక్ అయిపోయిందని విమర్శించారు. నక్సల్స్లో ఎవరికి వాళ్లు తమ సిద్ధాంతాలు చెబుతారని అన్నారు. కమ్యూనిస్టుల మధ్యే ఎన్నో విబేధాలు ఉన్నాయని ఆరోపించారు వెంకయ్య నాయుడు.
బీజేపీ సీనియర్ నేత, భారతదేశ మాజీ ఉప ప్రధాని ఎల్ కె అద్వానీ నేడు 98వ వసంతంలోకి అడుగుపెట్టారు. బీజేపీ అగ్రజునికి ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
14 ఏళ్ళ వయసులో ఆర్.ఎస్.ఎస్లో చేరడంతో ప్రారంభమై, గుజరాత్ రాష్ట్ర శాసనసభ సభ్యుడిగా, బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా, కేంద్ర హోం మంత్రిగా అమిత్ షా ప్రస్థానం కొనసాగుతోంది.
అడ్వాణీ డిసెంబర్ 12వ తేదీ నుంచి వయో సంబంధిత ఆరోగ్య సమస్యలు తిరగబెట్టడంతో ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. డాక్టర్ వినీత్ సూరి పర్యవేక్షణలో వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందిస్తోంది.
బీజేపీ సీనియర్ నేత, భారతరత్న ఎల్కెే అద్వానీ శనివారం తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ని మధుర రోడ్డులోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
బీజేపీ అగ్రనేత అయిన ఎల్కే అడ్వాణి 1927 నవంబర్ 8న జన్మించారు. 1942 వలంటీర్గా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)లో చేరారు. 1986 నుంచి 1990 వరకూ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చేశారు. ఆ తర్వాత 1993 నుంచి 1998 వరకు, 2004 నుంచి 2005 వరకూ కూడా పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు.
అదానీకి మంజూరు చేసిన ప్రాజెక్టుల వల్ల పర్యావరణం దెబ్బతింటుందని విమర్శించిన ఓ ఎన్జీవోకు విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్సీఆర్ఏ) రిజిస్ట్రేషన్ను కేంద్ర హోం శాఖ రద్దు చేసింది.
మాజీ ఉప ప్రధాని, బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ(LK Advani) ఆరోగ్యం క్షీణించడంతో ఢిల్లీ(delhi)లోని ఎయిమ్స్(aiims)లో చేర్పించారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయనను బుధవారం రాత్రి 10.30 గంటలకు ఎయిమ్స్లోని పాత ప్రైవేట్ వార్డులో చేర్చారు.