Home » Landslides
కేరళలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 185కి చేరగా, ఇంకా 225 మంది ఆచూకీ లభించలేదు. అయితే కేరళ(Kerala Landslides) విలయంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందుగానే హెచ్చరించామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా(Amith Shah) తెలిపారు.
దేశంలో భారీ వర్షాలను ముందుగానే గుర్తించి హెచ్చరించే వ్యవస్థలు ఉన్నట్లే కొండచరియలు విరిగిపడే ప్రమాదాన్ని కూడా ముందుగానే గుర్తించి హెచ్చరించే వ్యవస్థలను రూపొందించాలని శాస్త్రవేత్తలు పిలుపునిచ్చారు. కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి