Home » Kuppam
చిత్తూరు: జిల్లాలో వైసీపీ ప్రజా ప్రతినిధులకు నిరసనలు ఎదురవుతున్నాయి. షిర్డి రైలు ప్రారంభోత్సవానికి వచ్చిన ఎంపీ రెడ్డెప్ప, ఎమ్మెల్సీ భరత్ను స్థానిక ప్రజలు ప్రశ్నలతో నిలదీశారు. ఎన్నికల కోసం హామీలిచ్చి అమలు చేయడం మరిచారని మహిళలు ఇద్దరినీ ప్రశ్నించారు.
టీడీపీ యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో దూసుకుపోతున్నారు. లోకేశ్ పాదయాత్రకు ప్రజాదరణ ఎంతగానో లభిస్తోంది. ప్రభుత్వం నుంచి ఎన్ని అవాంతరాలు ఎదురైనప్పటికీ అన్నింటినీ అధిగమిస్తూ లోకేశ్ ప్రజల్లోకి వెళ్తున్నారు. ఈ క్రమంలో లోకేశ్ పాదయాత్రపై తల్లి భువనేశ్వరి తొలిసారి స్పందించారు. ఈ క్రమంలో భువనేశ్వరి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మంగళవారం కుప్పంలో పర్యటించిన చంద్రబాబు సతీమణి... ఏబీఎన్ - ఆంధ్రజ్యోతికి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చారు.
డాక్టర్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ - షిర్డీ సాయినగర్(Chennai Central - Shirdi Sainagar)ల మధ్య సంచరించే సూపర్ ఫాస్ట్రైలుకు సెప్టెంబరు 5 నుంచి
జిల్లాలోని కుప్పంలో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది.
వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నోరు (peddireddy ramachandra reddy) జారారు.
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు (AP Elections) దగ్గరపడుతున్న కొద్దీ అధికార వైసీపీ (YSR Congress) ఆగడాలు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలిచి వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా వైఎస్ జగన్ రెడ్డి (YS Jagan Reddy) అండ్ కో చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. మరోవైపు..
పూలే విగ్రహం వద్ద ఓ అభిమాని క్రేన్కు తాడుకట్టి వేలాడుతూ వాహనంపై ఉన్న పవన్కు శాలువా కప్పి, పూలమాల వేయడం జనాన్ని ఆకర్షించింది. అతని విన్యాసం చూసి పవన్ కూడా అతడి భుజం తట్టారు. ఎయిర్పోర్టు వద్ద కుప్పానికి చెందిన ఓ అభిమాని ‘పవన్ కుప్పం రావాలి’ అని బ్యానర్ పట్టుకుని తిరగడం కనిపించింది. దీంతో సదరు అభిమానిని పవన్ పలకరించగా.. కుప్పం నియోజకవర్గంలో వైసీపీ దురాగతాలు ఎక్కువైపోతున్నాయని అక్కడికి వచ్చి కార్యకర్తలకు, అభిమానులకు ధైర్యం చెప్పాలని కోరారు.
చిత్తూరు : జిల్లాలోని కుప్పం (Kuppam) పట్టణంలోని కొత్తపేటలో భారీ పేలుడు (Massive Explosion) సంభవించింది. ఓ ఇంటి ముందు భారీ శబ్దాలతో పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఇంట్లో నిద్రిస్తున్న మురుగేషన్, ధనలక్ష్మి దంపతులకు తీవ్రగాయాలయ్యాయి. మరో ఇద్దరి పిల్లలకు ముప్పు తప్పింది. తెల్లవారుజూమున నాలుగు గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు...
ఊళ్లో చావు. నలుగురూ సాయం పట్టారు. పాడె పైకి లేచింది. శ్మశానం దాకా సాగింది. వేలాడుతున్న విద్యుత్తు తీగలు మృత్యుపాశాలయ్యాయి. పాడెమోసిన నలుగురిలో ముగ్గురు శవాలుగా మారి గ్రామానికి చేరారు. ఈ విషాద ఘటనతో ఊరు శోకసంద్రమైంది.
వచ్చే ఎన్నికల టీడీపీ అధికారంలో వస్తుందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu) ధీమా వ్యక్తం చేశారు. హంద్రీనీవా పూర్తి చేసి నీళ్లిచ్చే బాధ్యత టీడీపీదేనని స్పష్టం చేశారు.