• Home » Kuppam

Kuppam

Chittoor Dist.: వైసీపీ నాయకుల దాడిలో గాయపడ్డ ఆరుగురు రైతులు

Chittoor Dist.: వైసీపీ నాయకుల దాడిలో గాయపడ్డ ఆరుగురు రైతులు

చిత్తూరు జిల్లా: కుప్పం నియోజకవర్గంలో రైతులపై వైసీపీ నాయకుల దౌర్జన్యం, అరాచకం మితి మీరిపోతోంది. వైసీపీ శ్రేణుల దాడిలో ఆరుగురు రైతులు గాయపడ్డారు. అందులో ఇద్దరు మహిళలు ఉన్నారు. ఈ ఘటన గుడుపల్లి మండలం. వెంకటాపురంలో జరిగింది.

Chandrababu: చంద్రబాబు కుప్పం పర్యటన షెడ్యూల్ ఇదే..

Chandrababu: చంద్రబాబు కుప్పం పర్యటన షెడ్యూల్ ఇదే..

టీడీపీ అధ్యక్షుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చిత్తూరు జిల్లా సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించనున్నారు.

Kuppam: కుప్పానికి పొంచి ఉన్న ప్రమాదం... అధికారుల హై అలర్ట్..

Kuppam: కుప్పానికి పొంచి ఉన్న ప్రమాదం... అధికారుల హై అలర్ట్..

చిత్తూరు జిల్లా కుప్పానికి ఏనుగుల ప్రమాదం పొంచి ఉంది. తమిళనాడు రాష్ట్రం హోసూర్ నుంచి కుప్పం వైపు 70 ఏనుగుల గుంపు తరలివస్తోంది. రాత్రి తమిళనాడు హోసూరు సరిహద్దులో 70 ఏనుగుల గుంపు హల్‌చల్ చేసింది.

Bhuvaneswari : పరామర్శకు వస్తున్నా.. నిజం గెలవాలి!

Bhuvaneswari : పరామర్శకు వస్తున్నా.. నిజం గెలవాలి!

టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు అరెస్ట్ (Nara Chandrababu Arrest) తర్వాత ఏపీలో పరిస్థితులు ఎలా మారిపోయాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. నిత్యం ప్రజల కోసం.. ప్రజా సంక్షేమం గురించే ఆలోచించే విజనరీ నాయకుడిని అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని జీర్ణించుకోలేక వందలాది గుండెలు ఆగిపోయాయి!..

Kuppam : కుప్పంలో వైసీపీ కవ్వింపులు..  టెన్షన్ టెన్షన్

Kuppam : కుప్పంలో వైసీపీ కవ్వింపులు.. టెన్షన్ టెన్షన్

టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. పటాసులు పెట్టి మరీ వైసీపీ కవ్వింపుచర్యలకు పాల్పడింది.

Chittoor Dist: కుప్పంలో ఎంపీ, ఎమ్మెల్సీకి నిరసన సెగ

Chittoor Dist: కుప్పంలో ఎంపీ, ఎమ్మెల్సీకి నిరసన సెగ

చిత్తూరు: జిల్లాలో వైసీపీ ప్రజా ప్రతినిధులకు నిరసనలు ఎదురవుతున్నాయి. షిర్డి రైలు ప్రారంభోత్సవానికి వచ్చిన ఎంపీ రెడ్డెప్ప, ఎమ్మెల్సీ భరత్‌ను స్థానిక ప్రజలు ప్రశ్నలతో నిలదీశారు. ఎన్నికల కోసం హామీలిచ్చి అమలు చేయడం మరిచారని మహిళలు ఇద్దరినీ ప్రశ్నించారు.

ABN Exclusive : లోకేశ్ గురించి మాట్లాడుతూ భువనేశ్వరి తీవ్ర భావోద్వేగం

ABN Exclusive : లోకేశ్ గురించి మాట్లాడుతూ భువనేశ్వరి తీవ్ర భావోద్వేగం

టీడీపీ యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో దూసుకుపోతున్నారు. లోకేశ్ పాదయాత్రకు ప్రజాదరణ ఎంతగానో లభిస్తోంది. ప్రభుత్వం నుంచి ఎన్ని అవాంతరాలు ఎదురైనప్పటికీ అన్నింటినీ అధిగమిస్తూ లోకేశ్ ప్రజల్లోకి వెళ్తున్నారు. ఈ క్రమంలో లోకేశ్ పాదయాత్రపై తల్లి భువనేశ్వరి తొలిసారి స్పందించారు. ఈ క్రమంలో భువనేశ్వరి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మంగళవారం కుప్పంలో పర్యటించిన చంద్రబాబు సతీమణి... ఏబీఎన్ - ఆంధ్రజ్యోతికి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చారు.

Kuppam Railway Station: కుప్పం ప్రజలకో గుడ్ న్యూస్.. అదేంటంటే...

Kuppam Railway Station: కుప్పం ప్రజలకో గుడ్ న్యూస్.. అదేంటంటే...

డాక్టర్‌ ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌ - షిర్డీ సాయినగర్‌(Chennai Central - Shirdi Sainagar)ల మధ్య సంచరించే సూపర్‌ ఫాస్ట్‌రైలుకు సెప్టెంబరు 5 నుంచి

AP News: ఎంతటి ఘోరం.. యువకుడి డెడ్‌బాడీ డోర్ డెలివరీ

AP News: ఎంతటి ఘోరం.. యువకుడి డెడ్‌బాడీ డోర్ డెలివరీ

జిల్లాలోని కుప్పంలో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది.

peddireddy: నోరు జారిన వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి.. భరత్‌ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే సీఎం చేస్తామంటూ వ్యాఖ్యలు

peddireddy: నోరు జారిన వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి.. భరత్‌ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే సీఎం చేస్తామంటూ వ్యాఖ్యలు

వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నోరు (peddireddy ramachandra reddy) జారారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి