Home » Krishnashtami
శ్రీకృష్ణుని స్ఫూర్తిగా రాజకీయ పార్టీలు, నేతలు కూడా ఎంతో నేర్చుకోవాల్సి ఉంటుందని రచయిత, మాజీ దౌత్యవేత, కాంగ్రెస్ పార్టీ తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ అభిప్రాయపడ్డారు. అందరూ కృష్ణులు కాలేకపోవచ్చు కానీ, ఆయనను అనుకరించడం నేర్చుకోవచ్చని అన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్.. రాష్ట్ర ప్రజలకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకృష్ణ భగవానుడి కృపా కటాక్షాలు ప్రజలందరికీ అందాలని వారు ఆకాంక్షించారు. ఇందుకు సంబంధించి ఎక్స్లో పోస్ట్ చేశారు.
దేశవ్యాప్తంగా కృష్ణాష్టమి వేడుకలు ఘనం జరుగుతున్నాయి. ఉదయాన్నే స్నానాలాచరించి కుటుంబ సమేతంగా పూజలు జరుపుతున్నారు. అయితే కృష్ణాష్టమి సందర్భంగా కొన్ని పనులు అస్సలు చేయకూడదంట..
మండల వ్యాప్తంగా కృష్ణాష్టమి వేడుకలకు ఆల యాలను ఆదివారం ప్రత్యేకంగా ముస్తాబు చేశారు. గోరంట్లలోని మాధవ రాయదేవాలయం, మేరెడ్డిపల్లి, కొండాపురంలోని వేణుగోపాలస్వామి ఆల యాలను మామిడి తోరణాలు, విద్యుత దీపాలతో అలంకరించారు. మాధవ రాయ ఆలయంలో మొదటిసారి వేడుకలు నిర్వహించ తలపెట్టారు. స్వామి కల్యాణోత్సవం నిర్వహిస్తున్నామని, భక్తులు అధిక సంఖ్యలో తరలి రా వాలని ఆలయకమిటీ వారు కోరారు.