Home » Kodandaram
ఈ నెల 25వ తేదీ నుంచి గొంతు నొప్పి, దగ్గు మరియు జ్వరంతో బాధపడుతున్నానని తెలంగాణ శాసన సభ పరిషత్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి(Gutha Sukender Reddy) వ్యాఖ్యానించారు.
గవర్నర్ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీలను తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అమోదించారు. ప్రొఫెసర్ కోదండరాం (Kodandaram ), మీర్ అమీర్ అలీఖాన్లను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యమకారులపై ఒక్క బుల్లెట్ వాడకుండా.. కాంగ్రెస్ పార్టీ సహకరించిందని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి (Jaggareddy) అన్నారు.
MLC Kodandaram: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, అమరుల్లా ఖాన్ పేర్లను ప్రతిపాదించింది. అయితే, వీరిద్దరినీ ఎమ్మెల్సీలుగా నియమిస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. వీరి నియామకానికి గవర్నర్ ఆమోదం తెలుపగా.. గవర్నర్ కార్యాలయం గురువారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది.
గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి తెలంగాణ జనసమితి అధినేత, ప్రొఫెసర్ కోదండరాం (Kodandaram), సియాసత్ పత్రిక రెసిడెంట్ ఎడిటర్ జావెద్ అలీఖాన్ కుమారుడు మీర్ అమీర్ అలీఖాన్(Mir Amir Ali Khan)లను ఎమ్మెల్సీలుగా ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలకు గవర్నర్ ఆమోదం తెలిపారు.
హైదరాబాద్: నెల రోజుల కాంగ్రెస్ పాలనపై ప్రొఫెసర్ కోదండరాం కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ.. నెల రోజుల కాంగ్రెస్ పాలన బాగుందని కొనియాడారు. వాట్సాప్ కాల్స్ ఆపేసి నార్మల్ కాల్స్ మాట్లాడుకునే స్థితి వచ్చిందన్నారు.
Telangana Results: తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు మెజార్టీ స్థానాల్లో విజయం సాధించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంపై టీజేఎస్ పార్టీ చీఫ్ కోదండరాం హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం అసెంబ్లీ ముందున్న గన్ పార్క్కు కోదండరాం చేరుకున్నారు.
కాళేశ్వరం కుంగినట్లే...కేసీఆర్ ప్రభుత్వం కుంగుతుందని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్ ( Kodandaram ) ఎద్దేవ చేశారు. గురువారం నాడు కోదాడ పట్టణంలో కోదండరామ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడుతూ..‘‘ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక బలమైన శక్తిగా ఎదుగుతుందని కోదండరామ్ అన్నారు.
ఒకే కుటుంబం అడ్డగోలుగా రాష్ట్రాన్ని దోచుకుంది. కాళేశ్వరం ద్వారా జేబులు నింపుకున్నారు. మీ దృష్టి ఇసుక దందాలు, కాంట్రాక్టుల మీద ఉంది కానీ ప్రజా సంక్షేమం మీద లేదు. సర్కారు నడిపే పద్ధతి ఇది కాదు.. మంది సొమ్ము
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు ( Thummala Nageswara Rao ) కి టీజేఎస్ అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరాం ( Kodandaram ) సంపూర్ణ మద్దతు ప్రకటించారు.