• Home » Kodandaram

Kodandaram

MLC by-election: పట్టభద్రుల ప్రాధాన్యం ఎవరికో!

MLC by-election: పట్టభద్రుల ప్రాధాన్యం ఎవరికో!

మూడు ఉమ్మడి జిల్లాలు.. ఐదు లోక్‌సభ నియోజకవర్గాలు.. 35 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో విస్తరించి ఉన్న శాసనమండలి స్థానం. 4,63,839 మంది పట్టభద్రులైన ఓటర్లకు 52 మంది అభ్యర్థులు బరిలో నిలిచిన నియోజకవర్గం.

Medak: బీజేపీని ఓడించడమే ఏకైక లక్ష్యం కావాలి: కోదండరాం

Medak: బీజేపీని ఓడించడమే ఏకైక లక్ష్యం కావాలి: కోదండరాం

కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే అనేక ఉపద్రవాలు వస్తాయని, ఈ ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే ప్రజల ఏకైక లక్ష్యం కావాలని టీజేఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం పిలుపునిచ్చారు.

Kodandaram: దేశ సంపదను బడాబాబులకు దోచిపెడుతున్న మోదీ

Kodandaram: దేశ సంపదను బడాబాబులకు దోచిపెడుతున్న మోదీ

దేశ సంపద అంత బడాబాబులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) దోచి పెడుతున్నారని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం (Kodandaram) అన్నారు. దేశంలో 162 మంది సంపన్నులుంటే....జాతీ సంపద అంత 25 శాతం మంది గుప్పిట్లోనే ఉందన్నారు. ఆదివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ..దేశంలో ప్రజాస్వామ్యం లేకుండా పోయిందన్నారు.

TS News: మరోసారి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా వారిద్దరి పేర్లకు కేబినెట్ తీర్మానం

TS News: మరోసారి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా వారిద్దరి పేర్లకు కేబినెట్ తీర్మానం

తెలంగాణలో గవర్నర్‌ కోటాకు సంబంధించి ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్‌ కోదండరాం(Kodandaram), మీర్‌ అమీర్‌ అలీఖాన్‌(Mir Ameer Ali Khan) నియమితులైన విషయం తెలిసిందే. మంగళవారం నాడు జరిగిన కేబినెట్ భేటీలో వీరిద్దరి పేర్లను ఖరారు చేస్తూ మంత్రులు తీర్మానం చేశారు. తెలంగాణ హైకోర్టు ఆదేశాలతో మరోసారి కేబినెట్ తీర్మానం చేసినట్లు తెలుస్తోంది.

Kodandaram: కాళేశ్వరం విషయంలో కేసీఆర్‌ది తప్పుడు నిర్ణయం: కోదండరాం

Kodandaram: కాళేశ్వరం విషయంలో కేసీఆర్‌ది తప్పుడు నిర్ణయం: కోదండరాం

హైదరాబాద్: కాళేశ్వరంపై బీఆర్ఎస్ అబద్దాలు చెబుతోందని, కాగ్ చెప్పిన వాస్తవాలపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం సవాల్ చేశారు. కాళేశ్వరంతో ఎలాంటి ఉపయోగం ఉండదని తెలిసి కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తప్పుడు నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు.

Kodandaram: కాళేశ్వరం కామధేను ఎట్లా అయితది?.. తెలంగాణ పాలిట గుదిబండ

Kodandaram: కాళేశ్వరం కామధేను ఎట్లా అయితది?.. తెలంగాణ పాలిట గుదిబండ

Telangana: దొంగే దొంగ అన్నట్లు బీఆర్ఎస్ వైఖరి ఉందని టీజేఎస్ చీఫ్ కోదండరాం వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.... మూడు పిల్లర్లు కుంగిపోయిన మేడిగడ్డ పటిష్టంగా ఉందని చెప్పడం శుద్ద తప్పన్నారుు. ప్రణాళిక, నాణ్యత, నిర్వహణ, డిజైన్ లోపం వల్లే పిల్లర్లు కుంగిపోయాయన్నారు. మూడు పిల్లర్లే కదా కుంగిపోయిందని బీఆర్ఎస్ వితండవాదం చేస్తోందన్నారు.

Kodandaram: బీఆర్ఎస్ నేతల ఆ కుట్రలను తిప్పికొట్టాలి

Kodandaram: బీఆర్ఎస్ నేతల ఆ కుట్రలను తిప్పికొట్టాలి

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని(Congress Govt) కూల్చాలన్న బీఆర్ఎస్ నేతల కుట్రలను ప్రజాస్వామ్యవాదులు తిప్పికొట్టాలని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం(Kodandaram) హెచ్చరించారు. డబ్బులతో బీఆర్ఎస్ రాజకీయాలను శాసించాలనుకుంటోందని ఆరోపించారు.

Gutha Sukender Reddy: వారు సమాచారం ఇవ్వలేదు..  ఆ విషయంలో తప్పుడు ప్రచారం చేయొద్దు

Gutha Sukender Reddy: వారు సమాచారం ఇవ్వలేదు.. ఆ విషయంలో తప్పుడు ప్రచారం చేయొద్దు

ఈ నెల 25వ తేదీ నుంచి గొంతు నొప్పి, దగ్గు మరియు జ్వరంతో బాధపడుతున్నానని తెలంగాణ శాసన సభ పరిషత్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి(Gutha Sukender Reddy) వ్యాఖ్యానించారు.

TS Politics: ఎమ్మెల్సీలుగా కోదండరాం, మీర్‌ అమీర్‌ అలీఖాన్‌.. అధికారిక ఉత్తర్వులు జారీ

TS Politics: ఎమ్మెల్సీలుగా కోదండరాం, మీర్‌ అమీర్‌ అలీఖాన్‌.. అధికారిక ఉత్తర్వులు జారీ

గవర్నర్‌ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీలను తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అమోదించారు. ప్రొఫెసర్‌ కోదండరాం (Kodandaram ), మీర్‌ అమీర్‌ అలీఖాన్‌లను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

Jaggareddy: అప్పుడు ఆయన కాళ్లు మొక్కి.. ఇప్పుడు విమర్శలా..?

Jaggareddy: అప్పుడు ఆయన కాళ్లు మొక్కి.. ఇప్పుడు విమర్శలా..?

ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యమకారులపై ఒక్క బుల్లెట్ వాడకుండా.. కాంగ్రెస్ పార్టీ సహకరించిందని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి (Jaggareddy) అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి