Home » KKR
IPL 2025 KKR vs RCB Playing XI: ఐపీఎల్ 18వ సీజన్ మరికొన్ని గంటల్లో ఆరంభం కానుంది. మెగా లీగ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయాయి. ఇక జట్లు బరిలోకి దిగి కొట్లాడటమే మిగిలింది. ఈ నేపథ్యంలో ఫస్ట్ ఫైట్లో తలపడుతున్న ఆర్సీబీ-కేకేఆర్ ప్లేయింగ్ ఎలెవన్స్ ఎలా ఉండనున్నాయో ఇప్పుడు చూద్దాం..
BCCI: క్యాష్ రిచ్ లీగ్ కొత్త సీజన్కు టైమ్ మరింత దగ్గర పడుతోంది. ఇంకో మూడ్రోజుల్లో ఐపీఎల్ కొత్త ఎడిషన్ స్టార్ట్ కానుంది. దీంతో దుమ్మురేపేందుకు ఆటగాళ్లు సిద్ధమవుతున్నారు.
IPL Trophy Tour: ఐపీఎల్-2025కు సమయం దగ్గర పడుతోంది. దీంతో ప్రమోషన్స్తో హోరెత్తిస్తున్నాయి ఫ్రాంచైజీలు. తాజాగా బాల సన్యాసులతో జరిపిన ట్రోఫీ టూర్ ఫొటోలు నెట్టింట తెగ సందడి చేస్తున్నాయి.
IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రేజ్, పాపులారిటీ ఏటికేడు మరింత పెరుగుతూ పోతోంది. క్యాష్ రిచ్ లీగ్ ఆవిర్భవించి 16 ఏళ్లు గడుస్తున్నా ఆదరణ విషయంలో తగ్గేదేలే అంటూ దూసుకెళ్తోంది. అందుకు తగ్గట్లే లీగ్ బ్రాండ్ వాల్యూ కూడా అంతకంతా పెరుగుతూ పోతోంది.
టైటిల్ గెలిచిన జట్టులో నుంచి ఆటగాళ్లను కొనేందుకు పోటీపడ్డ కేకేఆర్ కెప్టెన్ విషయంలో మాత్రం ఊహించని నిర్ణయం తీసుకుంది.. వెంకటేశ్ అయ్యర్ ను కాదని ఓ సీనియర్ కు ఈ బాధ్యతలు అప్పగించనుందని...
Shreyas Iyer: ఐపీఎల్-2025 రిటెన్షన్ ప్రక్రియ ముగియడంతో మెగాఆక్షన్ మీద ఇప్పుడు అందరి ఫోకస్ షిప్ట్ అయింది. వేలం బరిలో ఎందరు స్టార్లు ఉన్నా రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్ మీదే అందరి గురి ఉంది. ముఖ్యంగా కేకేఆర్ను విన్నర్గా నిలిపిన అయ్యర్ ఎంత ధర పలుకుతాడనేది ఆసక్తికరంగా మారింది.
ఐపీఎల్ జట్లు తాము రిటైన్ చేసిన ఆటగాళ్ల తుది జాబితాను బీసీసీఐకి సమర్పించడానికి 4 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు కోల్కతా నైట్ రైడర్స్ శ్రేయాస్ అయ్యర్ను సంప్రదించలేదని తెలుస్తోంది.
వచ్చే ఏడాది జరుగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ కోసం కోల్కతా నైట్ రైడర్స్ టీమ్ మెంటార్ వేటలో పడింది. ఈ ఏడాది జరిగిన సీజన్లో కేకేఆర్కు మెంటార్గా వ్యవహరించిన గౌతమ్ గంభీర్ టీమిండియాకు హెడ్ కోచ్గా వెళ్లడంతో ఆ స్థానం ఖాళీ అయింది.
ఈ ఏడాది జరిగిన ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు విజేతగా నిలిచింది. శ్రేయాస్ అయ్యర్ సారథ్యంలోని కేకేఆర్ చక్కని ప్రతిభ కనబరిచి టైటిల్ దక్కించుకుంది. టైటిల్ విన్నర్గా నిలిచినందుకు గానూ కేకేఆర్ టీమ్కు దక్కిన ప్రైజ్మనీ రూ.20 కోట్లు అట.
టీ 20 వరల్డ్ కప్ ముగిసింది. భారత్ విశ్వ విజేతగా నిలిచింది. భారత జట్టును ముందుండి నడిపింది కోచ్ రాహుల్ ద్రావిడ్. 17 ఏళ్ల తర్వాత భారత్కు ప్రపంచ కప్ను అందించారు. వరల్డ్ కప్ తర్వాత కోచ్ పదవి నుంచి తప్పుకుంటానని ముందే ద్రావిడ్ ప్రకటించారు. కప్పు గెలిచి ద్రావిడ్కు గిప్ట్ అందించాలని టీమ్ మెంబర్స్ భావించి, అందజేశారు కూడా. నెక్ట్స్ టీమ్ కోచ్గా గౌతమ్ గంభీర్ పేరు దాదాపుగా ఖరారైంది. మరి రాహుల్ ద్రావిడ్ ఏం చేస్తారు.