Home » Kishan Reddy G
కిషన్రెడ్డి గారూ.. మాకు కొంచెం సమయం కేటాయించాల్సిందిగా కోరుతున్నాను. నేను, మన పార్టీ సహచరులు మిమ్మల్ని వ్యక్తిగతంగా కలిసి, సమస్యలను వెల్లడించడం ద్వారా పరస్పర నమ్మకం, స్పష్టతను పునరుద్ధరించాలని కోరుకుంటున్నాం.
తెలంగాణలోని వైద్య కళాశాలల దీనస్థితికి గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలే కారణమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలనేదే తన లక్ష్యమని బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఉద్ఘాటించారు. తెలంగాణకు బీజేపీ ప్రభుత్వం అవసరమని ఉద్ఘాటించారు. వ్యక్తిగత విభేదాలను విడిచి ఐక్యంగా పనిచేద్దామని రాజాసింగ్ కోరారు. తన ఉద్దేశ్యం ఎప్పుడూ సరళంగా, నిష్కల్మషంగా ఉందని చెప్పారు.
తాను సాధారణ కార్యకర్తనని, ఎమ్మెల్యే రాజాసింగ్ సీనియర్ నాయకుడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి సెటైర్ వేశారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వరంగల్ తూర్పు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నామని మంత్రి కొండా సురేఖ తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని అన్నారు.
కేంద్ర బొగ్గు, గనుల మంత్రి కిషన్రెడ్డికి ప్రధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘‘సామాన్య కార్యకర్త నుంచి ఎదిగిన మీరు ఆత్మనిర్భర భారత్ కోసం..
స్వతంత్ర భారతావనిలో స్వర్ణయుగానికి సాక్ష్యంగా గత పదకొండేళ్ల ఎన్డీయే పాలన నిలిచిందని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. దేశంలోని అన్ని వర్గాలకు సమానంగా అభివృద్ధి ఫలాలు అందించేందుకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.
Kishan Reddy: మోదీ నాయకత్వంలో.. ఈ 11సంవత్సరాలలో దేశంలోని అన్ని రంగాలు అభివృద్ధి పథంలో ముందుకి దూసుకెళుతున్నాయని అన్నారు. దేశ ప్రజల కోసం ఆయన అనేక సంక్షేమ కార్యక్రమాలు అందించారని అన్నారు.
సరికొత్త ఫసాడ్ లైటింగ్ వ్యవస్థతో చారిత్రక కాచిగూడ రైల్వే స్టేషన్ దేదీప్యమానంగా వెలిగిపోతోందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అన్నారు. 1916లో గోతిక్ శైలిలో నిర్మించిన ఈ స్టేషన్ను మరింత ఆకర్షణీయంగా చూపించడానికి 785 ఇల్యూమినేషన్ లైట్లను ఏర్పాటు చేశామని...
కర్బన ఉద్గారాలను తక్కువగా విడుదల చేసే ఇంధనాలను(క్లీన్ ఎనర్జీ) ప్రోత్సహించడంలో భాగంగా లిథియం, కోబాల్ట్లతో పాటు అత్యంత అరుదైన ఖనిజ వనరులను..