• Home » Kishan Reddy G

Kishan Reddy G

Raja Singh: కిషన్‌రెడ్డి గారూ.. కొంచెం సమయమివ్వండి

Raja Singh: కిషన్‌రెడ్డి గారూ.. కొంచెం సమయమివ్వండి

కిషన్‌రెడ్డి గారూ.. మాకు కొంచెం సమయం కేటాయించాల్సిందిగా కోరుతున్నాను. నేను, మన పార్టీ సహచరులు మిమ్మల్ని వ్యక్తిగతంగా కలిసి, సమస్యలను వెల్లడించడం ద్వారా పరస్పర నమ్మకం, స్పష్టతను పునరుద్ధరించాలని కోరుకుంటున్నాం.

Kishan Reddy: బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌‌ల వల్లే దీనంగా మెడికల్‌ కాలేజీలు

Kishan Reddy: బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌‌ల వల్లే దీనంగా మెడికల్‌ కాలేజీలు

తెలంగాణలోని వైద్య కళాశాలల దీనస్థితికి గత బీఆర్‌ఎస్‌, ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వాలే కారణమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Raja Singh:  కిషన్‌రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన ఎమ్మెల్యే రాజాసింగ్

Raja Singh: కిషన్‌రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన ఎమ్మెల్యే రాజాసింగ్

తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలనేదే తన లక్ష్యమని బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఉద్ఘాటించారు. తెలంగాణకు బీజేపీ ప్రభుత్వం అవసరమని ఉద్ఘాటించారు. వ్యక్తిగత విభేదాలను విడిచి ఐక్యంగా పనిచేద్దామని రాజాసింగ్ కోరారు. తన ఉద్దేశ్యం ఎప్పుడూ సరళంగా, నిష్కల్మషంగా ఉందని చెప్పారు.

Kishan Reddy: రాజాసింగ్‌లా సీనియర్‌ నాయకుడిని కాదు!

Kishan Reddy: రాజాసింగ్‌లా సీనియర్‌ నాయకుడిని కాదు!

తాను సాధారణ కార్యకర్తనని, ఎమ్మెల్యే రాజాసింగ్‌ సీనియర్‌ నాయకుడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సెటైర్‌ వేశారు.

Konda Surekha: గోదావరి పుష్కరాల నిధుల కేటాయింపులో తెలంగాణకు అన్యాయం

Konda Surekha: గోదావరి పుష్కరాల నిధుల కేటాయింపులో తెలంగాణకు అన్యాయం

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వరంగల్ తూర్పు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నామని మంత్రి కొండా సురేఖ తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని అన్నారు.

PM Modi: కిషన్‌రెడ్డికి ప్రధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు

PM Modi: కిషన్‌రెడ్డికి ప్రధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు

కేంద్ర బొగ్గు, గనుల మంత్రి కిషన్‌రెడ్డికి ప్రధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘‘సామాన్య కార్యకర్త నుంచి ఎదిగిన మీరు ఆత్మనిర్భర భారత్‌ కోసం..

Kishan Reddy: స్వర్ణయుగానికి పదకొండేళ్లు

Kishan Reddy: స్వర్ణయుగానికి పదకొండేళ్లు

స్వతంత్ర భారతావనిలో స్వర్ణయుగానికి సాక్ష్యంగా గత పదకొండేళ్ల ఎన్డీయే పాలన నిలిచిందని కేంద్ర మంత్రి జి.కిషన్‌ రెడ్డి అన్నారు. దేశంలోని అన్ని వర్గాలకు సమానంగా అభివృద్ధి ఫలాలు అందించేందుకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.

Kishan Reddy: మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో దూసుకెళుతోంది

Kishan Reddy: మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో దూసుకెళుతోంది

Kishan Reddy: మోదీ నాయకత్వంలో.. ఈ 11సంవత్సరాలలో దేశంలోని అన్ని రంగాలు అభివృద్ధి పథంలో ముందుకి దూసుకెళుతున్నాయని అన్నారు. దేశ ప్రజల కోసం ఆయన అనేక సంక్షేమ కార్యక్రమాలు అందించారని అన్నారు.

Union Minister Kishan Reddy: కాచిగూడకు సరికొత్త వెలుగు

Union Minister Kishan Reddy: కాచిగూడకు సరికొత్త వెలుగు

సరికొత్త ఫసాడ్‌ లైటింగ్‌ వ్యవస్థతో చారిత్రక కాచిగూడ రైల్వే స్టేషన్‌ దేదీప్యమానంగా వెలిగిపోతోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. 1916లో గోతిక్‌ శైలిలో నిర్మించిన ఈ స్టేషన్‌ను మరింత ఆకర్షణీయంగా చూపించడానికి 785 ఇల్యూమినేషన్‌ లైట్లను ఏర్పాటు చేశామని...

Kishan Reddy: క్లీన్‌ ఎనర్జీని ప్రోత్సహించేందుకు అన్ని చర్యలు

Kishan Reddy: క్లీన్‌ ఎనర్జీని ప్రోత్సహించేందుకు అన్ని చర్యలు

కర్బన ఉద్గారాలను తక్కువగా విడుదల చేసే ఇంధనాలను(క్లీన్‌ ఎనర్జీ) ప్రోత్సహించడంలో భాగంగా లిథియం, కోబాల్ట్‌లతో పాటు అత్యంత అరుదైన ఖనిజ వనరులను..

తాజా వార్తలు

మరిన్ని చదవండి