• Home » Kishan Reddy G

Kishan Reddy G

Ram Mohan Naidu: సీఎం రేవంత్‌.. కన్ఫ్యూజన్‌లో!

Ram Mohan Naidu: సీఎం రేవంత్‌.. కన్ఫ్యూజన్‌లో!

విమానాశ్రయాలను నిర్మించేది ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా అని, రాష్ట్ర ప్రభుత్వం కేవలం భూ సేకరణ మాత్రమే చేస్తుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు చెప్పారు.

CM Revanth Reddy: కేటీఆర్‌కు  అహంకారం.. కిషన్‌రెడ్డికి కుళ్లు

CM Revanth Reddy: కేటీఆర్‌కు అహంకారం.. కిషన్‌రెడ్డికి కుళ్లు

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిపై మరోసారి విమర్శలతో విరుచుకుపడ్డారు. కేంద్రం నుంచి నిధులు రాకుండా కిషన్‌రెడ్డి సైంధవ పాత్ర పోషిస్తున్నారని, నిత్యం అసూయతో రగిలిపోతున్నారని ఆరోపించారు.

Kishan Reddy: సీఎం తాటాకు చప్పుళ్లకు భయపడను

Kishan Reddy: సీఎం తాటాకు చప్పుళ్లకు భయపడను

పాలన వైఫల్యాలు, పార్టీలో, ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికే సీఎం రేవంత్‌రెడ్డి తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని, కేంద్రాన్నీ బద్నాం చేస్తున్నారని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆరోపించారు.

Minister Kishan Reddy: రేవంత్ రెడ్డి, కేసీఆర్ పాత మిత్రులు.. కేంద్రం తెలంగాణకు 10 లక్ష కోట్లు ఇచ్చింది: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Minister Kishan Reddy: రేవంత్ రెడ్డి, కేసీఆర్ పాత మిత్రులు.. కేంద్రం తెలంగాణకు 10 లక్ష కోట్లు ఇచ్చింది: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

కేంద్రం గత పదేళ్లలో తెలంగాణకు పది లక్షల కోట్లు ఇచ్చిందని, రేవంత్ రెడ్డి మీద కోపంతో తెలంగాణ అభివృద్ధిని ఎందుకు అడ్డుకుంటామని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు.

Warangal: మామునూరు విమానాశ్రయానికి పచ్చ జెండా

Warangal: మామునూరు విమానాశ్రయానికి పచ్చ జెండా

వరంగల్‌ జిల్లా మామునూరులో విమానాశ్రయం నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషి ఫలించింది. మామునూరు విమానాశ్రయం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

CM Revanth Reddy: కిషన్‌రెడ్డి సైంధవుడు

CM Revanth Reddy: కిషన్‌రెడ్డి సైంధవుడు

తెలంగాణ నుంచి కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి.. రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగకుండా సైంధవుడిలా అడ్డుపడుతున్నారని అన్నారు.

TG News: కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి లేఖ

TG News: కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి లేఖ

హైదరాబాద్‌: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రేవంత్ రెడ్డి 9 పేజీల లేఖ రాశారు. ప్రభుత్వ విజ్ఞప్తులను ఆ లేఖలో ప్రస్తావించారు. ఆ లేఖలో తేదీలతో సహా ప్రస్తావించారు. తెలంగాణను కేంద్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కేంద్రమంత్రిగా కిషన్ రెడ్డి తెలంగాణకు ఏం చేశారో చెప్పాలని సీఎం రేవంత్‌ రెడ్డి డిమాండ్ చేశారు.

Kishan Reddy: రేవంత్‌.. దమ్ముంటే నిరూపించు

Kishan Reddy: రేవంత్‌.. దమ్ముంటే నిరూపించు

తెలంగాణకు సంబంధించిన ఏ ప్రాజెక్టునైనా తాను అడ్డుకున్నానని నిరూపిస్తే దేనికైనా సిద్ధమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి తెలిపారు. సీఎం రేవంత్‌ రెడ్డికి దమ్ముంటే నిరూపించాలని సవాల్‌ విసిరారు.

Ponnam Prabhakar: ఆ విషయంలో కేంద్రం బాధ్యత వహించాలి.. లేకపోతే చూస్తు ఊరుకోం

Ponnam Prabhakar: ఆ విషయంలో కేంద్రం బాధ్యత వహించాలి.. లేకపోతే చూస్తు ఊరుకోం

Ponnam Prabhakar: తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన ఏ ప్రాజెక్టు రాకపోయినా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బాధ్యత వహించాల్సి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గుజరాత్‌లో ప్రధాని మోదీ స్టేట్మెంట్ ఉంది దాని మాదిరిగానే రిజర్వేషన్లు ఇస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.

Kishan Reddy:  బ్లాక్‌మెయిల్ రాజకీయాలు మానుకో.. రేవంత్‌కు కిషన్‌రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Kishan Reddy: బ్లాక్‌మెయిల్ రాజకీయాలు మానుకో.. రేవంత్‌కు కిషన్‌రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Kishan Reddy: సీఎం రేవంత్‌రెడ్డిపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సంచలన ఆరోఫణలు చేశారు. రేవంత్ రెడ్డి గాలి మాటలను ప్రజలు అర్థం చేసుకున్నారని.. ఇలాంటి బెదిరింపులకు తాను భయపడనని హెచ్చరించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి