• Home » Kishan Reddy G

Kishan Reddy G

 Kishan Reddy: రాజాసింగ్ ఎపిపోడ్‌.. కిషన్‌రెడ్డి షాకింగ్ కామెంట్స్

Kishan Reddy: రాజాసింగ్ ఎపిపోడ్‌.. కిషన్‌రెడ్డి షాకింగ్ కామెంట్స్

Kishan Reddy: బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి , తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి స్పందించారు. రాజాసింగ్ వ్యాఖ్యలపై పార్టీలో చర్చిస్తామని కిషన్‌రెడ్డి అన్నారు.

Kishan Reddy: కాంగ్రెస్‌ ప్రభుత్వానిది దివాలాకోరుతనం

Kishan Reddy: కాంగ్రెస్‌ ప్రభుత్వానిది దివాలాకోరుతనం

తెలంగాణలో కాంగ్రెస్‌ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హమీలు అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం కాలయాన చేస్తోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి మండిపడ్డారు.

CM Revanth Reddy: తీసుకున్నది ఎంత.. ఇచ్చింది ఎంత ?

CM Revanth Reddy: తీసుకున్నది ఎంత.. ఇచ్చింది ఎంత ?

‘‘తెలంగాణ రాష్ట్రం 2014 జూన్‌ 2 నుంచి ఇప్పటివరకు కేంద్రానికి చెల్లించిన పన్నులు ఎన్ని? అందులో కేంద్రం తిరిగి తెలంగాణకు ఇచ్చింది ఎంత? ఏ రూపంలో ఇచ్చిన నిధులైనా.. లెక్కల ప్రాతిపదికన మాట్లాడుకుందాం. అన్నింటిపైనా చిత్తశుద్ధితో చర్చ చేద్దాం’’ అంటూ సీఎం రేవంత్‌రెడ్డి.. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి సవాల్‌ విసిరారు.

MP Balaram Nayak: కేంద్రం తెలంగాణకు  ఏం ఇచ్చింది.. కాంగ్రెస్ ఎంపీ ఓపెన్‌ ఛాలెంజ్

MP Balaram Nayak: కేంద్రం తెలంగాణకు ఏం ఇచ్చింది.. కాంగ్రెస్ ఎంపీ ఓపెన్‌ ఛాలెంజ్

MP Balaram Nayak: కేంద్ర ప్రభుత్వంపై మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ అభివృద్ధి కోసం నిన్నటి సమావేశానికి కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి,బండి సంజయ్ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒక్కటేనని.. కలిసి డ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు.

G. Kishan Reddy: ఆర్‌ఆర్‌ఆర్‌కు మోదీ భూమి పూజ!

G. Kishan Reddy: ఆర్‌ఆర్‌ఆర్‌కు మోదీ భూమి పూజ!

రీజినల్‌ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తరభాగం పనులకు త్వరలో ప్రధాని మోదీ భూమిపూజ చేయనున్నారని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి తెలిపారు. ఈ రోడ్డును కేంద్రం సూత్రప్రాయంగా మంజూరు చేసిందని, క్యాబినెట్‌ ఆమోదానికి రంగం సిద్ధమవుతోందని చెప్పారు.

Kishan Reddy Letter to Bhatti:  మీ ఆహ్వానం ఆలస్యంగా అందింది.. అందుకే

Kishan Reddy Letter to Bhatti: మీ ఆహ్వానం ఆలస్యంగా అందింది.. అందుకే

Kishan Reddy Letter to Bhatti: ఆల్ పార్టీ ఎంపీల సమావేశంపై తెలంగాణ బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశానికి రావాల్సిందిగా కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆహ్వానించారు. దీనిపై కిషన్‌రెడ్డి సమాధానమిస్తూ భట్టికి లేఖ రాశారు.

Kishan Reddy: డీలిమిటేషన్‌పై తప్పుడు ప్రచారం ఆపండి

Kishan Reddy: డీలిమిటేషన్‌పై తప్పుడు ప్రచారం ఆపండి

చట్టసభల్లో మహిళా రిజర్వేషన్‌లను వ్యతిరేకిస్తున్న పార్టీలే నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్‌)పై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి చెప్పారు.

‘స్థానిక’ ఎన్నికల్లో బీజేపీకి 3 సీట్లూ రావు: మధుసూదన్‌రెడ్డి

‘స్థానిక’ ఎన్నికల్లో బీజేపీకి 3 సీట్లూ రావు: మధుసూదన్‌రెడ్డి

‘ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు చూసి సంబరపడుతున్న కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లు.. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి వస్తామంటూ పగటి కలలు కంటున్నారు.

Telangana all party MP meeting: రేవంత్ మాస్టర్ ప్లాన్... కేంద్ర మంత్రులకు భట్టి ఫోన్

Telangana all party MP meeting: రేవంత్ మాస్టర్ ప్లాన్... కేంద్ర మంత్రులకు భట్టి ఫోన్

Telangana all party MP meeting: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన ఆల్ పార్టీ ఎంపీల సమావేశం జరుగనుంది. ఈ సమావేశానికి ప్రధానంగా కేంద్రమంత్రులకు ఆహ్వానం పంపారు.

Kishan Reddy: కాంగ్రెస్‌ కుట్ర ఫలించలేదు

Kishan Reddy: కాంగ్రెస్‌ కుట్ర ఫలించలేదు

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్‌ కుట్ర పన్నిందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి.. బీజేపీపై తప్పుడు ఆరోపణలు చేసినా ప్రజలు పట్టించుకోలేదని తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి