• Home » Khammam

Khammam

Khammam: కొమ్మా రెమ్మా కన్నీరు..

Khammam: కొమ్మా రెమ్మా కన్నీరు..

శనివారం ఉదయం గుండెపోటుతో ఆయన నిద్రలోనే మృతిచెందారు. ఆయన స్వస్థలం ఖమ్మం రూరల్‌ మండలం రెడ్డిపల్లి. దరిపల్లి లాలయ్య, పుల్లమ్మ దంపతులకు 1946 జూలై 1న రామయ్య జన్మించారు. ఐదేళ్ల వయసు నుంచే మొక్కలు నాటేవారు.

Vanajeevi Ramaiah: పద్మశ్రీ వనజీవి రామయ్య కన్నుమూత .. ప్రముఖుల సంతాపం

Vanajeevi Ramaiah: పద్మశ్రీ వనజీవి రామయ్య కన్నుమూత .. ప్రముఖుల సంతాపం

Vanajeevi Ramaiah: పద్మశ్రీ వనజీవి రామయ్య గుండెపోటుతో మృతిచెందారు. కోటికి పైగా మొక్కలు నాటి రామయ్య సరికొత్త చరిత్ర సృష్టించారు. రామయ్య మరణంతో ప్రకృతి ప్రేమికులు శోక సంద్రంలో మునిగిపోయారు.

Bhadrachalam: భద్రాద్రి రామయ్యకు మహా పట్టాభిషేకం

Bhadrachalam: భద్రాద్రి రామయ్యకు మహా పట్టాభిషేకం

సీతా రాముల కల్యాణం అనంతరం ఒక్క రామయ్యకు మాత్రమే నిర్వహించే విలక్షణ ఉత్సవం మహా పట్టాభిషేకం. ఏటా శ్రీరామ నవమి మరుసటి రోజు జరిగే ఉత్సవాన్ని శ్రీరామ మహాపట్టాభిషేకంగా పేర్కొంటారు. ఇందులో భాగంగా శ్రీరాముడికి ఆభరణాలతో పాటు రాజదండం, రాజముద్రిక, ఛత్రం, శంఖు, చక్రాలు, కిరీటం ధరింపజేస్తారు.

Bhadradri: కన్నుల పండువగా శ్రీ సీతారాముల కల్యాణం..

Bhadradri: కన్నుల పండువగా శ్రీ సీతారాముల కల్యాణం..

భద్రాద్రి సీతారాముల కల్యాణం తిలకించేందుకు లక్షలాది భక్తులు దక్షిణ అయోధ్య బాట పట్టారు. శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో సీతారాముల కల్యాణం.. అంగరంగ వైభవంగా జరగింది. ఇందుకోసం మిధిలా స్టేడియం అందంగా ముస్తాబైంది. సీఎం రేవంత్‌ రెడ్డి దంపతులు స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలు,ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.

Bhadradri శ్రీరామనవమి వేడుకలు.. సీతారాముల కల్యాణం..

Bhadradri శ్రీరామనవమి వేడుకలు.. సీతారాముల కల్యాణం..

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆదివారం భద్రాద్రి జిల్లాల్లో పర్యటించనున్నారు. శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో సీతారామ కల్యాణం కోసం స్వామి వారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు.

Bhadrachalam: భద్రాద్రిలో గరుడ ధ్వజ పట లేఖనం

Bhadrachalam: భద్రాద్రిలో గరుడ ధ్వజ పట లేఖనం

భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వసంత పక్ష ప్రయుక్త శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా గురువారం గరుడ ధ్వజ పట లేఖనం కార్యక్రమం జరగనుంది. అర్చకులు ఈ కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తారు.

Khammam: 40 ఏళ్లుగా మసిలే జలధారలు!

Khammam: 40 ఏళ్లుగా మసిలే జలధారలు!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలో 40 ఏళ్ల కిత్రం బొగ్గు అన్వేషణ కోసం 8 బోర్లు (డ్రిల్స్‌) వేయగా.. వాటిల్లో నుంచి వేడి నీరు రావడం ప్రారంభమైంది.

Answer Sheets: టెన్త్‌ జవాబు పత్రాల తరలింపులో నిర్లక్ష్యం

Answer Sheets: టెన్త్‌ జవాబు పత్రాల తరలింపులో నిర్లక్ష్యం

పదో తరగతి జవాబు పత్రాల తరలింపులో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. శనివారం భౌతిక, రసాయన శాస్త్రం పరీక్ష నిర్వహించగా ఖమ్మం జిల్లా కారేపల్లి మోడల్‌ స్కూల్‌ కేంద్రంలో పరీక్ష రాసిన

Kothagudem: దేశానికే మోడల్‌గా ఎర్త్‌సైన్సెస్‌ వర్సిటీ: తుమ్మల

Kothagudem: దేశానికే మోడల్‌గా ఎర్త్‌సైన్సెస్‌ వర్సిటీ: తుమ్మల

దేశంలో ఎక్కడా లేనివిధంగా కొత్తగూడెంలో ఎర్త్‌సైన్సెస్‌ విశ్వవిద్యాలయం ఏర్పాటు కాబోతోందని, శ్రీరామనవమిలోగా ప్రభుత్వం నుంచి దీనికి సంబంధించిన జీవో విడుదల చేయనుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

Incomplete Bridges: ఆ 43 బ్రిడ్జిలకు మోక్షం!

Incomplete Bridges: ఆ 43 బ్రిడ్జిలకు మోక్షం!

గత ప్రభుత్వం పలు నియోజకవర్గాల్లో గడిచిన పదేళ్లలో 43 బ్రిడ్జిల నిర్మాణాలు మొదలు పెట్టినా.. వాటిని పూర్తి చేయకపోవడంతో నిరుపయోగంగా మారాయి. వాటికి అప్రోచ్‌ రోడ్లు సహా మరికొన్ని ఇతర పనులనూ చేయకపోవడంతో అవీ వినియోగానికి అనువుగా లేవు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి