Home » Khammam News
రెండు నెలల క్రితం రూ.100లకు 6 కేజీలు లభించిన ఉల్లిగడ్డ(Onions) నేడు కేజీన్నర మాత్రమే వస్తున్నాయి.
మావోయిస్టు ప్రభావిత జిల్లాగా ఉన్న భద్రాద్రి కొత్తగూడెంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమయాన్ని రాష్ట్ర ఎన్నికల
కాంగ్రెస్ అభ్యర్థి తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, నరంలేని నాలుకతో మాట్లాడుతూ నేను చేసిన అభివృద్థిని తాను చేసినట్టు
ఈ రోజు రాత్రి చంద్రగ్రహణం సందర్భంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ( Bhadrachalam Sri Sitaramachandra Swamy Temple ) వారి ఆలయం తలుపులు మూసివేశారు.
ఎస్సార్ కన్వెన్షన్లో న్యాయవాదుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ ఆత్మీయ సమ్మేళనంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కాంగ్రెస్ ప్రచార కమిటీ కో కన్వీనర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీఎల్పి లీడర్ భట్టివిక్రమార్క, తదితరులు పాల్గొన్నారు.
గోదావరి జలాలతో పాలేరు ప్రజల కాళ్లు కడుగుతానన్న పెద్దమనిషి ఖమ్మం ఎందుకు వచ్చారు?’ అని రవాణాశాఖ మంత్రి, ఖమ్మం
ఖమ్మంలో జరుగుతున్న అరాచకపు పరిపాలన ముగింపు దశకు చేరిందని మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకులు తుమ్మల నాగేశ్వరరావు
ప్రజల ఆస్తులు దోచుకునేందుకు జిల్లాలో బందిపోట్ల ముఠా తయారైందని, ఆ దుర్మార్గ, అవినీతి పాలనను అంతం చేసేందుకు తాను
బీఆర్ఎస్(BRS) ప్రభుత్వంలో దళిత కుటుంబాలకు న్యాయం చేస్తామని స్థానిక నాయకులు హామీలు ఇచ్చి చివరికి మర్చిపోయి మమ్ములను
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు(Nara Chandrababu Naidu) అక్రమంగా అరెస్ట్ చేయడం హేయనీయమని