Home » Khammam News
రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్, బీఆర్ఎస్ నేత కొండబాల కోటేశ్వరరావు(Kondabala Koteswara Rao) శుక్రవారం తన విత్తనాభివృద్ధి
ఈ ఎన్నికల్లో డబ్బు ప్రభావం బాగా పడిందని, అందువల్లే ఫలితాలు తారుమారయ్యాయని, అన్ని పార్టీలు ప్రత్యర్థి పార్టీలను ఓడించేందులకు ప్రజాస్వామ్య
ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీతో ప్రభంజనం సృష్టించిన కాంగ్రెస్.. ఏర్పాటు చేయబోతున్న
రాష్ట్రంలో శుక్రవారం నుంచి కొత్త ఎక్సైజ్ ఏడాది ప్రారంభమైంది. ఈ క్రమంలో తొలిరోజు ఉమ్మడి ఖమ్మం(Khammam) జిల్లాలో దాదాపు రూ.31కోట్ల విలువైన
‘పాలేరులో నన్ను ఓడించేందుకు కేసీఆర్ కుట్ర చేశారు. అనేకమంది ఆత్మబలిదానాలతో సాధించుకున్న తెలంగాణలో దోపిడీ,
సాధించుకున్న తెలంగాణ తొమ్మిదిన్నరేళ్లుగా ఓ దొర చేతిలో బందీ అయిందని పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ( Ponguleti Srinivasa Reddy ) పేర్కొన్నారు.
కాంగ్రెస్ లో చేరిన కార్పొరేటర్ ని అధికార బీఆర్ఎస్ నేతలు చంపేస్తామని బెదిరించారని మాజీ మంత్రి, కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వర రావు(Thummala Nageshwara Rao) సంచలన ఆరోపణలు చేశారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని బీఆర్ఎస్ నేతలకు తెలుసు...అందుకే ఆ పార్టీ నేతలు ఫ్రస్టేషన్లో మాట్లాడుతున్నారని పాలేరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ( Ponguleti Srinivas Reddy ) అన్నారు.
వైరా నియోజకవర్గంలో కాంగ్రెస్(Congress) పార్టీ తరుపున పోటీ చేస్తున్న అభ్యర్థి మాలోత్ రాందాస్నాయక్కు మద్దతు ఇవ్వాలని టీడీపీ(TDP)
Telangana Assembly Elections : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (TS Assembly Polls) ముందు అధికార బీఆర్ఎస్ (BRS) పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. హ్యాట్రిక్ కొట్టి తీరాల్సిందేనని విశ్వప్రయత్నాలు చేస్తున్న గులాబీ దళపతి, సీఎం కేసీఆర్కు (CM KCR) ఊహించని షాక్లే తగులుతున్నాయి...