• Home » Khammam News

Khammam News

Minister Ponguleti : ఇందిరమ్మ ఇళ్ల పథకంపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

Minister Ponguleti : ఇందిరమ్మ ఇళ్ల పథకంపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

త్వరలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) భద్రాద్రి రాములవారి సన్నిధిలో ప్రారంభిస్తారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి( Minister Ponguleti Srinivasa Reddy ) తెలిపారు. సోమవారం నాడు సత్తుపల్లిలో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

Bhatti Vikramarka: కేసీఆర్ పాలనలో సింగరేణి సంక్షోభంలో కూరుకుపోయింది

Bhatti Vikramarka: కేసీఆర్ పాలనలో సింగరేణి సంక్షోభంలో కూరుకుపోయింది

గత కేసీఆర్ పాలనలో సింగరేణి సంక్షోభంలో కూరుకుపోయిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) అన్నారు. కోల్ బ్లాక్ ఆక్షన్‌లో పాల్గొనకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణికి నష్టం చేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం కోల్ బ్లాక్ ఆక్షన్‌లో తప్పకుండా పాల్గొంటుందని తెలిపారు.

Telangana: బీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థిగా వద్దిరాజు..

Telangana: బీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థిగా వద్దిరాజు..

BRS Rajya Sabha Candidate: బీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థిగా ఖమ్మం జిల్లా నేత వద్దిరాజు రవిచంద్ర పేరు ఖరారైంది. పార్టీ అధినేత చంద్రశేఖర్ రావు.. రాజ్యసభ ఎంపీగా వద్దిరాజు పేరును ఖరారు చేశారు. ఈ మేరకు బుధవారం నాడు పార్టీ పెద్దలతో, ముఖ్యులతో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. కాగా, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాలతో

Vaddiraju Ravi Chandra: ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తోంది

Vaddiraju Ravi Chandra: ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తోంది

కాంగ్రెస్ పార్టీ ( Congress Party ) అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలయ్యేలా కనిపించడం లేదని బీఆర్ఎస్ ( BRS ) రాజ్యసభ ఎంపీ వద్ది రాజు రవిచంద్ర ( Vaddiraju RaviChandra ) అన్నారు. మంగళవారం నాడు తెలంగాణ భవన్‌లో ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ సన్నాహక సమావేశం నిర్వహించారు.

KTR: లింగాల కమల్‌రాజ్‌కు పార్టీ అన్ని విధాలా సహకరించింది

KTR: లింగాల కమల్‌రాజ్‌కు పార్టీ అన్ని విధాలా సహకరించింది

మధిర నియోజకవర్గ బీఆర్ఎస్ ( BRS ) అభ్యర్థి లింగాల కమల్‌రాజ్‌ ( Lingala Kamalraj ) కు పార్టీ అన్ని విధాలా సహకరించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ( KTR ) అన్నారు.

Pocharam  Srinivasa Reddy: నేతల మధ్య విభేదాలతోనే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయం

Pocharam Srinivasa Reddy: నేతల మధ్య విభేదాలతోనే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయం

ఖమ్మం జిల్లాలో నేతల మధ్య విభేదాలు ఎక్కువ అయ్యాయని.. అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు ఓడి పోయామని బీఆర్ఎస్ ( BRS ) ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ( Pocharam Srinivasa Reddy ) అన్నారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం నాడు ఖమ్మం పార్లమెంట్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

Minister Ponguleti: ఇచ్చిన హామీలను ఇందిరమ్మ రాజ్యంలో నెరవేరుస్తాం

Minister Ponguleti: ఇచ్చిన హామీలను ఇందిరమ్మ రాజ్యంలో నెరవేరుస్తాం

రాష్ట్ర ప్రజల అందరి దీవెనలతో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ( Minister Ponguleti Srinivas Reddy ) వ్యాఖ్యానించారు. మంగళవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... నేలకొండపల్లి మండలం శంకరగిరి తండాలో ప్రజా పాలన గ్రామసభ నిర్వహించారు. ఈ సభలో పొంగులేటి పాల్గొని మీడియాతో మాట్లాడుతూ..... ఇందిరమ్మ రాజ్యంలో ముఖ్యమంత్రి మంత్రులు మీ సేవకులుగా పనిచేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు.

Minister Thummala: నేను ఏ పార్టీలో ఉన్నా ఎన్టీఆర్ ఆశయం కోసం పనిచేస్తా

Minister Thummala: నేను ఏ పార్టీలో ఉన్నా ఎన్టీఆర్ ఆశయం కోసం పనిచేస్తా

తాను ఏ పార్టీలో ఉన్నా మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ( NTR ) సంక్షేమ రాజ్యం ఆశయం కోసం పనిచేస్తానని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ( Minister Thummala Nageswara Rao ) వ్యాఖ్యానించారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా టీడీపీ నేతల ఆహ్వానం మేరకు సోమవారం నాడు తుమ్మల తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయానికి మంత్రి తుమ్మల వెళ్లారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచిన తెలుగుదేశం పార్టీకి కృతజ్ఞతలు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

TS NEWS: ఖమ్మంలో అక్రమ కట్టడాలపై రెవెన్యూ, మున్సిపల్ అధికారుల ఉక్కుపాదం

TS NEWS: ఖమ్మంలో అక్రమ కట్టడాలపై రెవెన్యూ, మున్సిపల్ అధికారుల ఉక్కుపాదం

జిల్లాలోని అక్రమ కట్టడాలను రెవెన్యూ, మున్సిపల్ అధికారులు ఉక్కుపాదం మోపారు. ఆర్టీఓ కార్యాలయం వెనుక నిర్మించిన అక్రమ కట్టడాలను అధికారులు కూల్చివేశారు. ఖమ్మం నగరంలోని బైపాస్‌ రోడ్డు రామాలయం సమీపంలో బీఆర్ఎస్ పట్టణ కమిటీ అధ్యక్షుడు పగడాల నాగరాజు ఆక్రమించిన ప్రభుత్వ భూమిలోని షెడ్‌లను అధికారులు కూల్చివేశారు.

Minister Ponguleti:  సింగరేణి గనులను ప్రైవేట్ పరం కానివ్వబోం

Minister Ponguleti: సింగరేణి గనులను ప్రైవేట్ పరం కానివ్వబోం

కాంగ్రెస్ ప్రభుత్వం ( Congress Govt ) సింగరేణి గనులను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేట్ పరం కానివ్వబోమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ( Minister Ponguleti Srinivasa Reddy ) స్పష్టం చేశారు. సోమవారం నాడు మణుగూరు సింగరేణి ఓసి 2 వద్ద ఏర్పాటు చేసిన ఫిట్ మీటింగ్‌లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొని మాట్లాడుతూ... సింగరేణి ఎన్నికల్లో ఐఎన్‌టీయూసీ ( INTUC ) గడియారం గుర్తుపై ఓటే వేసి గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి