• Home » Kerala

Kerala

Kerala: రైల్వే ట్రాక్‌పై విషాదం.. నలుగురు మృతి

Kerala: రైల్వే ట్రాక్‌పై విషాదం.. నలుగురు మృతి

కేరళలోని రైల్వే ట్రాక్‌పై విషాదం చోటు చేసుకుంది. కేరళ ఎక్స్‌ప్రెస్ రైలు ఢీ కొని నలుగురు కార్మికులు మరణించారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో భరత్ పూజ నదిపై ఉన్న రైల్వే ట్రాక్‌పై ఈ నలుగురు కార్మికులు విధులు నిర్వహిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Health Awareness: పచ్చిపాలు తాగేవారికి షాకింగ్ న్యూస్.. కేరళ వైద్యుడు చెప్ప నిజమిదే..

Health Awareness: పచ్చిపాలు తాగేవారికి షాకింగ్ న్యూస్.. కేరళ వైద్యుడు చెప్ప నిజమిదే..

పాలు ఆరోగ్యానికి చాలా మంచివి. అయితే పాలను పచ్చిగా తాగడం గురించి కేరళకు చెందిన ఒక వైద్యుడు కొన్ని నిజాలు చెప్పుకొచ్చాడు.

కేరళ ఆలయంలో బాణసంచా పేలుడు

కేరళ ఆలయంలో బాణసంచా పేలుడు

కేరళలోని ఓ ఆలయంలో జరిగిన తెయ్యం(కాళియాట్టం) ఉత్సవాల్లో అపశ్రుతి చోటు చేసుకుంది.

Priyanka Gandhi: 30 ఏళ్లుగా హౌస్‌వైఫ్‌గా ఉన్నా, నా వాయిస్ చాలా పెద్దది

Priyanka Gandhi: 30 ఏళ్లుగా హౌస్‌వైఫ్‌గా ఉన్నా, నా వాయిస్ చాలా పెద్దది

వయనాడ్ ప్రజాసమస్యలపై గట్టిగా గళం విప్పుతానని ఆ పార్టీ కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంక గాంధీ ప్రజలకు హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చుంగ్‌థారాలో మంగళవారంనాడు జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు.

Kerala: కేరళలో భారీ బాణాసంచా ప్రమాదం... ఏకంగా 150 మందికి పైగా గాయాలు

Kerala: కేరళలో భారీ బాణాసంచా ప్రమాదం... ఏకంగా 150 మందికి పైగా గాయాలు

సోమవారం అర్ధరాత్రి కేరళలో భారీ బాణా సంచా ప్రమాదం జరిగింది. కాసర్‌గోడ్ జిల్లాలో తెయ్యం ఉత్సవాల ప్రారంభ వేడుకల సందర్భంగా అంజోతంబలం వీరేకావులో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో 150 మందికిపైగా గాయపడ్డారు. 8 మంది పరిస్థితి సీరియస్‌గా ఉంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

Escort Vehicles Collision: సీఎం కాన్వాయ్‌కి యాక్సిడెంట్‌

Escort Vehicles Collision: సీఎం కాన్వాయ్‌కి యాక్సిడెంట్‌

కేరళ తిరువనంతపురంలోని వామనపురంలో ఈ ఘటన జరిగింది. రోడ్డుపై కాన్వాయ్ వెళ్తుండగా ఎదురుగా స్కూటర్ వచ్చింది. ఊహించని ఈ పరిణామంతో ముఖ్యమంత్రి కాన్వాయ్‌లోని 5 కార్లు ఒకదానినొకటి ఢీకొన్నాయి.

South India States: దక్షిణాదిన జన ఆందోళన!

South India States: దక్షిణాదిన జన ఆందోళన!

దేశంలో జనాభా అపరిమితంగా పెరిగిపోవడంతో 40-50 ఏళ్ల క్రితం దాని నియంత్రణకు కేంద్ర, రాష్ట్రాలు నడుం బిగించాయి. జనాభా నియంత్రణ విధానాలు గట్టిగా అమలు చేశాయి.

Students: ఎక్స్‌క్యూజ్‌మీ.. అగ్గిపెట్టుందా!

Students: ఎక్స్‌క్యూజ్‌మీ.. అగ్గిపెట్టుందా!

కేరళ రాష్ట్రంలో ఇంటర్మీడియెట్‌ చదువుతున్న కొందరు విద్యార్థులు చేసిన పనికి అక్కడి అబ్కారీ పోలీసులు షాక్‌ తిన్నారు.

Priyanka Gandhi: మీలో సొంత కుటుంబ సభ్యులను చూస్తున్నా.. వయనాడ్ సభలో ప్రియాంక ఎమోషనల్..

Priyanka Gandhi: మీలో సొంత కుటుంబ సభ్యులను చూస్తున్నా.. వయనాడ్ సభలో ప్రియాంక ఎమోషనల్..

తన కొత్త ప్రయాణాన్ని వయనాడ్‌లో ప్రారంభిస్తున్నట్లు ప్రియాంకగాంధీ తెలిపారు. తాను రాజకీయాల కోసం ఇక్కడకు రాలేదని, ప్రజల ఉజ్వల భవిష్యత్తు కోసం వయనాడ్ వచ్చినట్లు తెలిపారు. రాజకీయానికంటే ఈ దేశం ముఖ్యమన్నారు. సమానత్వం కోసం కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందన్నారు. తన సోదరుడు రాహుల్ గాంధీ దేశం మొత్తం

Rahul Gandhi: ప్రియాంక ర్యాలీలో రాహుల్ ఏం చేశారో చూడండి..

Rahul Gandhi: ప్రియాంక ర్యాలీలో రాహుల్ ఏం చేశారో చూడండి..

నామినేషన్ దాఖలు కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్‌తో పాటు ఇతర సీనియర్ నేతలు పాల్గొనగా.. ర్యాలీలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. భారీ సంఖ్యలో హాజరైన కాంగ్రెస్ కార్యకర్తలకు, అభిమానులకు అభివాదం చేసుకుంటూ ప్రియాంక, రాహుల్ ముందుకుసాగారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ర్యాలీలో రాహుల్, ప్రియాంక ఉత్సాహంగా..

తాజా వార్తలు

మరిన్ని చదవండి