• Home » KCR

KCR

Tribute: మాగంటి గోపీనాథ్ నివాసానికి సీఎం చంద్రబాబు..?

Tribute: మాగంటి గోపీనాథ్ నివాసానికి సీఎం చంద్రబాబు..?

CM Chandrababu: జూబ్లీహిల్స్‌లోని మాగంటి గోపీనాథ్ నివాసానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రానున్నట్లు సమాచారం. అలాగే మాజీ సీఎం కేసీఆర్ మరికాసేట్లో రానున్నారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భౌతికకాయానికి నివాళులర్పించనున్నారు. కాగా గోపీనాథ్ నివాసంలోనే కేటీఆర్, హరీష్ రావు ఉన్నారు.

 BRS: మాగంటి మృతి పట్ల కేసీఆర్ సంతాపం..

BRS: మాగంటి మృతి పట్ల కేసీఆర్ సంతాపం..

KCR condolences: బీఆర్ఎస్ సీనియర్ నేత, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి పట్ల.. ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. సంతాపం ప్రకటించారు. మాగంటి మరణం పార్టీకి తీరనిలోటు అని అన్నారు.

Etela Rajender: అది కేసీఆర్‌ నిర్ణయమే

Etela Rajender: అది కేసీఆర్‌ నిర్ణయమే

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా బ్యారేజీలు నిర్మించాలన్న నిర్ణయం అప్పటి సీఎం కేసీఆర్‌, మంత్రివర్గం కలిసి తీసుకున్నదేనని అప్పటి ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు.

Kaleshwaram project: కాళేశ్వరంపై విచారణ తిరిగి ప్రారంభం

Kaleshwaram project: కాళేశ్వరంపై విచారణ తిరిగి ప్రారంభం

Kaleshwaram project: కాళేశ్వరంపై జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్ విచారణ తిరిగి శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ఈరోజు ఈటల రాజేందర్ కమిషన్ ఎదుట విచారణకు హాజరు అవుతారు. అలాగే ఈ నెల 9న మాజీ మంత్రి హరీష్ రావు, 11న మాజీ సీఎం కేసీఆర్ విచారణకు హాజరుకానున్నారు.

BRS Internal Rift: కేసీఆర్ పిలుపు కోసం కవిత ఎదురుచూపులు

BRS Internal Rift: కేసీఆర్ పిలుపు కోసం కవిత ఎదురుచూపులు

BRS Internal Rift: బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ తన కుమార్తె కవితపై సీరియస్‌గా ఉన్నారు. ఆమె లేఖ లీక్ వ్యవహారం జరిగి పది రోజులు దాటినా కేసీఆర్ ఇంత వరకు కవితను పిలిచి మాట్లాడలేదు. మరోవైపు కవిత కార్యక్రమాలకు బీఆర్ఎస్ లీడర్లు, క్యాడర్ దూరంగా ఉన్నారు.

KCR: కవితపై కేసీఆర్‌ నారాజ్‌!

KCR: కవితపై కేసీఆర్‌ నారాజ్‌!

బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ తన కూతురు విషయంలో తీవ్ర అసంతృప్తితో ఉన్నారా కేసీఆరే తనకు ఏకైక నాయకుడని కవిత అంటున్నా.. గులాబీ బాస్‌ నుంచి ఆమెకు పిలుపు రాకపోవడానికి కారణం అదేనా..

MLC Kavitha: దురుద్దేశంతోనే కేసీఆర్‌కు నోటీసులు

MLC Kavitha: దురుద్దేశంతోనే కేసీఆర్‌కు నోటీసులు

రాష్ట్రంలో లక్షలాది ఎకరాలకు నీళ్లు ఇచ్చిన కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడాన్ని తెలంగాణ జాగృతితోపాటు తెలంగాణ సమాజం సహించబోదని తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.

Kaleshwaram Project: 11న కాళేశ్వరం కమిషన్‌ విచారణకు కేసీఆర్‌

Kaleshwaram Project: 11న కాళేశ్వరం కమిషన్‌ విచారణకు కేసీఆర్‌

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ విచారణకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ 11వ తేదీన హాజరు కానున్నారు.

Mahesh Kumar Goud: హరీశ్‌, ఈటల భేటీపై పక్కా సమాచారం

Mahesh Kumar Goud: హరీశ్‌, ఈటల భేటీపై పక్కా సమాచారం

కాళేశ్వరం అవినీతిపై విచారణకు హాజరు కావాలంటూ కేసీఆర్‌, హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌లకు కమిషన్‌ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో హరీశ్‌ రావు, ఈటల భేటీ అయ్యారని టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ పునరుద్ఘాటించారు.

హామీలను అమలు చేస్తూ ప్రజల్లో విశ్వాసం నింపాలి: కేసీఆర్‌

హామీలను అమలు చేస్తూ ప్రజల్లో విశ్వాసం నింపాలి: కేసీఆర్‌

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం దినోత్సవం జూన్‌ 2 సందర్భంగా బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి