• Home » KCR

KCR

KCR Kaleshwaram Commission: కేసీఆర్ విచారణ.. కాళేశ్వరం కమిషన్ కీలక నిర్ణయం

KCR Kaleshwaram Commission: కేసీఆర్ విచారణ.. కాళేశ్వరం కమిషన్ కీలక నిర్ణయం

KCR Kaleshwaram Commission: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విషయంలో కాళేశ్వరం కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరం కమిషన్ విచారణ నిమిత్తం కేసీఆర్ బీఆర్కే భవన్‌కు చేరుకున్నారు.

KCR : కాళేశ్వరం విచారణలో కేసీఆర్ ఏం చెప్పబోతున్నారు..

KCR : కాళేశ్వరం విచారణలో కేసీఆర్ ఏం చెప్పబోతున్నారు..

మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు బీఆర్కే భవన్‌లో జరుగుతున్న కాళేశ్వరం కమిషన్ విచారణకు బుధవారం హాజరయ్యారు. అయితే ఈ విచారణలో కేసీఆర్ ఏం చెప్పబోతున్నారనే అంశం ఉత్కంఠగా మారింది.

 Medigadda Barrage Investigation: కాళేశ్వరాన్ని ఎప్పుడు  ఆమోదించారు

Medigadda Barrage Investigation: కాళేశ్వరాన్ని ఎప్పుడు ఆమోదించారు

కాళేశ్వరం బ్యారేజీల కుంగుబాటుపై విచారణలో భాగంగా మాజీ సీఎం కేసీఆర్‌ను పక్కా ఆధారాలతో ప్రశ్నించాలని జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ నిర్ణయించినట్లు తెలుస్తోంది. రకరకాల వాంగ్మూలాలు వచ్చిన నేపథ్యంలో ఆధారాలన్నింటినీ ముందు పెట్టి మరీ కేసీఆర్‌ను విచారించనున్నట్లు తెలిసింది.

KCR: నిన్ను ఏమడిగారు.. నేనేం చెప్పాలి

KCR: నిన్ను ఏమడిగారు.. నేనేం చెప్పాలి

కాళేశ్వరం కమిషన్‌ విచారణకు హాజరైన అనంతరం మాజీ మంత్రి హరీశ్‌రావు నేరుగా ఎర్రవెల్లిలోని ఫాంహౌస్‌కువెళ్లారు. సోమవారం సాయంత్రం ఫాంహౌస్‌కి వెళ్లిన హరీశ్‌.. అక్కడ బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు.

Bandi Sanjay: ప్రభాకర్‌రావు నీచుడు

Bandi Sanjay: ప్రభాకర్‌రావు నీచుడు

ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌ రావు పథకం ప్రకారమే లొంగిపోయి సిట్‌ ఎదుట హాజరయ్యారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ స్పష్టం చేశారు.

SIB Former Chief Prabhakar Rao: ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు నీచుడు: బండి సంజయ్

SIB Former Chief Prabhakar Rao: ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు నీచుడు: బండి సంజయ్

మాజీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ప్రభాకర్‌రావు .. నీచుడు, అతను మామూలోడు కాదు, ఎంతో మంది ఉసురుపోసుకున్నాడు అని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు.

BRS: మాగంటి భౌతికకాయాన్ని చూసి విలపించిన కేసీఆర్

BRS: మాగంటి భౌతికకాయాన్ని చూసి విలపించిన కేసీఆర్

KCR: మాగంటి గోపీనాథ్ కుటుంబ సభ్యలను పరామర్శించిన బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్.. గోపీనాథ్ భౌతికకాయాన్ని చూసి విలపించారు. గంభీరమైన వ్యక్తిత్వంతో కనిపించే ఆయన కంటతడి పెట్టుకున్నారు. బీఆర్ఎస్‌కు చెందిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాంగటి అకాల మృతిపట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు.

Tribute: మాగంటి గోపీనాథ్ నివాసానికి సీఎం చంద్రబాబు..?

Tribute: మాగంటి గోపీనాథ్ నివాసానికి సీఎం చంద్రబాబు..?

CM Chandrababu: జూబ్లీహిల్స్‌లోని మాగంటి గోపీనాథ్ నివాసానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రానున్నట్లు సమాచారం. అలాగే మాజీ సీఎం కేసీఆర్ మరికాసేట్లో రానున్నారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భౌతికకాయానికి నివాళులర్పించనున్నారు. కాగా గోపీనాథ్ నివాసంలోనే కేటీఆర్, హరీష్ రావు ఉన్నారు.

 BRS: మాగంటి మృతి పట్ల కేసీఆర్ సంతాపం..

BRS: మాగంటి మృతి పట్ల కేసీఆర్ సంతాపం..

KCR condolences: బీఆర్ఎస్ సీనియర్ నేత, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి పట్ల.. ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. సంతాపం ప్రకటించారు. మాగంటి మరణం పార్టీకి తీరనిలోటు అని అన్నారు.

Etela Rajender: అది కేసీఆర్‌ నిర్ణయమే

Etela Rajender: అది కేసీఆర్‌ నిర్ణయమే

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా బ్యారేజీలు నిర్మించాలన్న నిర్ణయం అప్పటి సీఎం కేసీఆర్‌, మంత్రివర్గం కలిసి తీసుకున్నదేనని అప్పటి ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి