• Home » KCR

KCR

Mahesh Kumar Goud: హరీశ్‌, ఈటల భేటీపై పక్కా సమాచారం

Mahesh Kumar Goud: హరీశ్‌, ఈటల భేటీపై పక్కా సమాచారం

కాళేశ్వరం అవినీతిపై విచారణకు హాజరు కావాలంటూ కేసీఆర్‌, హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌లకు కమిషన్‌ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో హరీశ్‌ రావు, ఈటల భేటీ అయ్యారని టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ పునరుద్ఘాటించారు.

హామీలను అమలు చేస్తూ ప్రజల్లో విశ్వాసం నింపాలి: కేసీఆర్‌

హామీలను అమలు చేస్తూ ప్రజల్లో విశ్వాసం నింపాలి: కేసీఆర్‌

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం దినోత్సవం జూన్‌ 2 సందర్భంగా బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

అమ్మకు సాయం అందేనా?

అమ్మకు సాయం అందేనా?

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవానంతరం బాలింతలకు అందజేసే మాతా శిశు సంరక్షణ కిట్‌ (గతంలో కేసీఆర్‌ కిట్‌) పంపిణీ నిలిచిపోయి సరిగ్గా నాలుగేళ్లు అవుతోంది.

Bandi Sanjay: బీజేపీతో పొత్తు ఉంటుందని ఏమార్చారు

Bandi Sanjay: బీజేపీతో పొత్తు ఉంటుందని ఏమార్చారు

గతంలో బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీలోని చాలా మంది ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్‌లోకి వచ్చారని.. అలా జరిగిన ప్రతిసారీ కేసీఆర్‌ ఎమ్మెల్యేలతో సమావేశమై కమలంతో పొత్తు పెట్టుకుంటామని చెప్పి వారిని కాషాయ గూటికి రాకుండా చేశారని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ఆరోపించారు.

Kalvakuntla Kavitha: కేసీఆర్‌కు నోటీసులంటే.. తెలంగాణకు ఇచ్చినట్లే

Kalvakuntla Kavitha: కేసీఆర్‌కు నోటీసులంటే.. తెలంగాణకు ఇచ్చినట్లే

బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌.. తెలంగాణ జాతిపిత అని, ఆయనకు నోటీసులు ఇవ్వడమంటే యావత్తు తెలంగాణకు నోటీసులిచ్చినట్లేనని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.

Kaleshwaram: ‘కాళేశ్వరం’ ప్రయోజనాలు వివరిద్దాం!

Kaleshwaram: ‘కాళేశ్వరం’ ప్రయోజనాలు వివరిద్దాం!

కాళేశ్వరంపై విచారణ కమిషన్‌ ఎదుట హాజరయ్యేందుకు మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సమాయత్తమవుతున్నారు.

Adluri Laxman: దళితులను కేసీఆర్ మోసం చేశారు.. అడ్లూరి లక్ష్మణ్ ఫైర్

Adluri Laxman: దళితులను కేసీఆర్ మోసం చేశారు.. అడ్లూరి లక్ష్మణ్ ఫైర్

కేసీఆర్ హయాంలో దళితులకు అన్యాయం జరిగిందని తెలంగాణ ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ విమర్శించారు. దళితుల సమస్యలను పరిష్కరించడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. రేవంత్ ప్రభుత్వం దళితుల సంక్షేమానికి కృషి చేస్తోందని అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు.

Kavitha: ఆరుగురు ఎమ్మెల్యేలను తెస్తా.. మంత్రి పదవి ఇస్తారా ?

Kavitha: ఆరుగురు ఎమ్మెల్యేలను తెస్తా.. మంత్రి పదవి ఇస్తారా ?

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత.. కాంగ్రెస్‌లో చేరేందుకు ఆ పార్టీతో రాయబారం నెరపిన అంశానికి సంబంధించి మరింత సమాచారం వెలుగులోకి వచ్చింది. కాంగ్రెస్‌లో తాను చేరడంతోపాటు, ‘‘బీఆర్‌ఎస్‌ నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలను తీసుకొని వస్తా.

KCR: కాళేశ్వరం కమిషన్‌కు ఏం చెబుదాం?

KCR: కాళేశ్వరం కమిషన్‌కు ఏం చెబుదాం?

కాళేశ్వరం కమిషన్‌ ముందు జూన్‌ 5న విచారణకు హాజరు కావాలని నిర్ణయించుకున్న మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌.. అందుకు సంబంధించి తగిన సమాచారాన్ని సిద్ధం చేసుకుంటున్నారు.

CM Revanth Reddy: దేశానికి తెలంగాణ మోడల్

CM Revanth Reddy: దేశానికి తెలంగాణ మోడల్

దేశానికి తెలంగాణ రాష్ట్రం మోడల్ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్ ప్రభుత్వం పదేళ్లలో చేయని పనులను తమ ప్రభుత్వం పది నెలల్లో చేసి చూపించిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి