Home » Karnataka News
కర్ణాటక ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ చేసిన కర్ణాటక సార్వభౌమాధికారం(Karnataka's sovereignty) వ్యాఖ్యలపై...
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka Assembly Elections) ప్రచారం ముగిసింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) కేరళ స్టోరీ (The Kerala Story) ప్రస్తావన తెచ్చారు.
ఓ ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేసి తాము అంజనాద్రిని (Anjanadri Hill) మరింత అభివృద్ధి చేస్తామని, రాష్ట్ర వ్యాప్తంగా హనుమంతుడి ఆలయాలు కట్టిస్తామని డీకే చెప్పారు.
భారతీయ జనతా పార్టీ (BJP) పతనం (BJPs downfall) కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka Assembly polls) సమయం నుంచే ప్రారంభం కావాలన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతే తాను సంతోషిస్తానన్నారు.
బజరంగ్దళ్ (Bajrang Dal) అంశం ప్రకంపనలు సృష్టిస్తుండటంతో కాంగ్రెస్ పార్టీ యూ టర్న్ తీసుకుంది. బజరంగ్దళ్ను నిషేధిస్తామని తమ మేనిఫెస్టోలో ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ వెనకడుగు వేసింది.
సోనియాగాంధీని (Sonia Gandhi) విషకన్య (vishkanya) అంటూ సంబోధించిన కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే బసన్గౌడ యత్నాల్కు (Basangouda Yatnal) ఈసీ (EC) నోటీసులిచ్చింది.
క్షేమ సమాచారాలు అడిగాక వారి పాదాలకు మోదీ నమస్కరించారు. తన పాదాలకు మొక్కేందుకు సుక్రి యత్నించగా మోదీ వారించారు.
అధికారంలోకొస్తే బజరంగ్దళ్ను (Bajrang Dal) బ్యాన్ చేస్తామని కాంగ్రెస్ పార్టీ (Congress party) తమ మ్యానిఫెస్టోలో (manifesto) ప్రకటించడం కలకలం రేపుతోంది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka Assembly Elections) వేళ తాజా ఒపీనియన్ పోల్ సర్వేలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది.