Home » Karnataka News
హైదరబాద్- బెళగావి(కర్ణాటక) మార్గంలో ఆరు కొత్త రైళ్లను ప్రారంభిస్తున్నట్లు దక్షిణమధ్యరైల్వే ప్రకటించింది.
తుంగభద్ర జలాశయంలో నీటి మట్టం క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఎండల తీవ్రత ఒక కారణమైతే, జలాశయం భద్రత దృష్ట్యా చేపట్టిన క్రస్ట్గేట్ల ఆధునికీకరణ పనులు నీటి నిలువలపై ప్రభావం చూపుతున్నాయి.
ఆపరేషన్ సిందూర్ సమయంలో సరికొత్త భారత్ను ప్రపంచం మొదటిసారి చూసిందని ప్రధాని మోదీ తెలిపారు. భారత భద్రతా బలగాలు పాకిస్థాన్లోని ఉగ్రస్థావరాలను కొన్ని గంటల్లోనే మట్టికరిపించాయని పేర్కొన్నారు.
కామిక్ పుస్తకాల్లో రూ.40 కోట్ల విలువైన కొకైన్ను దాచి తీసుకొచ్చిన ఓ వ్యక్తిని బెంగళూరు ఎయిర్పోర్టులో డీఆర్ఐ అధికారులు అరెస్టు చేశారు. అతడి నుంచి 4 కిలోల కొకైన్ను స్వాధీనం చేసుకున్నారు.
బెంగళూరు తొక్కిసలాట ఘటనలో బాధిత కుటుంబాలకు పరిహారాన్ని రూ.10 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచినట్టు కర్ణాటక ప్రభుత్వం తాజాగా పేర్కొంది.
దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన కర్ణాటక అత్యాచార కేసులో నిందితులను పోలీసులు మరోసారి అరెస్టు చేశారు. బెయిల్పై విడుదలైన నిందితులు భారీ ఊరేగింపు నిర్వహించడంతో వారిని మళ్లీ అరెస్టు చేశారు.
కర్ణాటకలో షాకింగ్ ఉదంతం వెలుగు చూసింది. పెళ్లి వేడుకల్లో ఓ వరుడు హార్ట్ఎటాక్తో కుప్పకూలిపోయాడు. తాళి కట్టిన కొన్ని నిమిషాలకే మరణించాడు.
క్రికెట్ బంతి పడిపోయిందంటూ ఓ టీచర్ ఇంటికొచ్చిన యువకుడు అతడితో ఘర్షణ పడి కత్తితో దాడి చేసిన ఘటన కర్ణాటకలో వెలుగు చూసింది.
Karnataka Crime News: డిగ్రీ చదివే ఓ యువకుడు చేసిన మర్డర్ కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఎవరికీ తెలియకూడదని హత్య చేసి చివరికి ఇలా అడ్డంగా బుక్కవడం చూసి కుటుంబ సభ్యులే షాక్ అయ్యారు. అమాయకంగా కనిపించే కుర్రాడి మనసులోకి ఇంత పగ ఎలా వచ్చిందని ఆశ్చర్యపోతున్నారు.
Mangaluru on High Alert: మంగళూరులో సుహాస్ శెట్టి అనే రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఐదు మంది వ్యక్తులు నడి రోడ్డుపై అతడ్ని వేట కొడవళ్లు, కత్తులతో నరికి చంపారు. దీంతో అధికారులు సిటీలో హై అలర్ట్ ప్రకటించారు.