Home » Karnataka News
కర్ణాటకలో గల గడగ్ ప్రాంతానికి చెందిన ప్రకాష్ మొదటి భార్య కుమారుడు వినాయక్. వినాయక్ తల్లి కాలం చేసిన తర్వాత ప్రకాష్ మరొకరిని పెళ్లి చేసుకున్నాడు. వారికి ఓ కుమారుడు కూడా ఉన్నారు. అయినప్పటికీ కొనుగోలు చేసిన స్థలాలు, ప్లాట్లు వినాయక్ పేరు మీద రాశాడు. అంతవరకు బానే ఉంది. గత ఐదారునెలల నుంచి పరిస్థితి మారింది.
తన కుమారుడు యతీంద్ర సిద్ధరామయ్యపై మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి చేసిన చేసిన ‘క్యాష్ ఫర్ పోస్టింగ్’ ఆరోపణలను తోసిపుచ్చుతూ.. ఆయనపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
కర్ణాటకలో సంచలన సృష్టించిన ప్రభుత్వాధికారి కేఎస్ ప్రతిమ హత్య కేసులో మిస్టరీ వీడింది. ఆమె హంతకుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో ప్రతిమ వద్ద...
కర్ణాటక: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బళ్లారిలో కమ్మ భవన్లో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాల సందర్భంగా బళ్లారిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టడం చాలా గర్వకారణంగా ఉందన్నారు.
రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన 40-45మంది ఎమ్మెల్యేలు తనతో టచ్లో ఉన్నారని అధిష్ఠానం గ్రీన్సిగ్నల్
రాష్ట్రంలో గెలిచినంత మాత్రాన దేశాన్ని గెలిచి నట్టు కాదని కాంగ్రెస్ను ఉద్దేశించి ఎమ్మెల్యే బీవై విజయేంద్ర(MLA BY Vijayendra) వ్యాఖ్యానించారు.
ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర సాగుతోందని మూడురోజుల కిందట డీసీఎం డీకే శివకుమార్(DCM DK Shivakumar) చేసిన వ్యాఖ్యలు హల్ఛల్
ప్రముఖ బీజేపీ నేత, మాజీ మంత్రి సీపీ యోగీశ్వర్(Former minister CP Yogeshwar) కుమార్తె, నటి నిశా(Actress Nisha) బెంగళూరులోని సదాశివనగర్లో మంగ
రాష్ట్రంలో తీవ్రమైన వర్షాభావం ఉన్నప్పటికీ తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని తమిళనాడుకు కావేరి నీటిని విడుదల చే
బళ్ళారిలో ఇంటర్నేషన్ క్రికెట్ స్డేడియంను నిర్మించాలని గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్ధనరెడ్డి(Gangavati MLA Gali Janardhana Reddy) కో