Home » Kamal Haasan
ఇండియాలోని ఫేమస్ డైరెక్టర్స్లో శంకర్ (Shankar) ఒకరు. సందేశంతో కూడిన చిత్రాలను రూపొందించడంలో ఆయనకు ఎవరు సాటిరారు. ‘ఇండియన్’, ‘రోబో’, ‘ఐ’, ‘2.o’ వంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు.
కమల్ హాసన్ సరసం జయప్రద (Jayaprada) కథానాయికగా నటించింది ఇందులో. జయప్రద అద్భుతమయిన పేరు తెచ్చుకుంది 'సాగర సంగమం' సినిమాలో. ఆమె తప్ప వేరేవాళ్లు వెయ్యలేరు ఆ రోల్ అనేటట్టుగా చేసింది. అయితే విశ్వనాధ్ గారు ఈ సినిమాకి జయప్రద కన్నా ముందు ఇంకొకరిని అనుకొని, ఆమెకి అడ్వాన్స్ కూడా ఇచ్చారట.
సినిమాను నిర్మించడం ఒక ఎత్తయితే, రిలీజ్ చేయడం మరో ఎత్తు. అందువల్ల మంచి రిలీజ్ డేట్ కోసం నిర్మాతలందరు పోటీపడుతుంటారు. పండగలు, సెలవుల సమయాల్లో ఒకేసారి రెండు, మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తాయి.
రాధికకు పెద్ద కట్ట స్క్రిప్ట్ ఇచ్చారు. దాని నిండా యాక్టర్ల మధ్య నడవాల్సిన డైలాగ్స్ చాలా ఉన్నాయి. చాలా గంభీరంగా సాగే ఈ సీన్లో
కాశీనాథుని విశ్వనాధ్ లేక కళాతపస్వి విశ్వనాధ్ #RIPVishwanathGaru తెలుగు సినిమాని ప్రపంచానికి చాటి చెప్పిన ఒక మహా మనీషి. ఎందుకంటే తెలుగులో సినిమాలు తీస్తారని విదేశీయులకి కూడా తెలిసేటట్టు చెయ్యగలిగే చిత్రం 'శంకరాభరణం' (Shankarabharanam).
దర్శకుడు లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) వ్యూహాత్మకంగా విజయ్ తో చేస్తున్న (#Thalapathy67) సినిమాలో ఎవరిని తీసుకుంటున్నారు అన్న విషయాన్ని సాంఘీక మాధ్యమాల్లో ప్రకటిస్తూ వస్తున్నాడు. విజయ్ తో పాటు, సంజయ్ దత్ (Sanjay Dutt), ప్రియా ఆనంద్ (Priya Anand), శాండీ, మిస్కిన్, అనిరుద్ రవిచందర్ (Anirudh Ravichander) ఇలా ఇంతవరకు ప్రకటించిన వారిలో వున్నారు. ఇది చూస్తుంటే ఈ సినిమా 'విక్రమ్' కన్నా ఇంకా పెద్ద రేంజ్ లో వుండబోతోంది
సినిమాల్లోంచి రాజకీయాల్లోకి వచ్చిన కమల్హాసన్ 'మక్కల్ నీది మయ్యం' పార్టీ వెబ్సైట్ హ్యాక్అ..
‘ఖైదీ’ (Kaithi) సినిమాకు దర్శకత్వం వహించి అన్ని ఇండస్ట్రీలను తన వైపునకు తిప్పుకొన్న దర్శకుడు లోకేష్ కనకరాజ్ (Lokesh Kanagaraj). చివరగా ‘విక్రమ్’ (Vikram) ను తెరకెక్కించాడు. కమల్ హాసన్ హీరోగా నటించిన ఈ మూవీ కోలీవుడ్ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది.
‘‘ దేశంలో నేటి పరిస్థితుల పట్ల నా ఆవేదన, దిగులుకు గొంతుకనివ్వడం ఒక భారతీయుడిగా నా బాధ్యత అనిపించింది’’ అని దిగ్గజ నటుడు, మక్కల్ నీది మయ్యమ్(MNM) వ్యవస్థాపకుడు కమల్ హాసన్ (Kamal Haasan) వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) శనివారం బీజేపీపై నిప్పులు చెరిగారు.