Home » Kalvakuntla Taraka Rama Rao
కాంగ్రెస్, బీజేపీ (Congress BJP) నేతలవి జూఠా మాటలని మంత్రి కేటీఆర్ (KTR) ధ్వజమెత్తారు. కేంద్రమంత్రి కిషన్రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని తప్పుబట్టారు.
తెలంగాణకు 40 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయని మంత్రి కేటీఆర్ (KTR) తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇవి కేవలం టీఎస్
న్యూ ఇయర్ కానుకగా కొత్తగూడ ఫ్లైఓవర్ (Kothaguda Flyover)ను మంత్రి కేటీఆర్ (KTR) ప్రారంభించారు.
నూతన సంవత్సర కానుకగా ఐటీ కారిడార్ (IT Corridor)లో అతిపెద్ద వంతెన ఆదివారం అందుబాటులోకి రానుంది.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించిన తీరును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారాక రామారావు విమర్శించారు.
ఎన్నికలకు ముందే టీఆర్ఎస్ పని అయిపోయిందని బీజేపీ ఎంపీ అర్వింద్ (Arvind) విమర్శించారు.
దేశ రాజధాని ఢిల్లీలో భారత్ రాష్ట్ర సమితి (Bharat Rashtra Samithi) పార్టీ జాతీయ కార్యాలయ ప్రారంభోత్సవానికి మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR) గైర్హాజరయ్యారు.
తెలంగాణ రాష్ట్ర సమితి (Telangana Rashtra Samithi) భారత్ రాష్ట్ర సమితి(Bharat Rashtra Samithi)గా మారి ప్రాంతీయ పార్టీ స్థాయి నుంచి జాతీయ స్థాయి పార్టీగా ఎదిగే క్రమంలో తొలి చిక్కును ఎదుర్కొంటోంది.
తెలంగాణలో సమీకృత రాకెట్ డిజైన్, తయారీ, పరీక్షా కేంద్రం ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. అంతరిక్ష ప్రయోగాలను ప్రోత్సహించాలన్న
ఇండియన్ రేసింగ్ లీగ్ (Indian Racing League)లో అసశ్రుతి చోటుచేసుకుంది. కార్ రేసింగ్ లీగ్ను మంత్రి కేటీఆర్ (KTR) ప్రారంభించారు. ప్రారంభించిన అనంతరం రేస్లను కేటీఆర్, ఆయన కుమారుడు హిమాన్షు తిలకించారు.