• Home » Kalvakuntla kavitha

Kalvakuntla kavitha

Kavitha: బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతే.. స్థానికం నిర్వహించాలిబీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతే.. స్థానికం నిర్వహించాలి

Kavitha: బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతే.. స్థానికం నిర్వహించాలిబీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతే.. స్థానికం నిర్వహించాలి

‘‘కాంగ్రెస్‌ ఇచ్చిన హమీ ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు 42 శాతానికి పెంచాలి. ఈ హామీని పట్టించుకోకుండా ఎన్నికలకు వెళ్లాలని ప్రయత్నిస్తే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తాం’’ అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత హెచ్చరించారు.

బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చే వరకు పోరాటం

బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చే వరకు పోరాటం

కామారెడ్డి డిక్లరేషన్‌ పేరిట బీసీలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్‌ ప్రభుత్వం విస్మరిస్తోందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు.

BRS: రేవంత్‌ పాలనలో కక్షలు తప్ప రక్షణ లేదు:కవిత

BRS: రేవంత్‌ పాలనలో కక్షలు తప్ప రక్షణ లేదు:కవిత

‘‘ప్రజాసమస్యలు పరిష్కరించడంపై ఏమాత్రం దృష్టిలేదు. ఎన్నికల హామీలు నెరవేర్చాలన్న ధ్యాసలేదు.. రేవంత్‌రెడ్డి పాలనలో కేవలం కక్షలు, వేధింపులు, కేసులు, అరెస్టులు తప్ప రక్షణ లేదు.

MLC Kavitha: ఆ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం..

MLC Kavitha: ఆ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం..

కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం మైలారం, దుర్కి, నస్రుల్లాబాద్, మిర్జాపూర్, నాచుపల్లి రైతుల భూములు వేలం వేయడాన్ని ఎమ్మెల్సీ కవిత ఖండించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో రుణాలు తీసుకున్న రైతులు.. వాటిని చెల్లించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం భూములు అమ్మేందుకు ప్రయత్నం చేస్తోందంటూ కవిత మండిపడ్డారు.

K Kavitha: రాష్ట్ర అస్తిత్వాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం దెబ్బతీస్తోంది

K Kavitha: రాష్ట్ర అస్తిత్వాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం దెబ్బతీస్తోంది

తెలంగాణ అస్తిత్వాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం దెబ్బతీస్తోందని, ఈ చర్యలను తెలంగాణ సమాజం సమష్టిగా అడ్డుకోవాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు.

ప్రభుత్వం ధరణికి తూట్లు పొడుస్తోంది: కవిత

ప్రభుత్వం ధరణికి తూట్లు పొడుస్తోంది: కవిత

భూ భారతి బిల్లుపై చర్చ సందర్భంగా శాసన మండలిలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ ప్రభుత్వం ధరణికి తూట్లు పొడుస్తోందన్నారు.

K. Kavitha: ‘మూసీ’పై డీపీఆర్‌కు కసరత్తు

K. Kavitha: ‘మూసీ’పై డీపీఆర్‌కు కసరత్తు

మూసీ సుందరీకరణ కోసం డీటైల్డ్‌ ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్‌) తయారీకి కసరత్తు జరుగుతోందని, ప్రిమిలినరీ ప్రాజెక్టు రిపోర్టు(పీపీఆర్‌) మాత్రం కేంద్ర ఆర్థిక శాఖకు పంపామని మంత్రి శ్రీధర్‌ బాబు చెప్పారు.

K Kavitha: ఇదిగో సాక్ష్యం!

K Kavitha: ఇదిగో సాక్ష్యం!

మూసీ సుందరీకరణకు సంబంధించి డీటెయిల్‌ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్‌) తయారు కాలేదని, ప్రపంచ బ్యాంకు నుంచి ఎలాంటి సాయాన్ని అభ్యర్థించలేదని సీఎం రేవంత్‌రెడ్డి

K Kavitha: ప్రభుత్వ జీవోను ధిక్కరించి..

K Kavitha: ప్రభుత్వ జీవోను ధిక్కరించి..

ఉద్యమ తెలంగాణ తల్లిని, తల్లిలోని బతుకమ్మను కాపాడుకుంటామని ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ అస్తిత్వంపై కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తున్న దాడిని గ్రామగ్రామాన ఎండగడతామని చెప్పారు.

Hyderabad: రేవంత్‌ రూపొందించింది కాంగ్రెస్‌ మాతను: కల్వకుంట్ల కవిత

Hyderabad: రేవంత్‌ రూపొందించింది కాంగ్రెస్‌ మాతను: కల్వకుంట్ల కవిత

సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చి, అవహేళన చేస్తున్నారని తెలంగాణ జాగృతి సంస్థ వ్యవస్థాపకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెప్పారు. శనివారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ‘‘తెలంగాణ అస్తిత్వంపై దాడి’’ అంశంపై ఆమె రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి