• Home » Kaleshwaram Project

Kaleshwaram Project

Harish Rao: తుమ్మిడిహెట్టికి మహారాష్ట్ర ఒప్పుకోలే.. అందుకే  కాళేశ్వరం చేపట్టాం

Harish Rao: తుమ్మిడిహెట్టికి మహారాష్ట్ర ఒప్పుకోలే.. అందుకే కాళేశ్వరం చేపట్టాం

ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో ప్రతిపాదించిన తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర అంగీకరించకపోవడం వల్లే కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని చేపట్టామని మాజీ మంత్రి హరీశ్‌రావు చెప్పారు.

Harish Kaleshwaram Inquiry: కాళేశ్వరం విచారణ.. దైవసాక్షిగా ప్రమాణం చేసిన హరీష్

Harish Kaleshwaram Inquiry: కాళేశ్వరం విచారణ.. దైవసాక్షిగా ప్రమాణం చేసిన హరీష్

Harish Kaleshwaram Inquiry: దాదాపు 40 నిమిషాల పాటు మాజీ మంత్రి హరీష్ రావును కాళేశ్వరం కమిషన్ విచారించింది. వాస్తవాలు చెబుతానని దైవసాక్షిగా మాజీ మంత్రి ప్రమాణం చేశారు.

Kaleshwaram Effects: కాళేశ్వరం కొట్టిన దెబ్బ.. ఆనాటి కథలు.. ఈటలపై తుమ్మల ఫైర్

Kaleshwaram Effects: కాళేశ్వరం కొట్టిన దెబ్బ.. ఆనాటి కథలు.. ఈటలపై తుమ్మల ఫైర్

కాళేశ్వరం ప్రాజెక్టు గురించి నిజానిజాలు నిగ్గుతేల్చేందుకు వేసిన కాళేశ్వరం కమిషన్ ముందు వింత వింత సంగతులు బయటకొస్తున్నాయి. ఈ కమిషన్ ముందు వాంగ్మూలం ఇచ్చిన ఈటల మాటలపై తుమ్మల మండిపడ్డారు.

Harish Rao: కాళేశ్వరం కమిషన్‌ విచారణకు భయపడేది లేదు: హరీష్‌రావు

Harish Rao: కాళేశ్వరం కమిషన్‌ విచారణకు భయపడేది లేదు: హరీష్‌రావు

బీఆర్ఎస్‌పై బురద జల్లేందుకే మేడిగడ్డకు రిపేర్లు చేయడం లేదని మాజీ మంత్రి హరీష్‌రావు ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజలకు వాస్తవాలు తెలియాలని అన్నారు. గతంలో ప్రాజెక్టుల ద్వారా చెరువులు నింపే పరిస్థితి లేదని హరీష్‌రావు తెలిపారు.

KTR: కాళేశ్వరం కమిషన్‌ పేరిట నాటకాలాడుతున్నారు.. రేవంత్ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్

KTR: కాళేశ్వరం కమిషన్‌ పేరిట నాటకాలాడుతున్నారు.. రేవంత్ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్

కాళేశ్వరం కమిషన్‌ పేరిట రేవంత్ ప్రభుత్వం నాటకాలాడుతోందని మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. మేడిగడ్డ బ్యారేజ్‌కు వెంటనే రిపేర్లు చేసి నీళ్లివ్వాలని తాము గతంలో కోరినా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదని కేటీఆర్‌ ప్రశ్నల వర్షం కురిపించారు.

Mahesh Kumar Goud: ఈ నెల్లోనే విస్తరణ

Mahesh Kumar Goud: ఈ నెల్లోనే విస్తరణ

ఈ నెలలోనే పీసీసీ కార్యవర్గ నియామకంతో పాటు మంత్రివర్గ విస్తరణకు అవకాశం ఉందని టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ చెప్పారు. ఎమ్మెల్యేలు తమ పనితీరును సమీక్షించుకోవాలని హితవు పలికారు.

Etela Rajender: అది కేసీఆర్‌ నిర్ణయమే

Etela Rajender: అది కేసీఆర్‌ నిర్ణయమే

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా బ్యారేజీలు నిర్మించాలన్న నిర్ణయం అప్పటి సీఎం కేసీఆర్‌, మంత్రివర్గం కలిసి తీసుకున్నదేనని అప్పటి ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు.

Etela Inquiry: అంతా నిజమే చెబుతా.. ఈటెలతో కమిషన్ ప్రమాణం

Etela Inquiry: అంతా నిజమే చెబుతా.. ఈటెలతో కమిషన్ ప్రమాణం

Etela Inquiry: కాళేశ్వరం కమీషన్ ముందు 113వ సాక్షిగా మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ హాజరయ్యారు. ఈ సందర్బంగా అంతా నిజమే చెబుతాను అంటూ ఈటెలతో ప్రమాణం చేయించిన అనంతరం కమిషన్ విచారణను షురూ చేసింది.

Etela Rajender: మెడపై తుపాకీ పెట్టినా నిజాలే చెబుతా.. కమిషన్ విచారణపై ఈటెల

Etela Rajender: మెడపై తుపాకీ పెట్టినా నిజాలే చెబుతా.. కమిషన్ విచారణపై ఈటెల

Etela Rajender: 25 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏ పార్టీలో ఉన్నా వాల్యూతో ఉన్నట్లు ఎంపీ ఈటెల రాజేందర్ తెలిపారు. తెలంగాణలో మొట్టమొదటి ఆర్థిక మంత్రిగా పనిచేశానన్నారు. తెలంగాణ సాధించుకుంది నీళ్లు, నిధులు, ఉద్యోగాల కోసమని చెప్పారు.

Eatela Kaleshwaram Inquiry: కాళేశ్వరం కమిషన్ విచారణకు ఈటెల

Eatela Kaleshwaram Inquiry: కాళేశ్వరం కమిషన్ విచారణకు ఈటెల

Eatela Kaleshwaram Inquiry: కాళేశ్వరం ప్రాజెక్ట్ అవకతవలపై న్యాయవిచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ ముందు ఎంపీ ఈటెల రాజేందర్ విచారణకు హాజరయ్యారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి