• Home » Kaleshwaram Project

Kaleshwaram Project

Kaleshwaram Project: ఒక్కొక్కరి ఆస్తులు రూ.200 కోట్లపైనే!

Kaleshwaram Project: ఒక్కొక్కరి ఆస్తులు రూ.200 కోట్లపైనే!

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకంగా వ్యవహరించిన ఇంజనీర్ల ఆస్తులపై ఏసీబీ గురిపెట్టింది. ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌గా పనిచేసిన భూక్యా హరిరామ్‌ను గత ఏప్రిల్‌ 26న అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు..

DK Aruna: కాళేశ్వరంపై సీబీఐ విచారణ కోరాలి: డీకే అరుణ

DK Aruna: కాళేశ్వరంపై సీబీఐ విచారణ కోరాలి: డీకే అరుణ

కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై రాష్ట్ర సర్కారు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి సీబీఐ విచారణ కోరాలని ఎంపీ డీకే అరుణ అన్నారు.

ACB Case: కాలేశ్వరం ఈఈ రిమాండ్‌కు తరలింపు..

ACB Case: కాలేశ్వరం ఈఈ రిమాండ్‌కు తరలింపు..

EE Remand: నీటిపారుదల శాఖకు చెందిన అవినీతి తిమింగలం ఏసీబీ వలకు చిక్కింది. ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న నూనె శ్రీధర్‌ను ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఏసీబీ కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది.

MLC: చట్టానికి ఎవరూ అతీతులు కారు..

MLC: చట్టానికి ఎవరూ అతీతులు కారు..

చట్టానికి ఎవరూ అతీతులు కారని, ప్రజా సొమ్మును ఇష్టారీతిన ఖర్చు చేయడం వల్లే కమిషన్‌ ఎదుట మాజీ సీఎం కేసీఆర్‌ విచారణకు హాజరయ్యారని ఎమెల్సీ ప్రొఫెసర్‌ కోదండరాం అన్నారు.

CPI : మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను వదిలేయాలి

CPI : మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను వదిలేయాలి

కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కాకుండా అందులోని అన్నారం, మేడిగడ్డ, సుందిళ్ల బ్యారేజీలను ఇక వదిలేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్‌ చేశారు.

KCR: నీటి నిల్వ నిర్ణయం  అధికారులదే

KCR: నీటి నిల్వ నిర్ణయం అధికారులదే

కాళేశ్వరం బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయాలన్న నిర్ణయం అధికారులదేనని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌.. జస్టిస్‌ పినాకి చంద్ర ఘోష్‌ కమిషన్‌కు తెలిపారు. పంప్‌హౌస్‌ హెడ్‌కు తాకేంతవరకు నీటిని వారే నిల్వ చేశారని చెప్పారు.

KCR Kaleshwaram Inquiry: విచారణ ముగిసింది.. కేసీఆర్  ఏం చెప్పారంటే

KCR Kaleshwaram Inquiry: విచారణ ముగిసింది.. కేసీఆర్ ఏం చెప్పారంటే

KCR Kaleshwaram Inquiry: కాళేశ్వరం కమిషన్ విచారణ ముగియడంతో మాజీ సీఎం కేసీఆర్ బీఆర్కే భవన్‌ నుంచి వెళ్లిపోయారు. దాదాపు 50 నిమిషాల పాటు విచారణ సాగింది.

KCR Kaleshwaram Commission: కేసీఆర్ విచారణ.. కాళేశ్వరం కమిషన్ కీలక నిర్ణయం

KCR Kaleshwaram Commission: కేసీఆర్ విచారణ.. కాళేశ్వరం కమిషన్ కీలక నిర్ణయం

KCR Kaleshwaram Commission: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విషయంలో కాళేశ్వరం కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరం కమిషన్ విచారణ నిమిత్తం కేసీఆర్ బీఆర్కే భవన్‌కు చేరుకున్నారు.

KCR : కాళేశ్వరం విచారణలో కేసీఆర్ ఏం చెప్పబోతున్నారు..

KCR : కాళేశ్వరం విచారణలో కేసీఆర్ ఏం చెప్పబోతున్నారు..

మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు బీఆర్కే భవన్‌లో జరుగుతున్న కాళేశ్వరం కమిషన్ విచారణకు బుధవారం హాజరయ్యారు. అయితే ఈ విచారణలో కేసీఆర్ ఏం చెప్పబోతున్నారనే అంశం ఉత్కంఠగా మారింది.

KCR: కాళేశ్వరం కమిషన్ విచారణకు బయల్దేరిన కేసీఆర్

KCR: కాళేశ్వరం కమిషన్ విచారణకు బయల్దేరిన కేసీఆర్

కాళేశ్వరం కమిషన్ ముందు మాజీ సీఎం కేసీఆర్ హాజరయ్యే నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించారు. విజిటర్స్, పలు పనులపై బీఆర్కే భవన్‌కి వచ్చే వారిని గేట్ బయటే పోలీసులు నిలిపివేస్తున్నారు. బీఆర్కే భవన్‌లో పని చేసే ఉద్యోగులు, సిబ్బందిని మాత్రమే లోపలకు పోలీసులు అనుమతిస్తున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి