Home » Kakinada
ఏపీలో రేషన్ బియ్యం స్మగ్లింగ్పై నియమించిన సిట్లో వైసీపీ సానుకూల డీఎస్పీలకు బాధ్యతలు అప్పగించడంపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది.డీఎస్పీలను మార్చాలని నిర్ణయించింది. వైసీపీ సానుకూల డీఎస్పీలను నియమించడంపై తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ వారిపై రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి.
పేరుకు మాత్రం ప్రజాప్రతినిధి.. చేసిందంతా దౌర్జన్యాలు, దందాలు, బెదిరింపులు, కబ్జాలు. దీనికితోడు అడ్డగోలు తెంపరితనం. పైగా అప్పటి ముఖ్యమంత్రి జగన్కు అత్యంత సన్నిహితుడిననే తలపొగరు. వెరసి పెన్షనర్స్ ప్యారడైజ్గా పిలిచే కాకినాడలో కడప తరహా సంస్కృతి తీసుకువచ్చారు.
పిఠాపురం, డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా శ్రీపాదశ్రీవల్లభుల జన్మస్థానంగా ప్రాచుర్యం పొందిన కాకినాడ జిల్లా పిఠాపురం లోని శ్రీపాదశ్రీవల్లభ మహాసంస్థానంలో దత్త జయంతి సప్తాహ మహోత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు మహాగణపతిపూజ, కలశస్థాపన, శ్రీపాదశ్రీవల్లభుల మహిమాన్విత దివ్య
అమరావతి: రేషన్ బియ్యం స్మగ్లింగ్పై నియమించిన సీట్లో వైఎస్సార్సీపీ సానుకూల డీఎస్పీలను నియమించిన అంశంపై ప్రభుత్వం దృష్టి సారించింది. డీఎస్పీలను మార్చాలని నిర్ణయించింది. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్సార్సీపీతో అంట కాగిన డీఎస్పీలను వీఆర్కు ప్రభుత్వం పంపింది.
వాటాల కోసం అసలు యజమానిని బెదిరించి, భయపెట్టడమే కాదు... బ్యాంకునూ బురిడీ కొట్టించారు. నిబంధనలను అతిక్రమించి మరీ కాకినాడ సీపోర్టులో 41 శాతం వాటాను కొట్టేశారు. ‘మాఫియా మోడల్’లో బయటపడిన కొత్త కోణమిది! విజిలెన్స్, మారిటైం బోర్డులను ఉసిగొల్పి...
రేషన్ బియ్యం మాఫియాపై ఉచ్చు బిగుస్తోంది. పేదలకు పంచే బియ్యాన్ని కారుచౌక ధరకు కొట్టేసి, ఆనక పాలిష్ చేసి, విదేశాలకు తరలించి వేలకోట్లు కొట్టేసిన స్మగ్లింగ్ ముఠాల ఆట కట్టించడానికి ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది.
ప్రపంచం అంతా మారిపోయింది.. డిజిటల్ వైపు పరుగులు పెడుతోంది.. ప్రస్తుతం రూపాయి చెల్లించాలన్నా ఆన్లైన్.. అయితే పంచాయతీల్లో మాత్రం ఇప్పటి కింకా పాత పద్ధతే. ఏ సేవ కావాలన్నా మాన్యువల్గా దరఖాస్తు చేయాల్సిందే.. వాళ్లూ అదే స్థాయిలో మాన్యువల్గా ధ్రువీకరణ పత్రం అందజేస్తారు. ఈ విధానానికి స్వస్తి పలకాలని కూటమి ప్రభుత్వం నిర్ణయిం చింది. దీనిలో భాగంగా డిజిటలైజేషన్ దిశగా అడుగులు వేస్తోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 1103 పంచాయతీలు ఉండగా అన్నింటా ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో ఇక ఏ సేవ అయినా ఆన్లైన్లోనే. దీంతో గ్రామీణ ప్రజల కష్టాలు తీరునున్నాయి.. ఈ సేవలు జనవరి నుంచి అమల్లోకి వస్తాయి.
కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు రేషన్ బియ్యం తరలింపుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు జీవో జారీ చేసింది.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపట్టణాన్ని కేంద్రంగా చేసుకున్న విజయసాయిరెడ్డి ఎందరో అధికారులు, విశాఖవాసులను భయపెట్టి, బెదిరించి భూములతో పాటు భారీగా ఆస్తులు కూడబెట్టారనే ప్రచారం జోరుగా సాగింది. విజయసాయిరెడ్డిపై ఆరోపణల తీవ్రత పెరగడంతో ఆయనను విశాఖ బాధ్యతల నుంచి..
కాకినాడ పోర్టుకు సంబంధించి అనేక విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కాకినాడ పోర్టు నుంచి అక్రమంగా ఎగుమతి చేస్తున్న బియ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్ ఇటీవల కాకినాడ పోర్టులో పర్యటించారు. అక్కడ జరుగుతున్న అక్రమాలను గుర్తించారు.