• Home » KADAPA

KADAPA

YS Abhishek Reddy:  జగన్ కుటుంబంలో తీవ్ర విషాదం..  వైఎస్ అభిషేక్ రెడ్డి కన్నుమూత

YS Abhishek Reddy: జగన్ కుటుంబంలో తీవ్ర విషాదం.. వైఎస్ అభిషేక్ రెడ్డి కన్నుమూత

YS Abhishek Reddy: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. అనారోగ్యంతో జగన్ సోదరుడు వైఎస్ అభిషేక్ రెడ్డి కన్నుమూశారు. ఆయన కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.

 Varra Ravindra Reddy : బాలకృష్ణ, అనిత, మంద కృష్ణపైనే పోస్టులుపెట్టా

Varra Ravindra Reddy : బాలకృష్ణ, అనిత, మంద కృష్ణపైనే పోస్టులుపెట్టా

‘సినీనటుడు.. ఎమ్మెల్యే బాలకృష్ణ, హోంమంత్రి అనిత, ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ కుటుంబసభ్యులపై మాత్రమే సోషల్‌ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టా. మిగతా వాటి గురించి నాకు తెలియదు’ అని వైసీపీ సోషల్‌ మీడియా జిల్లా కో కన్వీనర్‌ వర్రా రవీంద్రరెడ్డి ...

 Forest Dept :  సజ్జల కబ్జాపై అటవీశాఖ హ్యాండ్సప్‌

Forest Dept : సజ్జల కబ్జాపై అటవీశాఖ హ్యాండ్సప్‌

వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబం కబ్జా చేసిన భూమి తమది కాదంటూ అటవీ శాఖ చేతులెత్తేసింది.

YSRCP : ఓఎన్‌జీసీకి ‘బూడిద’!

YSRCP : ఓఎన్‌జీసీకి ‘బూడిద’!

కడప జిల్లాలోని కొందరు వైసీపీ నేతలు సిండికేట్‌గా ఏర్పడి నకిలీ బెరైటీస్‌ విక్రయిస్తూ కోట్ల రూపాయలు పోగేసుకుంటున్నారు.

AP Mining Corporation : గనుల శాఖకు ‘గండి’

AP Mining Corporation : గనుల శాఖకు ‘గండి’

రాష్ట్ర ప్రభుత్వానికి వేలకోట్ల రూపాయల ఆదాయం తీసుకొచ్చే ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) కొందరు వైసీపీ నేతలకు పాడిఆవుగా మారింది. వైసీపీ అధినేత జగన్‌ అండతో ఎండీసీ నుంచి అందినకాడికి దండుకుంటున్నారు.

TDP MLC : రామచంద్రయ్యకు పుత్ర వియోగం

TDP MLC : రామచంద్రయ్యకు పుత్ర వియోగం

మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య కుమారుడు విష్ణుస్వరూప్‌(42) శనివారం ఆకస్మికంగా మృతి చెందారు.

Deputy CM Pawan Kalyan : తోలుతీసి కూర్చోబెడతాం

Deputy CM Pawan Kalyan : తోలుతీసి కూర్చోబెడతాం

‘‘గతంలో ఎంపీడీవో ప్రతా్‌పరెడ్డి, శేఖర్‌నాయక్‌, శ్రీనివాసులరెడ్డిపై దాడి చేశారు. ఇప్పుడు జవహర్‌బాబుపై దాడి చేశారు. వైసీపీ నేతలకు అహంకారం తలకెక్కింది.

Pawan Kalyan: వారిని ఎలా నియంత్రించాలో తెలుసు.. చేసి చూపిస్తాం

Pawan Kalyan: వారిని ఎలా నియంత్రించాలో తెలుసు.. చేసి చూపిస్తాం

Pawan Kalyan: వైసీపీ దాడిలో గాయపడి రిమ్స్‌లో చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరామర్శించారు. ఇష్టారాజ్యంగా అధికారులపై దాడి చేస్తే ఉపేక్షించేది లేదని ఈ సందర్భంగా పవన్ అన్నారు. ఘటనా స్థలానికి సీఐ వెళ్తే తప్ప పరిస్థితి కంట్రోల్ కాలేదన్నారు.

AP News: పులివెందులలో విషాదం.. అప్పుల బాధతో రైతు కుటుంబం

AP News: పులివెందులలో విషాదం.. అప్పుల బాధతో రైతు కుటుంబం

Andhrapradesh: గ్రామానికి చెందిన నాగేంద్రకు సొంతంగా ఒకటిన్నర భూమి ఉంది. అయితే సొంత భూమితో పాటు 15 ఎకరాలు వేరే వారి భూములను కౌలుకు తీసుకున్నాడు నాగేంద్ర. పొలాన్ని సాగు చేసేందుకు మితిమీరి అప్పు కూడా చేశాడు. అప్పులు చేసి సాగు చేసిన పంటలో భారీ నష్టం రావడంతో రైతు కృంగిపోయాడు. ఏం చేయాలో తెలియని స్థితిలో ఉండిపోయాడు.

 AP High Court : అవినాష్ రెడ్డి పీఏ బెయిల్‌పై ముగిసిన వాదనలు

AP High Court : అవినాష్ రెడ్డి పీఏ బెయిల్‌పై ముగిసిన వాదనలు

వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి వ్యక్తిగత కార్యదర్శి బండి రాఘవరెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. ఇరువైపుల వాదనలు ముగియడంతో జనవరి 7న నిర్ణయం వెల్లడిస్తామని న్యాయమూర్తి జస్టిస్‌ వీఆర్‌కె కృపాసాగర్‌ ప్రకటించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి