• Home » KA Paul

KA Paul

KA Paul: నేను శపించడం వల్లే కేసీఆర్ ఓడిపోయారు.. జైలుకు వెళ్లే వాళ్లకు అధికారం అప్పగిస్తారా

KA Paul: నేను శపించడం వల్లే కేసీఆర్ ఓడిపోయారు.. జైలుకు వెళ్లే వాళ్లకు అధికారం అప్పగిస్తారా

ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు, తెలంగాణతో సహా దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గరవుతున్న వేళ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ.పాల్ చేసిన కామెంట్లు ఇంట్రెస్టింగ్ గా మారాయి.

KA Paul: వైఎస్ జగన్ వేస్ట్.. కేసీఆర్ డిక్టేటర్.. రేవంత్ సేవకుడు!

KA Paul: వైఎస్ జగన్ వేస్ట్.. కేసీఆర్ డిక్టేటర్.. రేవంత్ సేవకుడు!

తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని కేఏ.పాల్ ప్రశంసల్లో ముంచెత్తారు. రేవంత్ గొప్ప నాయకుడు అని కొనియాడారు. ఆయన అధికారంలోకి వచ్చాక రాష్ట్ర పరిస్థితి మారుతోందన్నారు.

KA Paul: సీఎం జగన్‌పై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు

KA Paul: సీఎం జగన్‌పై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు

KA Paul: ఏపీ సీఎం జగన్‌ను కలిసేందుకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తాడేపల్లి వెళ్లారు. అయితే సీఎంను కలిసేందుకు అనుమతి లేదని పోలీసులు కేఏ పాల్‌కు తెలిపారు. అంతేకాకుండా క్యాంప్ కార్యాలయం నుంచి వెంటనే వెళ్లిపోవాలని తెలిపారు. అనంతరం జగన్‌పై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

AP Politcs: సీఎం వైఎస్ జగన్‌ను కలవనున్న కేఏ పాల్

AP Politcs: సీఎం వైఎస్ జగన్‌ను కలవనున్న కేఏ పాల్

తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఎ పాల్ వచ్చారు. సీఎం వైఎస్ జగన్‌ను కలిసేందుకు అనుమతి లేదని పోలీసులు ఆయనను క్యాంపు కార్యాలయంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లే రోడ్డు మెయిన్ గేట్ వద్ద కేఏ పాల్ వేచి చూస్తున్నారు.

KA Paul: రాజారెడ్డి, వైఎస్ ఆత్మలతో మాట్లాడుతా.. కేఏపాల్ సంచలన వ్యాఖ్యలు

KA Paul: రాజారెడ్డి, వైఎస్ ఆత్మలతో మాట్లాడుతా.. కేఏపాల్ సంచలన వ్యాఖ్యలు

Andhrapradesh: కాంగ్రెస్ నేత వైఎస్ షర్మిలపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడం పెద్ద తప్పిదమన్నారు. ఆస్తులు, పదవి కోసం సోనియాకు షర్మిల తన పార్టీ ని అమ్మేశారని విమర్శించారు. షర్మిలా నీకు రాజకీయాలు అవసరమా? అంటూ మండిపడ్డారు. రాజారెడ్డి, వైయస్ ఆత్మలతో తాను మాట్లాడుతానన్నారు.

KA Paul: అదుర్స్ సీన్ రిపీట్.. ప్రసంగం మధ్యలో కేఏ పాల్ కామెడీ పంచ్

KA Paul: అదుర్స్ సీన్ రిపీట్.. ప్రసంగం మధ్యలో కేఏ పాల్ కామెడీ పంచ్

Viral Video: వంగవీటి మోహన్‌రంగా ఆమరణ నిరాహార దీక్ష చేసిన రోజు కావడంతో సోమవారం నాడు విజయవాడలో కేఏ పాల్ మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా విజయవాడలో కేఏ పాల్ ప్రసంగిస్తుంటే..

KA Paul: పవన్ కళ్యాణ్ మా పార్టీలోకి  వస్తే.. సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తాను

KA Paul: పవన్ కళ్యాణ్ మా పార్టీలోకి వస్తే.. సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తాను

జనసేన ( Janasena ) అధినేత పవన్ కళ్యాణ్‌ ( Pawan Kalyan ) ని ప్రజాశాంతి పార్టీలోకి ఆహ్వానించామని.. ఆయన మా పార్టీలోకి వస్తే.. ఏపీకి సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తానని ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ( KA Paul ) వ్యాఖ్యానించారు. సోమవారం నాడు తన కార్యాలయంలో కేఏ పాల్ మీడియాతో మాట్లాడుతూ...‘‘తెలంగాణ నుంచి జన సేనను తరిమేశారు. పవన్ కళ్యాణ్ మాతో పొత్తుకు రావాలి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 14 ఏళ్లలో అవినీతి పాలన , ప్రత్యేక ప్యాకేజీ, హోదా సాధించలేక పోయారు’’ అని కేఏ పాల్ తెలిపారు.

KA Paul: భూ హక్కుల చట్టం-2023 నిర్ణయాన్ని వైసీపీ ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలి

KA Paul: భూ హక్కుల చట్టం-2023 నిర్ణయాన్ని వైసీపీ ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలి

ఆంధ్రప్రదేశ్ భూ హక్కుల చట్టం-2023 నిర్ణయాన్ని వైసీపీ ప్రభుత్వం ( YCP Govt ) వెంటనే వెనక్కి తీసుకోవాలని చట్టాన్ని రద్దు చేయకపోతే న్యాయపోరాటం చేస్తానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ( KA Paul ) వ్యాఖ్యానించారు. శనివారం నాడు ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ... ఆంధ్రుల హక్కుల కోసం న్యాయవాదులు పోరాటం చేస్తున్నారని చెప్పారు. స్టీల్ ఫ్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి విఫలం అయ్యారని కేఏ పాల్‌ ఎద్దేవా చేశారు.

KA Paul: ‘‘మోదీని చిత్తుగా ఓడించి.. తెలుగు వారి సత్తా చూపిస్తా’’..

KA Paul: ‘‘మోదీని చిత్తుగా ఓడించి.. తెలుగు వారి సత్తా చూపిస్తా’’..

వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీని చిత్తుగా ఓడించి, తెలుగు వారి సత్తా చూపిస్తానంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాలో మాట్లాడుతూ..

KA Paul : కేసీఆర్ కోసం ఏసుప్రభువుని ప్రార్థించా

KA Paul : కేసీఆర్ కోసం ఏసుప్రభువుని ప్రార్థించా

మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ( KCR ) ని ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్ ( KA Paul ) సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో సోమవారం నాడు పరామర్శించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి