Home » Jupally Krishna Rao
కవిత మాజీ సీఎం కేసీఆర్(KCR) చుట్టూ దెయ్యాలు ఉన్నాయని అన్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు(Joopalli Krishnarao) గుర్తు చేశారు. కవిత కూడా కొరివి దెయ్యమని సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో హెలీ టూరిజం అభివృద్ధిపై దృష్టి సారించామని, హైదరాబాద్- సోమశిల - శ్రీశైలం మధ్య హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలు చేస్తున్నామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు.
గత ప్రభుత్వ హయాంలో కడెం ప్రాజెక్టుకు కనీసం మరమ్మతులు చేయలేదని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు
డ్రగ్స్ రవాణా, వినియోగంపై ఉక్కుపాదం మోపుతామని, వీటిలో సంబంధం ఉన్న నిందితులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు.
రాష్ట్రంలోని వెనుకబడిన వర్గాలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో అమలులో ఉన్న పంచాయతీరాజ్ చట్టం-2018ను సవరించి, ఆర్డినెన్స్ను తేవడం ద్వారా ఈ రిజర్వేషన్లను వర్తింపజేస్తారు.
రాష్ట్రంలో అర్హులైన వృద్ధ కళాకారులందరికీ పింఛన్లు ఇస్తామని పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.
అటవీ హక్కుల చట్టం ద్వారా గిరిజనులకు ఇచ్చిన భూములను వాపసు తీసుకోవడం జరగదని, ఈ విషయంలో ఆసిఫాబాద్ జిల్లాలోని ఆదివాసీల గిరిజనులెవ్వరూ..
ఉమ్మడి అదిలాబాద్ జిల్లా అభివృద్ధికి అధికారులు బాధ్యతయుతంగా పని చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు.
రాష్ట్రంలో అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకుని పర్యాటకరంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి తద్వారా యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.
రాబోయే పది రోజుల్లో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖలో బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు.