Home » Jupally Krishna Rao
ఎట్టకేలకు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. గురువారం ఉదయం ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్జే సమక్షంలో జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఉదయమే జూపల్లితో పాటు పలువురు నేతలు ఖర్గే నివాసానికి చేరుకున్నారు.
కాంగ్రెస్లో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు చేరిక మరోసారి వాయిదా పడింది. ఈరోజు (బుధవారం) జూపల్లి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవాల్సి ఉంది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో జూపల్లి హస్తం పార్టీ తీర్థంపుచ్చుకోవాల్సి ఉంది.
కాంగ్రెస్ పార్టీలో (Congress party) జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) చేరిక మరింత ఆలస్యమవనుంది. కొల్లాపూర్లో ఈ నెల 30న నిర్వహించ తలపెట్టిన ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) బహిరంగ సభ మరోసారి వాయిదా పడింది. భారీ వర్షాల ప్రభావంతో ఈ సభను వాయిదా వేస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. వర్షాల కారణంగా వాయిదా వేస్తున్నట్టు పేర్కొంది. కాగా ఈనెల 20న జరగాల్సిన సభను 30కి వాయిదా వేసిన విషయం తెలిసిందే.
జిల్లాలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు రోడ్ షో నిర్వహించారు.
సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో మాజీ మంత్రి జూపల్లి కృష్ణా రావు భేటీ అయ్యారు.
తెలంగాణలో రాజకీయాలు (Telangana Politics) గంట గంటకూ మారిపోతున్నాయ్.. ఎప్పుడు ఏ నేత సొంత పార్టీకి గుడ్ బై చెప్పి.. వేరే పార్టీలో చేరతారో..? అర్థం కాని పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ నుంకాంగ్రెస్, బీజేపీలోకి.. బీఆర్ఎస్, బీజేపీ (BJP) నుంచి కాంగ్రెస్లోకి (Congress) ఇలా నేతలు జంపింగ్లు షురూ చేసేశారు..
కాంగ్రెస్కు (Congress) కంచుకోటగా పేరున్న ఖమ్మం జిల్లా (Khammam) నుంచే ఆ పార్టీ ఎన్నికల శంఖారావం మోగిస్తోందిది. అధికార బీఆర్ఎస్ను (BRS) ఓడించడమే లక్ష్యంగా ఇవాళ ఖమ్మంలో ‘తెలంగాణ జనగర్జన’ (Telangana JanaGarjana) సభకు తలపెట్టింది...
మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుపై (Jupally Krishna Rao) కొల్లాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి (Beeram Harshavardhan Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలైపోయింది. అన్ని పార్టీలు ఎవరికి వారే ఎత్తులకు పైఎత్తులు వేస్తూ దూసుకుపోతున్నాయి. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ మంచి జోష్లో ఉన్నట్టు కనిపిస్తోంది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక.. ఆ ఊపు తెలంగాణ కాంగ్రెస్లో కూడా మొదలైంది. ఇందుకు జూపల్లి, పొంగులేటి లాంటి పెద్ద లీడర్లు హస్తం గూటికి చేరడమే కారణం.
న్యూఢిల్లీ: బీఆర్ఎస్ బహిష్కృత నేతలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు సోమవారం ఢిల్లీల్లో కాంగ్రెస్ పెద్దలను కలవనున్నారు. ఈ సాయంత్రం 3గంటలకు ఇరువురు నేతలు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని మర్యాద పూర్వకంగా కలవనున్నారు.