• Home » Jogi Ramesh

Jogi Ramesh

AP News: మైలవరంలో ఉద్రిక్తత.. మంత్రి జోగి-టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ

AP News: మైలవరంలో ఉద్రిక్తత.. మంత్రి జోగి-టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ

మైలవరంలో మంత్రి జోగి రమేష్ (jogi ramesh) అనుచరులు హల్‌చల్ సృష్టించారు. బోసుబొమ్మ సెంటర్‌లో (mylavaram) ప్రతిపక్ష నేత, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు దిష్టిబొమ్మను మంత్రి అనుచరులు దగ్ధం చేశారు. జి.కొండూరు జెడ్పీటీసీ మందా జక్రి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు నిరసన తెలిపారు. చంద్రబాబు (Chandrababu), పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) డౌన్ డౌన్.. బీసీ మంత్రి జోగి రమేష్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు.

AP Politics : చంద్రబాబు, పవన్‌పై మంత్రి జోగి రమేష్ అనుచిత వ్యాఖ్యలు

AP Politics : చంద్రబాబు, పవన్‌పై మంత్రి జోగి రమేష్ అనుచిత వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు (AP Elections) సమీపిస్తున్న కొద్దీ అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మాటలు శృతిమించిపోతున్నాయి. మరీ ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీల నేతల ప్రశ్నలకు ఏపీ మంత్రులు (AP Ministers) సమాధానం చెప్పలేక బూతులు మాట్లాడేస్తున్నారు...

AP News: మంత్రి జోగి రమేష్‌పై జనసేన మహిళలు ఆగ్రహం.. గాజులు, చీర తీసుకెళ్తుండగా..!

AP News: మంత్రి జోగి రమేష్‌పై జనసేన మహిళలు ఆగ్రహం.. గాజులు, చీర తీసుకెళ్తుండగా..!

బూతులు తిట్టే వారిని పోలీసులు వదిలేసే.. ప్రశ్నిస్తున్న వారిని మాత్రమే అరెస్టు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అధికార పార్టీ నేతలు అడ్డగోలుగా వాగుతున్నా.. పోలీసులకు కనిపించడం లేదా? అంటూ నిలదీశారు.

Janasena: పిచ్చికుక్క జోగి రమేష్ అంటూ చెప్పులతో కొట్టిన జనసేన వీర మహిళలు

Janasena: పిచ్చికుక్క జోగి రమేష్ అంటూ చెప్పులతో కొట్టిన జనసేన వీర మహిళలు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా జనసేన నేతలు ఆందోళనకు దిగారు.

Jogi Ramesh: ప్రసంగంలో వీరావేశంతో ఊగిపోయిన మంత్రి జోగి.. ఆపాలంటూ సీఎం జగన్ సంజ్ఞలు.. అయినప్పటికీ

Jogi Ramesh: ప్రసంగంలో వీరావేశంతో ఊగిపోయిన మంత్రి జోగి.. ఆపాలంటూ సీఎం జగన్ సంజ్ఞలు.. అయినప్పటికీ

ఆర్‌ 5 జోన్‌లో ఇళ్ళ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి జోగి రమేష్ (Minister Jogi Ramesh) తన ప్రసంగంలో అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆ ప్రసంగం ఎలా ఉందంటే.. ఒకానొకద దశలో సీఎం కూడా అసహనానికి గురయ్యే పరిస్థితికి తీసుకొచ్చారు. ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి రాజకీయ విమర్శలు చేయడమే ఇందుకు కారణం. ప్రసంగ సమయంలో ప్రతిపక్ష నేతలను కుక్కలు, పందులు అంటూ చిందులు తొక్కారు.

YCP Minister: ఈ సవాల్‌ను స్వీకరించే సత్తా చంద్రబాబు, అచ్చెన్నాయుడుకు ఉందా అంటూ జోగి రమేష్ ప్రశ్న

YCP Minister: ఈ సవాల్‌ను స్వీకరించే సత్తా చంద్రబాబు, అచ్చెన్నాయుడుకు ఉందా అంటూ జోగి రమేష్ ప్రశ్న

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు (Chandrababu), రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుపై వైసీపీ మంత్రి జోగి రమేష్ (YCP Minister Jogi Ramesh) విమర్శలు గుప్పించారు.

AP News: ముదిరిన మంత్రి-ఎమ్మెల్యే అనుచరుల ఫ్లెక్సీల రగడ

AP News: ముదిరిన మంత్రి-ఎమ్మెల్యే అనుచరుల ఫ్లెక్సీల రగడ

ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్‌లో రగిలిన ఫ్లెక్సీల వ్యవహారం ముదురుతోంది. రెండు రోజుల క్రితం మంత్రి జోగి రమేష్ అనుచరుడి పుట్టినరోజు సందర్భంగా ఇబ్రహీంపట్నం రింగ్ చుట్టూ జోగి వర్గీయులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. రాత్రికి రాత్రే అగంతకులు ఫ్లెక్సీలు చించి వేయడంతో ఫ్లెక్సీల రగడ మరింత

AP Govt: ఖరీఫ్ సీజన్‌కు సాగునీరు‌ విడుదల చేసిన ఏపీ సర్కార్

AP Govt: ఖరీఫ్ సీజన్‌కు సాగునీరు‌ విడుదల చేసిన ఏపీ సర్కార్

ఖరీఫ్ సీజన్‌కు సాగునీటీ ఏపీ సర్కార్ విడుదల చేసింది. బుధవారం ఉదయం ప్రకాశం బ్యారేజి వద్ద కృష్ణా ఈస్ట్రన్ హెడ్ రెగ్యులేటరీ ద్వారా కాలువలకు ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు, మంత్రులు జోగి రమేష్, తానేటి వనిత, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాసరావు, కలెక్టర్ ఢిల్లీ రావు నీటిని విడుదల చేశారు.

Jogi Ramesh : చంద్రబాబు మ్యానిఫెస్టోను చింపి పార్సెల్ పంపుతున్నా..

Jogi Ramesh : చంద్రబాబు మ్యానిఫెస్టోను చింపి పార్సెల్ పంపుతున్నా..

ఓ వైపు ‌సంక్షేమం.. మరో వైపు అభివృద్ధితో నాలుగు సంవత్సరాలు దిగ్విజయంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగిందని మంత్రి జోగి రమేష్ అన్నారు. నేడు ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో.. ఏ సీఎం చేయని అభివృద్ధిని జగన్మోహన్ రెడ్డి చేశారని కొనియాడారు. రెండు లక్షల పదకొండు వేల కోట్ల రూపాయలు నేరుగా పేదల ఖాతాలోకి జమ చేశారని జోగి రమేష్ పేర్కొన్నారు.

Jogi Ramesh : డీఎస్పీపై నోరు పారేసుకున్న మంత్రి జోగి రమేష్

Jogi Ramesh : డీఎస్పీపై నోరు పారేసుకున్న మంత్రి జోగి రమేష్

మంత్రి జోగి రమేష్ ఓ పోలీస్ ఆఫీసర్ విషయంలో దారుణంగాప్రవర్తించారు. పది మందిలో డిఎస్పీ మాన్షూ భాషా ను పక్కకు పో అంటూ జోగి రమేష్ విసుక్కోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి