Home » Joe Biden
భారత దేశంలో మైనారిటీల రక్షణ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా (Barack Obama)ను అమెరికా ప్రభుత్వం సున్నితంగా పక్కనబెట్టింది. ఆయన పట్ల సమున్నత గౌరవం ఉన్నప్పటికీ, ఆయన ఓ ప్రైవేటు వ్యక్తి అని, శ్వేత సౌధంతో ఆయనకు సమన్వయం లేదని తెలిపింది.
ఇటీవల రష్యాలో నెలకొన్న పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ , ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తో ఆదివారం ఫోన్లో చర్చించినట్లు వైట్హౌజ్ వర్గాలు తెలిపాయి.
ప్రధాని మోదీ అమెరికా పర్యటన(US Tour) ముగించు కొని ఈజిప్టుకు బయల్దేరారు.
ఉక్రెయిన్లో శాంతిని నెలకొల్పేందుకు ఏ విధమైన సహకారం అందించేందుకైనా భారత్ సిద్ధంగా ఉందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. చర్చలు, దౌత్యం తద్వారా వివాదాన్ని పరిష్కరించేందుకు న్యూఢిల్లీ ఎప్పుడు అనుకూలంగానే ఉంటుందని ప్రధాని మోదీ చెప్పారు.
ప్రధాని మోదీకోసం అమెరికా అధ్యక్షుడు ప్రధాని మోదీ అమెరికాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. జో బైడెన్ దంపతులు ప్రత్యేక విందును ఏర్పాటు చేశారు. విందు ఏర్పాట్లను ఫస్ట్ లేడీ జిల్ బైడెన్ స్వయంగా పర్వవేస్తున్నారు.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) తనయుడు హంటర్ బైడెన్ (Hunter) అమెరికాలో పన్ను ఎగవేతకు పాల్పడ్డాడు. పలుమార్లు ఫెడరల్ ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించలేదంటూ నేరాన్ని స్వయంగా అంగీకరించాడు. తనపై ఆరోపణలకు సంబంధించి జస్టిస్ డిపార్ట్మెంట్తో జరిగిన డీల్లో ఈ విషయాన్ని ఒప్పుకున్నాడు. అంతేకాదు చట్టవిరుద్ధంగా ఒక తుపాకీని కూడా కలిగివున్నట్టు అంగీకరించాడు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) ఈ నెల 20న రెండు దేశాల పర్యటనకు బయల్దేరబోతున్నారు. ఐదు రోజులపాటు అమెరికా, ఈజిప్టు దేశాల్లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్డెల్ ఫట్టాహ్ ఎల్-సిసిలతో చర్చలు జరుపుతారు. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో యోగా సెషన్లో పాల్గొంటారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ త్వరలో అమెరికాలో పర్యటించబోతున్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు
ప్రభుత్వానికి సంబంధించిన అత్యంత రహస్య పత్రాల నిర్వహణకు సంబంధించిన కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై ఏడు ఆరోపణలు నమోదయ్యాయి.
భారత దేశంలో ప్రజాస్వామ్యం గురించి వ్యక్తమయ్యే ఆందోళనను అమెరికా తోసిపుచ్చింది. భారత దేశం శక్తిమంతమైన, జీవచైతన్యంగల ప్రజాస్వామిక దేశమని, న్యూఢిల్లీ వెళ్లినవారు ఎవరైనా ఈ విషయాన్ని స్వయంగా తెలుసుకోగలరని శ్వేత సౌధం