Home » Joe Biden
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య విషయంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భారత్పై చేసిన ఆరోపణలు.. ఇరు దేశాల మధ్య దౌత్య వివాదానికి దారి తీశాయి. రోజురోజుకూ ఈ వివాదం..
భారత్ వేదికగా జరిగిన జీ20 సదస్సు (G20 Summit) విజయవంతమైందని ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇప్పటికే పలు దేశాల అధినేతలు హర్షం వ్యక్తం చేయగా తాజాగా అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. జీ20 సదస్సు ‘సంపూర్ణ విజయం’ (absolute success) అని అమెరికా కొనియాడింది.
చైనా తలపెట్టిన బెల్ట్-రోడ్-ఇనీషియేటివ్ ప్రారంభమై మరికొద్ది రోజుల్లో పదేళ్లు పూర్తి కావస్తోంది. ఈ సమయంలో భారత్, అమెరికా, యూఏఈ, సౌదీ అరేబియా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, యూరోపియన్ యూనియన్ కలిసికట్టుగా చైనాకు గట్టి సవాల్ విసిరాయి.
ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా ఆధిపత్య ప్రదర్శనలను(China's dominance shows), ఏకపక్ష ధోరణులను కలిసికట్టుగా ఎదుర్కోవాలని భారత్-అమెరికా(India-America) నిర్ణయించాయి. స్వేచ్ఛాయుత, సమ్మిళిత, సుస్థిర ఇండో-పసిఫిక్ కోసం కలిసి పని చేస్తామని ప్రకటించాయి.
జీ20 దేశాధినేతల గౌరవార్థం భారత ప్రభుత్వం ఇస్తున్న విందులో బంగారు, వెండి పాత్రలను ఉపయోగిస్తుండటంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా ధనాన్ని నిస్సిగ్గుగా ఖర్చు చేస్తున్నారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై మండిపడుతున్నారు.
చైనా తలపెట్టిన బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టు సాకారమయ్యే అవకాశాలు లేని నేపథ్యంలో రైలు మార్గాలు, నౌకాశ్రయాల అభివృద్ధి కోసం ఈ మూడు దేశాలు మరికొన్ని దేశాలతో చేతులు కలపబోతున్నట్లు తెలుస్తోంది.
అంగరంగ వైభవంగా జరుగుతున్న జీ20 సమావేశాలకు వివిధ దేశాల అధినేతలు రావడం ప్రారంభమైంది. ఐఎంఎఫ్ వంటి అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు కూడా ఢిల్లీ నగరానికి చేరుకుంటున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ శుక్రవారం సాయంత్రం ఢిల్లీ చేరుకుంటారు.
భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న జి-20 సదస్సుకు శుక్రవారం వివిధ దేశాల అధినేతలు తరలిరానున్నారు. తొలుత బ్రిటన్ ప్రధాని రిషీ సునాక్, జపాన్ ప్రధాని కిషిదా, సాయంత్రానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) ఢిల్లీ చేరుకుంటారు.
భారతదేశంలో ఢిల్లీ వేదికగా సెప్టెంబర్ 9, 10వ తేదీల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జీ20 సమ్మిట్కు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ హాజరుకాకపోవచ్చని ఇటీవల ఓ ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఆ ప్రచారం...
భారత్లో జరిగే జీ20 సదస్సుకు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ హాజరు కావడం లేదని తెలిసి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నిరుత్సాహానికి గురయ్యారు.