Home » Jobs
తెలంగాణ ఆర్టీసీలో 3,038 ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల కానుంది. ఎస్సీ వర్గీకరణ పూర్తితో నియామకాలకు మార్గం సుగమమైంది; నిరుద్యోగులకు ఇది మంచి అవకాశమని మంత్రి ప్రకటించారు
Ponnam Prabhakar: తెలంగాణలో ఉన్న నిరుద్యోగులకు రేవంత్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆర్టీసీలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను త్వరలోనే భర్తీ చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఓ ప్రకటన విడుదల చేశారు.
దేశంలో ప్రతిష్టాత్మకమైన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) మరో ఉద్యోగ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ప్రతిసారీ వేల మందికి అవకాశాలను కల్పించే UPSC, ఈసారి కూడా అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులతో పాటు పలు కీలక హోదాల్లో మొత్తం 111 పోస్టులను ప్రకటించింది. ఈ పోస్టుల వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసిన ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఈ క్రమంలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) నుంచి 160 కొలువులకు నోటిఫికేషన్ వచ్చింది. అయితే వీటి కోసం ఎలా అప్లై చేయాలి, ఏంటనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
హైదరాబాద్లో టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ కంపెనీ వాక్-ఇన్ ఇంటర్వ్యూలను నిర్వహిస్తోంది. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 20వ తేదిన ఈ క్రింది డాక్యుమెంట్లను తీసుకుని ఇంటర్వ్యూకు హాజరుకావలెను.
SSC Exam 2025 Important Notice: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కొత్త నిబంధన ప్రవేశపెట్టింది. రాబోయే పరీక్షలకు ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ ధృవీకరణను తప్పనిసరి చేసింది. ఈ విధానం మే 2025 నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్, పరీక్షా కేంద్రంలో అభ్యర్థులు హాజరయ్యే సమయంలో అమలు చేస్తారని అధికారిక ప్రకటన జారీ చేసింది.
రాష్ట్రంలో మళ్లీ సర్కారు కొలువుల జాతర మొదలు కానుంది. ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో వివిధ శాఖల్లోని ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.
IPPB Vacancy 2025: ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకులో పరీక్ష రాయకుండానే ఉద్యోగం చేసే అవకాశం. దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్ 18, 2025. కాబట్టి ఆసక్తి ఉన్న అభ్యర్థులు వీలైనంత త్వరగా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోండి.
Tips For Salary Hike: కష్టపడి పనిచేస్తున్నా ఎన్నాళ్లకి జీతంలో పెరగడం చింతిస్తున్నారా.. టాలెంట్ ఉన్నా జూనియర్ల కంటే తక్కువ శాలరీకే వర్క్ చేయాల్సి వస్తుందని లోలోపలే మదనపడుతున్నారా..దిగులు పడకండి. ఈ 6 చిట్కాలు వెంటనే అమల్లో పెట్టండి. కచ్చితంగా కెరీర్లో వేగంగా దూసుకెళతారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.4.62 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 4.23 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా, రాష్ట్రంలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల ముమ్మరంగా అమలు చేయాలని నిర్ణయించింది