Home » Jobs
SSC Exam 2025 Important Notice: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కొత్త నిబంధన ప్రవేశపెట్టింది. రాబోయే పరీక్షలకు ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ ధృవీకరణను తప్పనిసరి చేసింది. ఈ విధానం మే 2025 నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్, పరీక్షా కేంద్రంలో అభ్యర్థులు హాజరయ్యే సమయంలో అమలు చేస్తారని అధికారిక ప్రకటన జారీ చేసింది.
రాష్ట్రంలో మళ్లీ సర్కారు కొలువుల జాతర మొదలు కానుంది. ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో వివిధ శాఖల్లోని ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.
IPPB Vacancy 2025: ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకులో పరీక్ష రాయకుండానే ఉద్యోగం చేసే అవకాశం. దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్ 18, 2025. కాబట్టి ఆసక్తి ఉన్న అభ్యర్థులు వీలైనంత త్వరగా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోండి.
Tips For Salary Hike: కష్టపడి పనిచేస్తున్నా ఎన్నాళ్లకి జీతంలో పెరగడం చింతిస్తున్నారా.. టాలెంట్ ఉన్నా జూనియర్ల కంటే తక్కువ శాలరీకే వర్క్ చేయాల్సి వస్తుందని లోలోపలే మదనపడుతున్నారా..దిగులు పడకండి. ఈ 6 చిట్కాలు వెంటనే అమల్లో పెట్టండి. కచ్చితంగా కెరీర్లో వేగంగా దూసుకెళతారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.4.62 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 4.23 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా, రాష్ట్రంలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల ముమ్మరంగా అమలు చేయాలని నిర్ణయించింది
VSSC ISRO recruitment 2025: నిరుద్యోగ యువతీ యువకులకు శుభవార్త. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO), దాని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (VSSC) ద్వారా నాన్ టెక్నికల్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ అవకాశం మిస్ కాకండి..
ప్రముఖ బ్యాంకుల్లో ఒకటైన పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ ఇటీవల కౌన్సెలర్ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ ప్రకటించింది. FLC (Financial Literacy Centre) కౌన్సెలర్ పోస్టులకు అర్హత కలిగిన 65 ఏళ్ల లోపు అభ్యర్థులు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.
నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB)లో కెరీర్ ప్రారంభించాలనుకుంటున్న అభ్యర్థులకు అద్భుతమైన ఛాన్స్ వచ్చింది. హోం మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తున్న NCB 123 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
దేశవ్యాప్తంగా అన్నీ రైల్వే రీజియన్లలో 9,970 అసిస్టెంట్ లోకో పైలెట్ పోస్టుల భర్తీకి రైల్వే శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది.
PM Internship 2025 Last Chance to Apply: PM ఇంటర్న్షిప్ పథకం 2025 కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ అతి త్వరలో ముగియనుంది. దరఖాస్తుకు చివరి తేదీ 15 ఏప్రిల్ 2025గా నిర్ణయించారు. 21 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు గల యువత ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రతి నెలా రూ.5000లతో పాటు ఉపాధి కూడా పొందే అవకాశం లభిస్తుంది.