• Home » JNTU

JNTU

University VC's: రాజ్‌భవన్‌కు చేరిన వీసీల నియామక పత్రాలు

University VC's: రాజ్‌భవన్‌కు చేరిన వీసీల నియామక పత్రాలు

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న విశ్వవిద్యాలయాల వైస్‌ చాన్సలర్ల (వీసీ) నియామకానికి సంబంధించిన పత్రాలు గవర్నర్‌ కార్యాలయానికి చేరాయి.

Suspension: జేఎన్టీయూలో 15 మంది విద్యార్థుల సస్పెన్షన్‌

Suspension: జేఎన్టీయూలో 15 మంది విద్యార్థుల సస్పెన్షన్‌

జేఎన్టీయూలో ఇటీవల పరస్పరం దాడులు చేసుకున్న రెండు వర్గాలకు చెందిన 15మంది విద్యార్థులను సస్పెండ్‌ చేస్తూ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ జి.వి నర్సింహారెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీచేశారు.

Hyderabad: సర్కారు అంగీకారం.. జేఎన్‌టీయూ తిరస్కారం..! విషయం ఏంటంటే..

Hyderabad: సర్కారు అంగీకారం.. జేఎన్‌టీయూ తిరస్కారం..! విషయం ఏంటంటే..

‘పిల్లికి చెలగాటం.. ఎలుకకు ప్రాణ సంకటం’ అన్నచందంగా తయారైంది జేఎన్‌టీయూ(JNTU) పరిధిలోని అటానమస్‌ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థుల పరిస్థితి. యూనివర్సిటీ పరిధిలో దాదాపు 80 అటానమస్‌ హోదా కలిగిన ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీలు ఉండ గా, సగానికి పైగా కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులకు సెమిస్టర్‌ ఫలితాలను యూనివర్సిటీ ఉన్నతాధికారులు నిలిపివేశారు.

JNTU: వరంగల్‌ వాసికి మాంచెస్టర్‌ వర్సిటీ అవార్డు

JNTU: వరంగల్‌ వాసికి మాంచెస్టర్‌ వర్సిటీ అవార్డు

జేఎన్‌టీయూ పూర్వ విద్యార్థి, వరంగల్‌ జిల్లా తీగరాజుపల్లికి చెందిన డాక్టర్‌ గౌతమ్‌ సొల్లేటికి యూకేలోని మాంచెస్టర్‌ యూనివర్సిటీ నుంచి బెస్ట్‌ ఔట్‌ స్టాండింగ్‌ ఇంటర్‌ డిసిప్లినరీ రీసెర్చ్‌ అవార్డు లభించింది.

JNTU VC : ప్రతిభను ప్రోత్సహించడమే ఐఎస్‌టీఈ లక్ష్యం

JNTU VC : ప్రతిభను ప్రోత్సహించడమే ఐఎస్‌టీఈ లక్ష్యం

సాంకేతిక విద్యా ప్రాజెక్టుల ద్వారా విద్యార్థులు, అధ్యాపకుల ప్రతిభను గుర్తించి వారిని ప్రో త్సహించడమే ఇండియన సొసైటీ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన(ఐఎస్‌టీఈ) లక్ష్యమని జేఎనటీయూ ఇనచార్జ్‌ వీసీ ప్రొఫెసర్‌ సుదర్శన రావు పేర్కొ న్నారు. జేఎనటీయూలో బుధవారం ఐఎస్‌టీఈ రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్‌ రంగజనార్దన అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి వీసీ సుదర్శనరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

విద్యార్థులు యువ శాస్త్రవేత్తలుగా ఎదగాలి : మంత్రి

విద్యార్థులు యువ శాస్త్రవేత్తలుగా ఎదగాలి : మంత్రి

జేఎన్టీయూకే, సెప్టెంబరు 14: విద్యార్థులు భవిష్యత్తులో యువ శాస్త్రవేత్తలుగా, ఇంజనీర్లుగా, సమాజానికి ఉపయోగపడే శక్తిగా త యారుకావాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌ పిలుపు నిచ్చారు. కాకినాడ జేఎన్టీయూ అలూమ్ని ఆడిటోరియంలో ఐఐఐ పీటీ డైరెక్టరేట్‌, పైడా గ్రూప్‌ ఆఫ్‌ కాలేజెస్‌ సంయు

విద్యార్థులు ధైర్యంగా ప్రతిసవాళ్లను ఎదుర్కోవాలి

విద్యార్థులు ధైర్యంగా ప్రతిసవాళ్లను ఎదుర్కోవాలి

జేఎన్టీయూకే, సెప్టెంబరు 13: విద్యార్థులు దైర్యంగా ప్రతిసవాళ్లను ఎదుర్కోవాలని జేఎన్టీయూకే ఇన్‌చార్జి ఉపకులపతి కేవీఎస్‌జీ.మురళీకృష్ణ అన్నారు. వర్శిటీలోని సెనేట్‌ హాల్లో ఐఐఎఫ్‌టీ కాకినాడ ఐపీఎం 2024-29 బ్యాచ్‌ కోసం నిర్వహించిన ఓరియంటేషన్‌ వారం ముగింపు వేడుక శుక్రవారం ఘనంగా జరిగింది.

JNTU: జేఎన్‌టీయూలో సెంట్రలైజ్డ్‌ స్పాట్‌ కౌన్సెలింగ్‌..

JNTU: జేఎన్‌టీయూలో సెంట్రలైజ్డ్‌ స్పాట్‌ కౌన్సెలింగ్‌..

జేఎన్‌టీయూ(JNTU)కు అనుబంధంగా ఉన్న ఎనిమిది ఇంజనీరింగ్‌ కాలేజీల్లో కౌన్సెలింగ్‌ అనంతరం మిగిలిపోయిన సుమారు 800కు పైగా సీట్లను స్పాట్‌ కౌన్సెలింగ్‌ ద్వారా భర్తీకై రిజిస్ట్రార్‌ గురువారం నోటిఫికేషన్‌ జారీ చేశారు.

JNTU: అధ్యాపకులు నిత్య పరిశోధకులు

JNTU: అధ్యాపకులు నిత్య పరిశోధకులు

అధ్యాపకులు నిత్య పరిశోధకులుగా కొత్త అంశాలను ఎప్పటికప్పుడు శోధించాలని జేఎనటీయూ ఇనచార్జి వీసీ ప్రొఫెసర్‌ సుదర్శన రావు సూచించారు. బుధవారం జేఎనటీయూ ఇంజనీరింగ్‌ కళాశాల మెకానికల్‌ సెమినార్‌ హాల్లో ఫ్యాకల్టీ డెవల్‌పమెంట్‌ ప్రోగ్రాం(ఎ్‌ఫడీపీ) నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ చెన్నారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఎఫ్‌డీపీకి వీసీ సుదర్శనరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

JNTU: ఖమ్మం, మహబూబాబాద్‌ జేఎన్‌టీయూ కాలేజీల్లో నిండని సీట్లు

JNTU: ఖమ్మం, మహబూబాబాద్‌ జేఎన్‌టీయూ కాలేజీల్లో నిండని సీట్లు

జేఎన్‌టీయూ కాలేజీలో ఇంజనీరింగ్‌ సీటంటే ఏ విద్యార్థైనా ఎగిరి గంతేస్తాడు. కానీ, ఖమ్మం జిల్లా పాలేరు, మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన జేఎన్‌టీయూ కాలేజీల పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి